– ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది. నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో […]
Read Moreపెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం
-మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ – పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు టీజీ సీఎం రేవంత్ పిలుపు హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. బయో ఆసియా 2024 సదస్సు సందర్భంగా పలు దేశాల […]
Read Moreచేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావు
-రోజా ఓ ఐటెం రాణి -జగన్ ఒక యాక్సిడెంటల్ సీఎం -రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని కితాబు -కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని ఎద్దేవా -కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారు -కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై -రేవంత్ ను జాక్ పాట్ సీఎం అన్న రోజాపై బండ్ల గణేశ్ ఫైర్ (శివ శంకర్. చలువాది) ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, […]
Read Moreడాక్టర్ గొంది కృష్ణకుమారి మృతి
నరసరావుపేట లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్త్రీల ప్రసూతి వైద్యులు రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్ అధినేత శ్రీమతి గొంది కృష్ణకుమారి మంగళవారం తుది శ్వాస విడిచారు.1980,1990 దశకాల్లో స్త్రీల వైద్య నిపుణులుగా నరసరావుపేట, పల్నాడు , ప్రకాశం జిల్లాల్లో ప్రాచుర్యం పొందారు. డాక్టర్ గొంది కృష్ణకుమారి మృతిపై నర్సరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నేస్తం ట్రస్టు కార్యవర్గం డాక్టర్ కృష్ణకుమారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె […]
Read Moreఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తారా?
– ఆంధ్ర క్రికెట్ అసోసియేష నా? అధ్వానపు క్రికెట్ అసోసియేష నా? – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికార మదాన్ని చూపుతున్నారు.రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు, ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు […]
Read Moreగట్లుంటది మనోళ్లతోటి!
– అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా…వైసీపీ వీధినేత పంతమే మిన్న! -వైకాపా నాయకులకు తిక్కరేగిందంటే అంతర్జాతీయస్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందే – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నా…క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్తగా తెలిసింది. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే, ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ […]
Read Moreరెఫరెండానికి సిద్ధమా జగన్.?
-సీఎంగా ఉండి నియోజకవర్గంలో నాలుగు రోడ్లు కూడా పూర్తి చేయలేదు -ఏపీలో రైతుల ఆత్మహత్యల్లో పులివెందులది మొదటి స్థానం -కుప్పంను చంద్రబాబు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే….జగన్ వల్ల పులివెందులలో ఉన్న పరిశ్రమలూ పారిపోయే పరిస్థితి – టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి పులివెందుల : కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారో…పులివెందుల నియోజకవర్గానికి నువ్వు ఒరగబెట్టిందేమిటో తేల్చేందుకు రెఫరెండానికి సిద్ధమా అని సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ […]
Read Moreసోమిరెడ్డిపై దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనం
-సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరం -వైసీపీ రౌడీల బరితెగింపునకు ఈ దాడి నిదర్శనం -చర్యకు ప్రతి చర్య ఉంటుందని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి – తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్పై వైసీపీ గూండాల దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనం. సోమిరెడ్డిపై వైసీపీ నేత వెంకటయ్య, అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గం. టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు […]
Read Moreమద్యపాన నిషేధంపై మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి..
– మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ : మద్యం రేట్లను 3 రెట్లు పెంచాడు ఈ జగన్ రెడ్డి. 57 నెలల నెలల పాలన లో సుమారు 2 లక్షలు కోట్ల నాసిరకం మద్యం అమ్మి, వాటిద్యారా సమకూరిన లక్షకోట్లు ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్ళాడు. నాసిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డ యువత నిర్వీర్యం అయిపోతున్నారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యం వల్ల అత్యాచారాలు, […]
Read Moreజగన్ .. రాష్ట్రం మీ జాగీరా?
– జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు – దాడులు ఆపకపోతే జరిగేది అదే – మీ సర్కారుకు నూకలు చెల్లాయి – ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా? – ప్రతిపక్షాలపై దాడులు చేసి గెలవాలనుకుంటున్నారా? – నర్సరావుపేట ఆసుపత్రిలో బీజేపీ నేతను పరామర్శించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ నరసరావుపేట:‘‘ వైసీపీ పాలనకు నూకలు చెల్లిపోయాయి. ఆ నిజం గ్రహించే వాళ్లు విపక్షాలపై దాడులు చేసి […]
Read More