రెండు హామీల అమ‌లు 27 నుంచి ప్రారంభం

* రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే రైతుల‌కు శుభ‌వార్త‌ * స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ ఆశీర్వాదంతోనే తెలంగాణలో ఇందిర‌మ్మ రాజ్యం * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మేడారం: ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ […]

Read More

విశాఖలో పోలీసుల ‘ఆకలిరాజ్యం’

-విశాఖ మిలాన్ బందోబస్తులో తిండి కోసం కుస్తీలు -ఉత్తి అన్నంతోనే క డుపు నింపేసుకున్న ఖాకీలు -దానికోసం కూడా ఖాకీల తోపులాట -వైరల్ అవుతున్న వీడియోలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏ పార్టీ కార్యక్రమానికయినా వాళ్లే కాపలా కాయాలి. సీఎం వచ్చినా.. పీఎం వచ్చినా వాళ్లే గతి. ఇక వీఐపీలు జిల్లాలో ఏ మూల కార్యక్రమాలు పెట్టుకున్నా, వాళ్లు వచ్చి వెళ్లేంతవరకూ ఖాకీలే కాపలా కాయాల్సిందే. జనసంచారం కనిపించని ప్రాంతాల్లో […]

Read More

కార్యకర్తల కోసం ఎక్కడదాకైనా వెళ్లేందుకు సిద్ధం

– వైసీపీ మునిగేనావ – దూకకపోతే నష్టపోతారు – వైసీపీ కార్యకర్తలారా.. టీడీపీలోకి రండి – ఇంకా వైసీపీలో ఉంటే జనం క్షమించరు – కలసి అభివృద్ధి సాధిద్దాం – మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు – సతె్తనపల్లిలో కన్నా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు సత్తెనపల్లి: ‘‘వైసీపీ ఇప్పుడు మునిగేపోయేనావ. ఇంకా అందులో ప్రయాణిస్తే మునిగిపోవడం ఖాయం. దూకేసి మిమ్మల్ని కాపాడుకోండి. ఇంకా అక్కడే ఉంటే […]

Read More

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సౌర విద్యుత్తు ఉత్ప‌తి

-పునరుత్పాద‌క విద్యుత్తు ఉత్ప‌త్తిపై ప్ర‌త్యేక దృష్టి -ఐదు ఏండ్లుగా పాల‌సీ లేక‌పోవ‌డంతో రాష్ట్రానికి న‌ష్టం -సాగునీటి జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు -ప్ర‌జాభ‌వ‌న్‌లో టిఎస్ రెడ్కో అధికారుల‌తో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌మీక్ష‌ హైదరాబాద్: మారుతున్న కాల‌మాన ప‌రిస్థితులు, కేంద్రం ఇత‌ర సంస్థ‌ల నుంచి అందుతున్న ఆర్ధిక స‌హ‌యం త‌దిత‌ర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా పుణ‌రుత్పాద‌క విద్యుత్తు ఉత్ప‌త్తిపై ప్ర‌త్యేక దృష్టి […]

Read More

ఏపీలో టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త

– పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం విజయవాడ: పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Read More

ఎన్నికల కురుక్షేత్రంలో సై అంటూ కదలాలి

– వైసీపీ అరాచకాలను ఎదురించి గెలవాలి – సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు భువనమ్మ పిలుపు రానున్న ఎన్నికల కురుక్షేత్రం మనకు చాలా ముఖ్యమైనది. తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త సై అంటూ ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకాలని చంద్రబాబు సతీమణి భువనమ్మ పిలుపునిచ్చారు. సత్యేవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, తుంబూరు గ్రామంలో పార్టీకార్యకర్త మునివేలు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడికి వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనమ్మ మాట్లాడుతూ… తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, […]

Read More

అధికారుల సంతకాలు, స్టాంపు ముద్రలు లేకుండా ఉత్తుత్తి ఇళ్ల పట్టాలు

– జగన్ రెడ్డికి కుటుంబ విలువలు.. కుటుంసభ్యులపై ప్రేమాభిమానాలు ఉంటాయా? – చంద్రబాబు దళిత డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నారు – ఎన్నికల ముందు జగన్ రెడ్డి చెప్పే మాటలన్నీ ఎన్నికల స్టంట్ – ఎన్నికల్లో పోటీకి వైసీపీ అభ్యర్థుల్ని వెతుక్కునే దుస్థితికి దిగజారిన జగన్ ను ప్రజలు నమ్ముతారా? • నోటిఫికేషన్ వచ్చేముందు జగన్ చేసే ప్రసంగాలు… చేపడుతున్న కార్యక్రమాలపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలి – టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, […]

Read More

హైద‌రాబాద్ లో బాలీవుడ్‌, టాలీవుడ్‌ క్రికెట్ లీగ్

* బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెల‌బ్రెటీలు ఆడ‌నున్నారు * ఉచితంగా 10 వేల మంది కాలేజీ విద్యార్థుల‌కు ఎంట్రీ * హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు హైద‌రాబాద్‌: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌)కు ఆతిథ్య‌మిచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబువుతుంద‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. ఈ లీగ్ తొలి అంచె మ్యాచ్‌లు షార్జాలో జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి 3 […]

Read More

అమ్మవారి కల్యాణ మహోత్సవంలో కన్నా

నరసరావుపేట రోడ్ లోని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారులు వేదమంత్రాల తో ఆశీర్వదించి, అమ్మవారి వస్త్రం బహుకరించారు. తర్వాత అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలో ఉన్న నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

లోక్ సభలో బీజేపీ జెండా

– విజయ సంకల్ప యాత్ర లో భాగంగా బెల్లంపల్లి రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెల్లంపల్లి: మరికొన్ని రోజుల్లో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎవ రు ప్రధాని అయితే మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్ బాగుటుందే వారే ప్రధాని ఎన్నిక కావాల్సి అవసరం ఉంది. దాని కోసమే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసే విధంగా ఈ యాత్రలు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ […]

Read More