– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటివరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం జరగలేదు. అలాగే అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగినట్లుగా పలు టీవీ చానల్స్ లో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం, సత్యదూరం. […]
Read More6 గ్యారంటీలకు దిక్కు లేదు
బీఆర్ఎస్ కథ ముగిసింది అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది? – తూప్రాన్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి.అవి ఢిల్లీ సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నాం. దేశానికి మోదీ ఎంతో సేవ చేశారు. […]
Read Moreయువకులకు బీజేపీలో గుర్తింపు
– బీజేపీలో చేరిన ఎన్ఆర్ఐ రవికృష్ణ – కండువా కప్పి ఆహ్వానించిన పురందేశ్వరి – యువకులు పార్టీలో చేరాలని పిలుపు విజయవాడ: ప్రవాస భారతీయుడు గొలగాని రవికృష్ణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన పురందేశ్వరి రవికృష్ణ నిర్ణయాన్ని ఆహ్వానించారు. యువకులు బీజేపీలో చేరాలని, దేశం యువకుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. యువకులను బీజేపీ ప్రోత్సహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, […]
Read Moreకేంద్రమంత్రి కి బీజేపీ ఎంపీ జీవీఎల్ స్వాగతం
మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఎయిమ్స్.. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా పాలుపంచుకునేందుకు మంగళగిరికి విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మాత్యులు ప్రహ్లాద్ జోషి కి.. విజయవాడ విమానాశ్రయం లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఏపీ బీజేపీ […]
Read Moreతెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు మోదీ శంకుస్థాపన
– రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు – ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ – మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను నిర్మించనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తిచేసిన […]
Read Moreమంగళగిరి వైకాపా ఖాళీ
-టిడిపిలో భారీ చేరికలు -నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన 600 వైకాపా కుటుంబాలు -వైకాపాని వీడి టిడిపిలో చేరిన ముఖ్యనాయకులు, పంచాయతీ వార్డుసభ్యులు -నియోజకవర్గ అభివృద్ధికి అంతా కలిసి పనిచేద్దామని నారా లోకేష్ పిలుపు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వైపు జనం చూస్తున్నారు. యువగళం సారధి నారా లోకేష్ పూరించిన శంఖారావంతో టిడిపికి స్వచ్ఛందంగా వైకాపా నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. టిడిపిలో చేరేవారితో మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా పూర్తిగా […]
Read Moreఅహం వద్దు..ఐక్యత ముద్దు
– 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ – జనసేన పొత్తు – విస్తృత కసరత్తు చేసి, ప్రజల ఆమోదం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాం – అహంకారంతో జగన్ చేసిన విధ్వంసమే అతని పతనానికి నాంది – ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది కదా అని నేతలు ఉదాసీనంగా ఉండొద్దు – జగన్ కుట్రలు, కుతంతాలు చేస్తాడు…ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి – టికెట్ వచ్చేసిందని […]
Read Moreజగన్ రెడ్డి కాపు ద్రోహాన్ని వైకాపా కాపు నేతలు ఎందుకు ప్రశ్నించరు?
– సింహం సింగిల్ గా వస్తే అడవిలో వదిలిపెడతారు – అభ్యర్ధుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి – టిడిపి-జనసేన ఒకే ధఫాలో 99 మందిని ప్రకటిస్తే..జగన్ రెడ్డి 77 మందిని ప్రకటించేందుకు 7 లిస్టులు ఇవ్వాల్సి వచ్చింది – పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేస్తున్న – రెడ్డిలను నియమించి జగన్ రెడ్డి పాలన చేస్తున్నారు – బీసీలకు 56 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా? […]
Read Moreనీకు నీవే ధైర్యం కావాలి…..
విత్తనం తినాలని చీమలు చూస్తాయ్.. మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్.. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్ అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు.. ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్…. జీవితం కూడా అంతే టైమ్ వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే….. లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు.. ఎవరో […]
Read Moreహిందూ మత పరిరక్షకుడు చంద్రబాబు
హిందూ మత ద్వేషి జగన్ మోహన్ రెడ్డి తిరుమల దేవస్థాన పవిత్రతకు వైకాపా ప్రభుత్వం భంగం కల్పిస్తుంది అన్యమతస్తులకు ప్రధాన బాధ్యతలు అప్పగించి తిరుమల సాంప్రదాయాలను మంట కలిపారు – తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ ఎన్నడూ లేని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దేవాళయాలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. […]
Read More