ఐదేళ్లు కాదు 30 ఏళ్లు ఉండాలని వచ్చాను

-టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని  -మంగళగిరి కంటే ఒక్క ఓటైనా తెనాలిలో ఎంపీకి పెరగాలి – మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రక్తాన్ని పసుపుతో నింపుకున్న కార్యకర్తలకు, నాయకులకు అభివందనమని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ పరిచయ సమావేశ కార్యక్రమం స్థానిక ఎన్విఆర్ కల్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పెమ్మసాని, ఆలపాటి పూలమాల వేసి, […]

Read More

జగన్‌కు రాజకీయ సమాధి కట్టాల్సిందే

– రాతియుగపు రాక్షసుడు జగన్ – బాబు సూపర్ సిక్స్ ను విజయవంతం చేయాలి – సత్తెనపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా – మహిళల ఘన స్వాగతం సత్తెనపల్లి పట్టణం 15వ వార్డు లో అట్టహాసంగా భారీ ర్యాలీతో స్వాగతం పలికిన పట్టణ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా […]

Read More

మాచర్లలో హింసాత్మక గ్రామాల్లో భద్రత పెంచండి

– మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే గూండారాజ్యం – మాచర్ల అసెంబ్లీలో అధికారపార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడు – పోలింగ్ బూత్‌ల ఆక్రమణకు గురయ్యే మండలాలు, గ్రామాలను లేఖలో ప్రస్తావించిన అచ్చెన్న – త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో లేఖ రాసిన అచ్చెన్న 2009, 2014, 2019 లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఓటిండ్ డేటాను విశ్లేషించాలని […]

Read More

డబ్బులు పంచిన అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోండి

– గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాసిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ 26.02.2024 న మార్కాపురం పట్టణంలో వాలంటీర్లతో మీటింగ్ పెట్టి వారికి రూ.5 వేలు నగదు, స్వీట్లు పంచాడు. అన్నా రాంబాబు రాబోయే సాధారణ ఎన్నికల్లో వైకాపా తరపున మార్కాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని 50 కుటుంబాల ఓట్లు తనకు వేయించేలా ఓటర్లను ప్రభావితం […]

Read More

కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

-కేటీఆర్… మగాడివైతే ఒక్క సీటు గెలిచి చూపించు -నువ్వు వస్తావో.. నీ అయ్య వస్తాడో రండి -మార్చి 2న మరో 6వేల ఉద్యోగాలు భర్తీ -ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా? – చేవెళ్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత మాది. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించుకోవాలి. ఇందిరమ్మ […]

Read More

ఆళ్లకు గుంటూరు వైసీపీ ఎంపీ సీటు?

– చిలకలూరిపేటకు అంబటి? – సత్తెనపల్లి సీటు కోసం మద్దాలి, గుబ్బా పోటీ ( మహానాడు ప్రధాన ప్రతినిధి, అమరావతి) మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అక్కడ సీటు లేదని స్పష్టమయింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు మంగళగిరి సీటు ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్‌పై అలిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆళ్ల, మళ్లీ ఘర్‌వాపసీ వచ్చేశారు. అయితే ఆయనను గుంటూరు ఎంపీగా బరిలో దింపాలని నాయకత్వం యోచిస్తున్నట్లు […]

Read More

ప్రజలు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు

– 30 కి.మీ కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా? – సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి ఫైర్ చిత్తూరు : కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తెస్తున్నట్లు సిఎం బూటకపు మాటలు చెబుతున్నారు. టిడిపి పాలనలో 630 కి.మీ కాలువలు తవ్వి నీళ్ళు తీసుకొచ్చాం. ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో 30 కి.మీ కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా? పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి […]

Read More

ఏపీలో మాఫియా సర్కార్

-కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా దోచుకుంటున్నారు -బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం -ఏపీ సర్కారు పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు -బీజేపీ కి సొంతంగా 370 సీట్లు రావడం పక్కా -దేశ హితం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది -ఏలూరులో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ -మీ నియోజకవర్గాల్లో, మీ బూత్ లలో పని వేగం […]

Read More

త్వరలో 7 ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు

– గిరిజన సోదర,సోదరీమణులకు వైద్యం అందించడం ఆనందం – ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం – సాలూరు టౌన్ లో హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య గిరిజన సోదర, సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి పర్యటనకు వెళుతూ మార్గం మధ్యలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన […]

Read More

బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తే జగన్ నిద్రపోతున్నారా?

-బీసీలకు జగన్‌రెడ్డి చేస్తే… రేవంత్ న్యాయం చేస్తారు -బీసీల సమస్యను ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా గుర్తింపు పొందిన 26 కులాలను , రాష్ట్ర విభజన అనంతరం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ […]

Read More