జనాభా కంటే జగన్ సంక్షేమ పథక లబ్ధిదారులే ఎక్కువ

-హవ్వ… ఇదెక్కడి విడ్డూరం? -సెక్రటేరియట్ తాకట్టుపై ప్రధానికి లేఖ రాశా -జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీము స్కామే -లక్ష కోట్లు ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నెగ్గడు -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర జనాభా కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఎక్కువగా ఉండడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. సంక్షేమ పథకాల పేరిట తరచూ బటన్ నొక్కానని పేర్కొనే జగన్మోహన్ […]

Read More

జగన్.. దమ్ముంటే పులివెందుల సీటు బీసీలకివ్వు!

– టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ (ఎంఎస్.రాజు) గుంటూరు: జగన్ కు దమ్ముంటే పులివెందుల సీటు బీసీలకు ఇచ్చి అప్పుడు బీసీలకు న్యాయం గురించి మాట్లాడాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఫిబ్రవరి 5 న మంగళగిరిలో జరగనున్న ‘జయహో బిసి’భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ […]

Read More

అమరావతి ఉద్యమం పేరిట రైతుల దగ్గర కొలికపూడి చందాలు

-అమెరికా నుంచి చందాలు వసూలు చేస్తున్నాడు -అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి -అందరి దగ్గర చందాలు వసూలు చేస్తాడు -తిరువూరు టిడిపి అభ్యర్థి కొలికపూడిపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు తిరువూరు: అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుండి వచ్చాడు. అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్ లో పెట్టాను అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు. […]

Read More

కొలికపూడిని మార్చాల్సిందే

-కొలికపూడి అభ్యర్ధిగా ఉంటే బీజేపీ పనిచేయదు -పొత్తు ఉంటే తిరువూరు తీసుకుంటాం -దళితుడై ఉండి దళిత, బీసీలను విమర్శిస్తారా? -ఉద్యమం పేరుతో కొలికపూడి అవినీతి -కొలికపూడి, స్వామిదాస్ ఇద్దరూ తోడుదొంగలే -తిరువూరు బీజేపీ ఇన్చార్జి నంబూరు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు తిరువూరు: ఆర్య వైశ్య కులస్తుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు తగదు. దళితుడై ఉండి దళిత,బడుగు, బలహీన వర్గాల […]

Read More

కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దు

-బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం -కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ జరగదు -రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం -బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే -రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ -పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం -రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం -800 మెగావాట్ల రెండో దశ విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన మోదీ -పలు […]

Read More

అన్ని రంగాలకు ప్రాధాన్యం ఉండేలా బీజేపీ మేనిఫెస్టో

-స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్ -స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్ – బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ: వివిధ రంగాలను ఆకట్టుకునేలా ఏపీ బీజేపీ మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించింది. ఆ మేరకు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ అయి, వివిధ అంశాలపై కసరత్తు చేసింది. మేనిఫెస్టో కమిటీ లో బిజెపి జాతీయ నేత పేరాల శేఖర్ జీ, రాష్ట్ర సంఘటనా ప్రధాన […]

Read More

అక్కులగారి విజయ్ కుమార్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం

-ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్టులు..నిలదీస్తే దాడులు – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పులివెందులలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న తెలుగు యువత నాయకుడు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం. విజయ్ కుమార్ అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను అతనిపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అతనిని వేధిస్తున్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులతో వేధింపులకు […]

Read More

మంగళగిరి నెం.1 నినాదానికి అనూహ్య స్పందన

-అభ్యర్థులను మార్చినా ఆగని వలసలు -లోకేష్ సమక్షంలో 150 కుటుంబాలు టిడిపిలో చేరిక అమరావతి: రెండు నెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపినాయకుల వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గంలో భారీస్పందన లభిస్తోంది. వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు కూడా పెద్దఎత్తున టిడిపిలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన వైసిపి నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని […]

Read More

మార్చి 8న ఓల్డ్ సిటీలో మెట్రో రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన

మార్చి 8న  మెట్రో రైలు రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు ఈ రూట్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్లు ఉన్నాయి. ఈ నెల 8న పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ […]

Read More

వీరప్పన్‌పై వైసీపీ వీరాభిమానం!

– వీరప్పన్‌కు వైసీపీ ఎమ్మెల్సీ స్మారక’వీరపూజ – ఎరచందనం స్మగ్లర్‌కు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ నీరాజనం – ఇదేం దేశభక్తి అని వెక్కిరింపు – వీరప్పన్ చర్యలను వైసీపీ సమర్ధిస్తుందా? – ఎమ్మెల్సీ తీరుపై సోషల్‌మీడియాలో కన్నెర్ర ( మార్తి సుబ్మ్రహ్మణ్యం) ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్సీ భరత్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీగా కుప్పం నుంచి సదరు నేతను ఎమ్మెల్సీగా ఏరికోరి నియమించారు. సదరు ఎమ్మెల్సీ తాజాగా ఒక […]

Read More