రేవంత్ కి ఏపీఆర్వోగా పూండ్రు అన్వేష్ రెడ్డి

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పూండ్రు అన్వేష్ రెడ్డి (తండ్రి మోహన్ రెడ్డి బేల మండల్‌ ఖొద్దూర్‌లో స్కూల్ అసిస్టెంట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు ప్రజాసంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ మరియు హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అన్వేష్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామం కాగా 30 ఏళ్ల […]

Read More

బీసీలకు అండగా ఎన్టీఆర్, చంద్రబాబు

-తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు – యనమల రామకృష్ణుడు ధృఢ సంకల్పంతో అన్న ఎన్టీఆర్ గారు బీసీలకు సామాజిక న్యాయం చేశారు. టీడీపీ రాకముందు బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు ఉండేవి కావు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ అవకాశం ఇచ్చారు.బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి వచ్చారంటే ఎన్టీఆరే కారణం. వేదికపై ఉన్న వారికి […]

Read More

హల్లో బీసీ

వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదు… గుర్తింపు లేదు జగన్ రెడ్డి పాలనలో బీసీలు డమ్మీలుగా మారారు ఒక్క ఛాన్స్ ఇస్తే కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ వర్గాల భవిష్యత్తు నాశనం చేశారు వెనకబడిన తరగతుల్ని విభజించే పాలిస్తున్నారు జనసేన, టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు రక్షణ వైసీపీకి బీసీ సోదరులు గుణపాఠం చెప్పాలి జయహో బీసీ సభలో జనసేన బీసీ నేతలు వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు.. గుర్తింపు […]

Read More

వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరవైంది

* బీసీలు ఐక్యంగా ఉంటేనే వైసీపీ భూతాన్ని ఎదుర్కోగలం * 300 మందిని పొట్టన పెట్టుకున్నారు * 26వేల మందిపై అక్రమ కేసులు బనాయించారు * ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం * నిధులూ… విధులూ లేని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు * బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం *  జయహో బీసీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ […]

Read More

బీజేపీలో చేరికల పర్వం

– బిజెపి లో చేరిన వ్యాపార వేత్త, సినీ నిర్మాత వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అధినేత, తెలుగు దేశం సీనియర్ నేత అశోక్ రాజు – కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: బిజెపి లో చేరిక లో పర్వం జోరు అందుకుంది… ఎటువంటి హామీ తీసుకోకుండా పార్టీ లో చేరే […]

Read More

జగన్ పాలన బీసీలపై గొడ్డలి వేటు

-బీసీల రుణం తీర్చుకునేందుకే డిక్లరేషన్ -50 ఏళ్ల నిండిన వారికి నెలకు రూ.4 వేల పెన్షన్ -సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు -బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు…నాగరికతకు మూలం బీసీలే -నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీసీలంతా సహకరించాలి -బీసీలను జగన్ తన పల్లకీ మోసే బోయీలుగా చూస్తున్నాడు -పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటివారిని మార్చని జగన్…బీసీ నేతలను బదిలీ చేశాడు -జగన్ పాలనలో సామాజిక […]

Read More

గొర్రెలు చేపల పంపిణీ కుంభకోణంపై విచారణ

విజిలెన్స్ అండ్ ఎన్​పోర్స్​మెంట్​ కు బాధ్యతలు ప్రాధమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ పశు సంవర్థక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు […]

Read More

ప్రమాణ స్వీకారం సంగతి తర్వాత ముందు గెలవాలిగా జగన్?

-జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా అనుమానమే -ప్రాజెక్టులు కట్టే వారిని ఎన్నుకుంటారా?, సొంతంగా ప్యాలెస్లను కట్టుకునే వారిని గెలిపించుకుంటారా?? -ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తోన్న రాష్ట్ర ప్రజలు -వైఎస్ వివేకా హత్యపై సాక్షి దినపత్రికవి అవే తప్పుడు రాతలు -వైయస్ సునీతా రెడ్డి, ఆమె భర్త హత్య చేసి ఉంటే… పోస్టుమార్టం చేయాలని ఎందుకు పట్టుబడతారు? -సిబిఐ విచారణ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు? […]

Read More

బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్

మంగళగిరి జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ పాయింట్లు… 1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు 2. పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు 3. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం 4. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు 5. బీసీ […]

Read More