ఎన్డీఏ గూటికి టీడీపీ ?

– 5న ముహుర్తం? – 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు – అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు? – గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి? – ఫలించని వైసీపీ మిత్రపక్ష మీడియా కథనాలు – ‘మహానాడు’కు ప్రత్యేకం ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీ-టీడీపీ పొత్తు పొడిచే వేళకు ముహుర్తం […]

Read More

తెలంగాణకు కేసీఆర్ అవసరం లేదు

-ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏప్రెల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేపర్ చూసిన ఏ టీవీ చూసిన అవీనితి వార్తలే కనిపించేవి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా సోనియా, రాహుల్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అయిందో చూశాం. మోదీది అవినీతి ప్రభుత్వం అని తొమ్మిదిన్నరేళ్లుగా ఎవరూ విమర్శించలేదు […]

Read More

గుంటూరులో బీజేపీ ధర్నా

గుంటూరు : పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో గత కొన్ని నెలలుగా సందేశ్ ఖులి గ్రామం లోని మహిళా గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే.. మమతా ప్రభుత్వం నిమ్మకు నీరు […]

Read More

అభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ

-పల్నాడులో నరహంతకుల్ని ఎవరినీ వదలిపెట్టను -పల్నాడులో జగన్ రక్తం పారించారు, నేను నీళ్లు పారిస్తా -జగన్ తో వేగలేక 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు _వరికెశెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత టీడీపీ – జనసేనదే -క్లీన్ ఇమేజ్ ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి నేతల్నే పార్టీలో చేర్చుకుంటాం -గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కుడి కాలువకి తెస్తాం -రా..కదలిరా సభలు సూపర్ […]

Read More

గతంలో పవర్ షేరింగ్ కావాలన్నారు… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా?!

– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెదేపా, జనసేన పొత్తు లో భాగంగా కాపులకు 70 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలని, రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ ఇవ్వాలని ప్రతిపాదించిన నాయకులకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. చేగొండి సూర్య ప్రకాష్, పేర్ని నాని కుమారుడు, ఇంకా ఎవరైనా కాపు నేతలకు రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ చేస్తానని జగన్ మోహన్ […]

Read More

దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు

– దస్తగిరి అప్రూవర్ గా మారడంలో కుట్ర – వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అరోపణలపై స్పందించిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి వైఎస్ఆర్ జిల్లా : నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. జైల్లో ఉండే వారి అరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లాను. జైలులో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు […]

Read More

ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం 11న

అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు విధి విదానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా […]

Read More

లక్షమందితో ప్రత్యేక సైన్యాన్ని నడుపుతున్న జగన్

– జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు – విచక్షణ… విలువల్లేని జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు • చేతిలో ఉన్న లక్షమంది పేటీఎమ్ సైన్యంతో తర తమ బేధాల్లేకుండా నీతిమాలిన ప్రచారం చేయిస్తున్నాడు • తన తండ్రి హత్యకేసుపై మాట్లాడిందన్న అక్కసుతో జగన్ రెడ్డి అధీనంలోని వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సునీతపై దారుణమైన […]

Read More

దళిత విద్యార్ధుల భవిష్యత్తు నాశనం చేసిన ద్రోహి జగన్ రెడ్డి

– సర్కులర్ 172 తీసుకొచ్చి దళిత వాడల్లో ప్రాధమిక పాఠశాలలను మూసివేశాడు – బెస్ట్ అలైలబుల్ స్కూల్స్, బుక్ బ్యాంక్ స్కీంలు రద్దు చేశాడు – అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చాడు – పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేశాడు – కోడూరి అఖిల్ దళిత విద్యార్ధులకు ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు అన్నింటిని ధ్వసం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని […]

Read More

4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది

– వై.వి.బి. రాజేంద్రప్రసాద్ -సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్ , కార్పోరేటర్స్ కు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ పిలుపు సర్పంచ్ ల, 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు సర్పంచుల ధర్నా కార్యక్రమం రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు , సర్పంచ్ల […]

Read More