ఒకేరోజు ఈడీ విచారణకు కవిత, కేజ్రీవాల్

– ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కి ఈడీ మరోసారి సమన్లు – 26న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌ […]

Read More

అవే అబద్ధాలు చెప్పిన జగన్‌రెడ్డి

– చంద్రబాబు 2 సెంట్లు ఇంటి పట్టా ఇస్తే… దాన్ని సెంటకు కుదించిన జగన్‌రెడ్డి – గృహనిర్మాణానికి కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర నిధుల నుంచి లక్ష రూపాయలు ఇచ్చిన చంద్రన్న -గృహ నిర్మాణానికి కేంద్ర నిధులతోనే సరిపెట్టి రాష్ట్ర నిధుల నుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండా పేదలను అప్పులపాలు చేసిన జగన్‌రెడ్డి – చంద్రబాబు పాలనలోనే పేదలకు ఇళ్ళ స్థలాలు, సాగు భూములు, పక్కా ఇళ్ల నిర్మాణం – […]

Read More

బీబీసీ చైర్మన్‌గా డాక్టర్‌ సమీర్‌ షా

భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 ఆమోద ముద్ర లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్‌ గతంలో బీబీసీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ […]

Read More

ఉద్యోగులపై బొత్స అసహనం

– ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. […]

Read More

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ

• చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మోహన్ నాయుడు. • మోహన్ నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ. • మోహన్ నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ. • మోహన్ నాయుడు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన […]

Read More

జన్నత్ హుస్సేన్ కి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాళి

నేను 1985వ సంవత్సరంలో నెల్లూరు వి.ఆర్. కళాశాల ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు విద్యార్థిని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 13 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు ఆ నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు ఆదేశాలతో, అప్పటి జిల్లా కలెక్టర్ జన్నత్ హుస్సేన్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, నాకు నిమ్మరసం అందించి, ఆమరణ నిరాహారదీక్ష విరమింపచేయడం జరిగింది. అది నా జీవితంలో మరపురాని, మరువలేని అద్భుత ఘట్టం. అప్పటి జిల్లా […]

Read More

మేడారం మహా జాతరలో 3వ సారి పాల్గొనడం అదృష్టం

– తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ – దేశంలోనే అతిపెద్ద ట్రైబల్ మహా జాతర సందర్భంగా ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు – కేంద్ర గిరిజన మంత్రితో కలిసి సమ్మక్క సారలమ్మ మహా జాతరలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దంపతులు మేడారం, ఫిబ్రవరి -23: కుంభమేళా మేడారం మహా జాతరలో గవర్నర్ గా 3వ సారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలంగాణ గవర్నర్ తమిళ సై […]

Read More

ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు

– జగన్ రెడ్డి అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ,జనసేన ఆందోళనలు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు లూఠీ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలతో సహా […]

Read More

బీజేపీ బస్సు యాత్రకు బ్రహ్మరథం

– ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లాస్య నందిత మరణ వార్త మాకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బీజేపీ యాత్రకు మంచి స్పందన వస్తుంది.45 అసెంబ్లీ స్థానాలలో 6 పార్లమెంట్ స్థానాలలో యాత్ర ముగిసింది.ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యాత్రలో పాల్గొంటున్నారు. రాముని గుడి కట్టారని పల్లెల్లో ప్రజలు బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కు రాని కాంగ్రెస్ పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. మంత్రులు,ముఖ్యమంత్రులు […]

Read More

హోదా విషయంలో జగన్,బాబు విఫలం

– వామపక్షాలతో పొత్తు – ఆళ్ల రామకృష్ణ రెడ్డి నాకు దగ్గర మనిషి – ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ శాసిస్తుంది – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైసీపీ టీడీపీ లు బీజేపీ కి బానిసలు. బీజేపీ కి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్. ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో […]

Read More