తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్లో భాగం చేస్తాం – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం – టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి – గోవింద నామ స్మరణలతో పులకించిన తిరునగరి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి […]
Read Moreహుజూర్ నగర్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 :: హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపు రూ. 437 .70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రారంభించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి లతో కలసి ఈ పనులను ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో […]
Read Moreప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి
సమర్థతకు పట్టం కట్టిన సీఎం రేవంత్ రెడ్డి క్రమశిక్షణకు మారుపేరు చిన్నారెడ్డి 4 సార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సమర్థ నాయకులు, నాలుగుసార్లు (4) వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ […]
Read Moreగీతక్క ఇంచార్జిగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాం
– గీతక్క లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం లోటు – జె.ఈశ్వరీబాయి వర్దంతి కార్యక్రమంలో టీజీ సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే అంబేద్కర్ స్పూర్తిగా రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో రాణిస్తూనే గీతారెడ్డి ని డాక్టర్ చదివించారు. ప్రతీ పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్లు గీతక్క ప్రతీ విజయంలో డాక్టర్ గారి సహకారం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడం నేను బాధ్యతగా […]
Read Moreధరణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు
– టీజీ సీఎం రేవంత్రెడ్డి ఆదేశం ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల […]
Read Moreవైసిపికి సిమ్స్ భరత్ రెడ్డి దంపతుల షాక్
అనుచరులతో లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక ఉండవల్లి: అధికార వైసీపీకి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష శనివారం యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన సతీమణి శిరీషలకు లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు […]
Read Moreసాక్షి రాతల్లో ఏడుపు తప్ప, మరేమీ ఉండదు
– పబ్లిక్ గా ఏడవకండి… ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది – ఏడ్చేవారు ఏడవనివ్వండి -మేము బూతులు మాట్లాడితే, చెవుల్లోంచి రక్తాలు కారాల్సిందే – మూడు పార్టీల మధ్య పొత్తు… అప్రహతిత విజయం ఖాయం – ప్రజా శ్రేయస్సు కోసమే సీట్లు తక్కువైనా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ – హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్ – 6 విడతల్లో 60 స్థానాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే, పావు గంటలో 99 స్థానాలను […]
Read Moreఅభ్యర్ధుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి
– మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది – తుది జాబితాతో వైకాపా మైండ్ బ్లాంక్ తప్పదు – అభ్యర్ధుల ప్రకటనతో వైకాపా అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయి – జగన్ ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి – బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించింది. అంతా సాఫీగా జరిగింది. వైకాపాలాగా కుదుపులేమీ లేవు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమైంది. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు […]
Read Moreపాత ప్రభుత్వం పద్ధతులు, ఆలోచనలు మానుకోండి
– యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయండి – యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి ఆయన హైదరాబాద్ […]
Read Moreజనసేన అభ్యర్థుల వివరాలు ఇవే
• తెనాలి పేరు: నాదెండ్ల మనోహర్. వయసు: 58 సం. విద్యార్హత : ఎం.బి.ఎ. నేపథ్యం: తెనాలి నుంచి రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రను చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. • నెల్లిమర్ల పేరు: లోకం మాధవి. వయసు : […]
Read More