కన్నాకు అభినందనల వెల్లువ

– టీడీపీ-జనసేన నేతల అభినందనలు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ-జనసేన నాయకులు అభినందించారు. గుంటూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, పత్తిపాడు, నర్సరావుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు కన్నాను అభినందనలో ముంచెత్తారు. ఆయన విజయానికి శాయశక్తులా పనిచేస్తామని, కన్నా గెలవడం సత్తెనపల్లికి అవసరం అని టీడీపీ బీసీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కన్నాను గెలిపిస్తే సత్తెనపల్లి లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని […]

Read More

చెప్పేవి నవరత్నాలు.. చేసేవి నవమోసాలు

– దొంగల ముఠా నాయకుడు జగన్ – జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఎమ్మెల్యేలు గ్రామాలను కబళిస్తున్నారు – పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కొత్తబోధన గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా – కొత్తబోధన గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కన్నా గ్రామంలోని ప్రతి ఇంటికి […]

Read More

ఎస్సీలకు టీడీపీ అగ్ర తాంబూలం

– ఎస్సీలైన మాల, మాదిగలకు 20 సీట్లు -తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా సంచలనం రేపుతోంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో ఎస్సీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. మొదటి జాబితాలోనే 20 సీట్లు ఎస్సీలైన మాల, మాదిగలకు కేటాయించడం చరిత్రాత్మకం. ఇది ప్రతీ దళితుడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. తెలుగుదేశం […]

Read More

వైసీపీ ఇన్చార్జిలకు జగన్ ఝలక్

– వైసీపీలో సుబ్బారెడ్డి బాంబు – ఇప్పటివరకు 7 జాబితాలో ప్రకటించిన వారు సమన్వయకర్తలే – వాళ్లు అభ్యర్థులు కారని స్పష్టం – అద్దంకి సిద్ధం సభకు జనం తరలింపుపై ఇన్చార్జిల నిరాసక్తత – ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుల సంగతేమిటన్న ప్రశ్నలు మేదరమెట్లలో ఆఖరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించిన సుబ్బారెడ్డి వైసీపీ ఇన్చార్జిల […]

Read More

రాజధానికి కులం ఎక్కడ, మతం ఏమిటి?

గుణం లేనివాడు కులం మరకవేస్తాడు మానవత్వం లేనివాడు మతం కెలుకుతాడు మనస్సు పదిలం లేనివాడు ప్రాంతం పగ రగిలిస్తాడు (డా. ఎం.సీ.దాస్ సౌజన్యంతో) వారు ముఖపరిచయం కూడా లేనివారు. సాయంత్రం షో సినిమాకి వచ్చారు. సినిమా సగంలో భావోద్వేగంతో రాజధాని ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రైతులకు సంతాపసూచకంగా నిలబడ్డారు “రాజధాని ఫైల్స్” సినిమా ఇంటర్వెల్ లో. ఎక్కడా కూడబలుక్కోకుండా, వారు ముక్తకంఠంతో చేసిన “జై అమరావతి” నినాదాలతో, సినిమా హాలు […]

Read More

టీడీపీకి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మద్దతు

– తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ 2019-2024 కరపత్రం ఆవిష్కరణ – చంద్రబాబును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు ఉండవల్లి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే తమ సంపూర్ణ మద్ధతని మైనారిటీ హక్కుకల పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. ముస్లింలపై దమనకాండను సాగించిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. ఉండవల్లిలో శనివారం చంద్రబాబును కలిసి ‘తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ […]

Read More

జగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత జైలుకెళ్లడం ఖాయం

– టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం – వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు టీడీపీ-జనసేన పార్టీల అధినేతల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కిందే భూకంపం వచ్చిందని, రాష్ట్రంలో ఎండలు పెరిగినప్పటికీ తాడేపల్లి కొంపలో మాత్రం ఎన్ని ఎయిర్ కూలర్లు వేసినా, అక్కడున్న నాయకుల కు చెమటలు ఆగడంలేదని, […]

Read More

అద్దంకి సిద్దం సభను విజయవతం చేస్తాం

– మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించే సిద్ధం మహాసభలకు ప్రజల నుండి అనూహ్య రీతిలో స్పందన లభిస్తోందని, మార్చి 3న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం,కొర్సిపాడు మండలం, పిచ్చికలగుడిపాడు గ్రామం, జాతీయ రహదారి పక్కన జరగనున్న చివరి సిద్ధం మహాసభకు 15 లక్షల మంది వరకు హాజరు కానున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి […]

Read More

రేవంత్ రెడ్డిని కలిసిన టిజిఓ సంఘం ప్రతినిధులు

సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. టిజిఓ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ.పరమేశ్వర్ రెడ్డి, లేడీ రిప్రసెంటేటివ్ జి. దీపా రెడ్డి, ఇసి మెంబర్ పంతంగి యాదగిరి తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Read More

మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

రాష్ట్రానికి నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ రూ.233 కోట్లతో 9 సిసిబిలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మంగళగిరి ఎయిమ్స్ లో ఏర్పాట్లను సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన నాలుగు సంచార ఆహార భద్రతా పరీక్షా ప్రయోగశాలలను ఆదివారం నాడు రాజ్ కోట్ నుండి […]

Read More