అగర్తల అమ్మాయి.. ఆంధ్ర అబ్బాయి

– ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆంధ్ర అబ్బాయి.. అగర్తల అమ్మాయి ఒక్కటయ్యారు.. పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు NIT అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.. అదే సమయంలో తన సహచర విద్యార్థిని , అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ […]

Read More

తెలంగాణ పాలిట శనీశ్వరం.. కాళేశ్వరం

– ప్రాజెక్టు దండగ… కాంట్రాక్టర్లకు పండగ కాళేశ్వరం పండు మింగిండు. జనాలకు తొక్క మిగిల్చిండు. ఇప్పుడు ఛలో మేడిగడ్డ అంటుండు. ************ హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో… అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట… అదే వాడిని పోలీసులకు పట్టిస్తదని చెబుతుంటరు. ఇప్పుడు “మనోళ్ళ” పరిస్తితి అచ్చం అట్లనే ఉన్నది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, మేడిగడ్డ పర్యటన అంటూ బయలు దేరిన్రు. జస్ట్ రెండు పిల్లర్లు పర్రెలిచ్చినయ్…దానికి […]

Read More

ఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు

– మరో 26 కంపెనీల ఎస్ఏపీ బలగాలు – చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అభ్యర్థన – కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా‌తో వీడియో కాన్ఫరెన్స్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. ఎన్నికల సమయంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు […]

Read More

మంగళగిరివాసుల మృతిపై యువనేత లోకేష్ దిగ్భ్రాంతి

మంగళగిరి: ఓ పెళ్లివేడుకలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగివస్తూ తక్కెళ్లపాడు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మంగళగిరి 4వవార్డుకు చెందిన గార్లపాటి సుబ్బమ్మ (50), గార్లపాటి శ్యామ్ (6), గార్లపాటి పావని (19) మృతిచెందడంపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు యువనేత లోకేష్ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన గార్లపాటి నాగలక్ష్మి (38), డ్రైవర్ శ్రీకాంత్ (31)లకు మెరుగైన వైద్యసాయం అందించాల్సిందిగా ప్రభుత్వానికి […]

Read More