విత్తనాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత మోదీది

– సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ విజయసంకల్పయాత్ర కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్: గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల భూములు లాక్కునేందుకు నోటీసులు జారీ చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల భూములను తిరిగి అప్పగించాలి. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు […]

Read More

మానసిక రోగి జగన్

టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్ పొత్తును చెడగొట్టేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నం చేశాడు…ఇప్పుడూ కుట్రలు చేస్తున్నాడు ఉత్తరాంధ్ర ద్రోహి జగన్-అబద్ధాలు చెప్పడంలో పీహెచ్.డీ చేశాడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని పట్టించుకోడు…కోట్ల ఖర్చుచేసి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నాడు పేదల పథకాలు రద్దు చేసి…వేలకోట్లు దోచేసిన జగన్ పేదల సీఎం అంటే జనం నమ్మాలా.? – శ్రీకాకుళం రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం : శ్రీకాకుళం […]

Read More

ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కమలం జెండానే.

– హామీలపై అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి • 60 ఏండ్లు ఆగం చేశారని, ఉద్యమ పార్టీకి అధికారం ఇస్తే ఉన్నదంతా ఊడ్చేశారు • పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో అందినంత దోచుకున్నారు, దాచుకున్నారు • గ్యారంటీల పేరుతో, వారంటీలపేరుతో…డేట్లు, డెడ్ లైన్లు పెట్టి, ప్రజలను నమ్మించి మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు హస్తం పార్టీ నాయకులు – నమ్మి నానబోస్తే పుచ్చిబూరెలైనట్లు ఉంది, కాంగ్రెస్ నాయకుల పాలన • […]

Read More

హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా?

మార్చి 31లోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దు బీఆరెస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ కృష్ణా జలాలపై వాళ్లు మళ్లీ అవే అబద్దాలు మోదీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కు కిషన్ రెడ్డి ఏం చేశారు? ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? – సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల […]

Read More

2020 ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం

పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు కార్పొరేషన్లలో 4.13 లక్షలు మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు – మున్సిపల్, రిజిస్ట్రేషన్ల శాఖలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు 2020 భూముల క్రమబద్దీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం […]

Read More

రు. 3.84 కోట్ల ప్రజాధనం హెలికాఫ్టర్లకు వృధా చేస్తారా?

– హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయండి – పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గం – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న లేఖ సి.ఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయండి. ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ.1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృధా చేస్తారా? 2024 సాధారణ […]

Read More

రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్ విశాఖపట్నం లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు […]

Read More

‘పొత్తు’లో పొలికేకలు!

– సీట్ల వరకూ వెళ్లిన టీడీపీ-జనసేన పొత్తు ఫలం – తక్కువ సీట్లలో పోటీకి కారణాలు విశ్లేషించిన పవన్ – అసంతృప్తులను పిలిపించి మాట్లాడుతున్న బాబు – మధ్యలో హరిరామజోగయ్య పిడ‘కుల’ వేట – తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నావంటూ లేఖ – పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన వైసీపీ – దానికి తోడైన ఆ పార్టీ అనుబంధ మీడియా దళం – పవన్‌ను మానసికంగా దెబ్బతీసే వ్యూహం – దన్నుగా […]

Read More

పులివెందులలో నీళ్లివ్వలేని సీయం కుప్పానికి మేలు చేస్తాడా?

కుప్పానికి నీళ్లంటూ జగన్‌ నోట అబద్ధాల వరద 13 శాతం కాలువ పనులకు 5 ఏళ్లు తీసుకున్న జగన్ కుప్పాన్ని ఉద్ధరిస్తాడా? దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చాక హింసా రాజకీయాలు ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని ప్రభుత్వం…సాగునీటి ప్రాజెక్టులు కడుతుందా? బాబాయి హత్యపై 5 ఏళ్లుగా సమాధానం చెప్పని జగన్ హత్యారాజకీయాలని మాట్లాడుతున్నాడు టీడీపీ-జనసేన పొత్తుతో జగన్‌రెడ్డికి వణుకు, భయం – టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]

Read More

జగన్ రెడ్డిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు

– రాష్ట్రం నుంచి జగన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు – చిరంజీవి తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తే జగన్ రెడ్డి ఆయనకు ఇచ్చిన గౌరవం ఏంటి? ఆనాడు ఒక్క కాపు నాయకుడైనా ఎందుకు మాట్లాడలేదు? – తెదేపా బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితా చూసి వైకాపా నాయకుల భయపడుతున్నారని తెలుగుదేశం బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

Read More