చమురు శుద్ధి కర్మాగారం కావాలి

-బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన గ్యాసు సాధన సమితి కోనసీమ ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి బిజెపి కీ విజ్ఞప్తి చేసింది. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని కలసి సాధన సమితి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. సహజవనరులు అధికంగా ఉన్న కృష్ణా గోదావరి బేసిన్ పై ప్రత్యేక దృష్టి […]

Read More

కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును కాపాడుకోవాలి

– సాధనసమితి పిలుపు – షర్మిలకు వినతిపత్రం విజయవాడ: విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డిని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి సభ్యులు కలుసుకుని మెమోరాండం సమర్పించారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును ప్రజలే కాపాడుకోవాలి సాధన సమితి చైర్మన్ డాక్టర్ కొల్లు రాజమోహన్ అన్నారు. కమిటి చైర్మన్ ఆధ్వర్యంలో మరియు సభ్యలు అవధానం హరి, పి.వి.ఎం. […]

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేసే దమ్మేదీ?

– విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నంలో బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి మురళీధర్ రావు మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పై చేసిన వ్యాఖ్యలపై మురళీధర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటూ … ఎటుపడితే అటు మాట్లాడుతున్నడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 70 రోజులు […]

Read More

బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలి

కులగణనలో నిజాయితీగా ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్  కులగణన తీర్మానం చారిత్రాత్మకం: బీసీ మేధావులు  కులగణన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు, శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన పలు అంశాలు బీసీ మేధావులతో, అధికారులతో చర్చించి మాట్లాడారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో […]

Read More

పొత్తు లెక్కలు రెడీ?

– బాబు-పవన్-లోకేష్ కలసి కసరత్తు – సర్వే నివేదికలతో కుస్తీ – నేడే టీడీపీ-జనసేన తొలిజాబితా? -సిట్టింగులకు మళ్లీ సీట్లు? – మాఘ పౌర్ణమి మంచి ముహుర్తం – ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ప్రకటన? – వైసీపీకి లబ్ధి కలగకూడదన్నదే ఇద్దరి లక్ష్యం – ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ పిలుపునిస్తున్న ‘సిద్ధం’ నినాదానికి బదులుగా ‘సై ’ అంటున్న […]

Read More

ఎమ్మెల్యే లాస్యనందిత పాడె మోసిన హరీష్‌రావు

అశ్రునయనాల నడుమ ఎమ్మెల్యే లాస్యనందిత అంతిమయాత్ర అన్నీ తానై చూసిన తలసాని సాయన్న అభిమానుల రోదన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిని అంతిమయాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగింది. కార్ఖానాలోని ఆమె నివాసంలో ప్రజల సందర్శనార్ధం భౌతికకాయం ఉంచారు. అక్కడి నుంచి అభిమానులు, బీఆర్‌ఎస్ అగ్రనేతలతో.. ఆమెను ఉంచిన రథం వైకుంఠధామానికి చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించారు. […]

Read More

బి.ఆర్.ఎస్ తొలగించిన బీసీ కులాలకు న్యాయం చేయండి

తెలంగాణ లో మీ మాట నిలబెట్టుకోండి కొప్పుల వెలమ జాతీయ సంక్షేమ సంఘం కన్వీనర్ రావు సంబంగి తక్షణమే బీసీ స్టేటస్ పునరుద్దరించండి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డికి లేఖ విజయవాడ : తెలంగాణలో కొప్పుల వెలమ తో పాటు 26(1) బీసీ కులాల బీసీ స్టేటస్ పునరుద్దరించుట గురించి కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా […]

Read More

సిద్ధం అంటారా? సిగ్గులేదూ?

ప్రజలు బాధ పడుతుంటే సిద్ధమంటారా? సిగ్గులేదూ సిద్ధం సభలతో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు పరీక్షలు, పెళ్లిళ్ల సీజన్ పట్టవా? ఏపీ సీఎస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ ఓవైపు ప్రయాణాలకు సరిపడా బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రభుత్వం సిగ్గులేకుండా సిద్ధం సభలకు వేలాది ఆర్టీసీ బస్సులను తరలిస్తోందని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి […]

Read More

పుష్ప శ్రీవాణి కచ్చితంగా బోగస్ గిరిజనురాలే

– నిజమైన గిరిజనులకు ద్రోహం చేస్తున్న జగన్ రెడ్డి – బోగస్ గిరిజనురాలైన పుష్ప శ్రీవాణికి ఎమ్మెల్యే, మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు – అధికారిక పదవులు అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్న పుష్పశ్రీవాణి – రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా కొండారెడ్డి నరహరి వరప్రసాద్. బొబ్బిలి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మోసపు పాలన, అవినీతి అక్రమ పాలనతో పాటు గిరిజనులకు రాజ్యాంగం ప్రసాధించిన రిజర్వేషన్ హక్కులను కూడా […]

Read More

ఈ దిక్కుమాలిన వైసీపీకి రాజీనామా చేస్తున్నా

-ఎంపీ పదవికీ రాజీనామా చేస్తా -ముఖ్యమంత్రి అనుచరుల అక్రమ ఇసుక వసూళ్లు ప్రతినెల వందల కోట్లు – నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచరులు ప్రతినెల జిల్లాల వారీగా, ఇసుక రీచ్ ల వారీగా వందల కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లు చేసుకున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు అన్నారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అనుమతులు లేకుండా […]

Read More