నీళ్లడిగితే మహిళని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?

– మహిళలను ట్రాక్టర్‌తో తొక్కిచ్చి చంపడం సాధారణంగా మారిపోయింది -తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ రెడ్డి పాలనలో దళిత గిరిజన మహిళల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, హక్కుల కోసం అడిగితే ట్రాక్టర్‌తో తొక్కిచ్చి చంపడం సర్వసాధారణంగా మారిపోయిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. శుక్రవారం పల్నాడులోని రెంటచింతల మండలం, మల్లవరంలో సామునిభాయి అనే గిరిజన మహిళను వైకాపా మద్దతుదారుడు మణికంఠ నాయక్ […]

Read More

సిద్ధం పోస్టర్, ప్రచార పాట ఆవిష్కరించిన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి

సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయి రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నాడు సిద్ధం సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సిద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. అలాగే ప్రచారం పాటను కూడా విడుదల చేశారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… సిద్ధం […]

Read More

టీడీపీలో చేరిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలోకి వచ్చారు. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి […]

Read More

ఐదు జాతీయ అవార్డులు గెలుచుకున్న టీఎస్ ఆర్టీసీ

అవార్డులు ప్రకటించిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌ టేకింగ్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ఐదు ప్రతిష్టాత్మక నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను తెలంగాణ ఆర్టీసీ గెలుచుకుంది. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ […]

Read More

మరోసారి మన మోదీ సర్కార్

-బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ..మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను ఆవిష్కరణ – వచ్చే ఎన్నికల కోసం రూపొందించే మేనిఫెస్టోలోనూ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. వారందరి ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించిన వికసిత్ భారత్ […]

Read More

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

కరీంనగర్ – బండి సంజయ్ నిజామాబాద్ – అర్వింద్ జహీరాబాద్ – బీబీ పాటిల్ మల్కాజిగిరి – ఈటల రాజేందర్ సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి హైదరాబాద్ – మాధవీలత చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాగర్ కర్నూల్ – భరత్ భువనగిరి – బూర నర్సయ్య గౌడ్

Read More

195 లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ -యువత, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాధాన్యత పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 […]

Read More

ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా బీజేపీ సిద్ధం

– ఆదినారాయణరెడ్డి ఏపీలో పొత్తులు, జాబితా రూపకల్పనపై బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, జిల్లా కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో శివప్రకాశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. తిరుపతి, హిందూపురం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో […]

Read More

పర్వతాలను చీల్చి 12 సొరంగాలు

భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ జమ్మూలోని ఉదంపూర్ – కాశ్మీర్ లోయలోని శ్రీనగర్ – బారాముల్లాను కలుపుతూ చేపడుతున్న రైలు లింక్ (USBRL) పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ ను – కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధానించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహా ప్రయత్నమిది. 272 కి.మీ కలిగిన ఈ ప్రాజెక్టు రూ. 37,012 కోట్ల బడ్జెట్‌ను కలిగి ఉన్నది. […]

Read More

మోడీ వారసత్వ రహిత పాలన

-సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అనేది బీజేపీ లక్ష్యం – బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి -బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప -మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్ప -బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి విజయవాడ : అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోడీ అందిస్తున్నారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి […]

Read More