-బీసీ నేతలపై జగన్ రాక్షస దాడులు -బీసీల అణచివేతనే జగన్ అసలు లక్ష్యం -జయహో బిసి సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జయహో బీసీ… బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటేనే ఒక బాధ్యత. బీసీ అంటే ఒక భవిష్యత్. బీసీలు బలహీన వర్గాలు కాదు..బలమైన వర్గాలని చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆనాడు ఎంతో మంది బీసీ యువకులకు అవకాశం […]
Read Moreటీడీపీ తోనే బీసీలకు రాజకీయ అవకాశాలు
-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు లభించాయి.టీడీపీ వెంటే బీసీలు ఉన్నారనే అక్కసుతోనే జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.నన్ను 80 రోజులు జైల్లో పెట్టి వేధించారు, ఎటువంటి తప్పు చేయకపోయినా, పైసా అవినీతికి పాల్పడకపోయినా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విధ్వంసకర పాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.బీసీల సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం కూడా […]
Read Moreజగన్ కంపెనీలు కళకళ..రాష్ట్ర ఖజానా దివాలా!
-మీ బిడ్డను అంటున్నాడు.. జర జాగ్రత్త – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిగారి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి… అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్ డి చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు […]
Read Moreవైసీపీ పాలనలో బీసీలను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ • తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయల్లో స్థానాలు లభించాయి. • తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా కూడా బీసీలనే ఇవ్వడం గర్వించదగ్గ విషయం. • వైసీపీ పాలనలో బీసీలను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. • బీసీలకు నిజమైన రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ. • బీసీలకు నిధులు కేటాయించి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందించారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. • […]
Read Moreజగన్ వచ్చాక అత్యధికంగా నష్టపోయింది బీసీలే
-బీసీలకు నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం -రామ్మోహన్ నాయుడు టీడీపీ-జనసేన జయహో బీసీ సభలో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రతి రోజు ఒక బీసీ సోదరుడు, సోదరీమణి కష్టపడితేనే ఈ దేశం ముందుకు నడుస్తుందని అన్నారు. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ… జుట్టు సరిచేయాలన్నా బీసీ… గుడి తలుపులు తెరవాలన్నా బీసీ… బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ… పొలం దున్నాలన్నా బీసీ… […]
Read Moreవైసీపీకి గుడ్ బై చెప్పిన మంత్రి గుమ్మనూరు జయరాం
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గుమ్మనూరు జయరాంకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. […]
Read Moreప్రేక్షకుడిని ఆకట్టుకునే ‘మాయా ‘
విన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని తాజా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి […]
Read Moreఆ ఒక్కటీ అడక్కు అంటున్న అల్లరి నరేష్
హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. లీడ్ పెయిర్- అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా పై చిత్రీకరించిన ఫస్ట్ సింగిల్ ఓహ్ మేడమ్ను విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ పాటని […]
Read More‘భీమా’ క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది: హీరో గోపీచంద్
మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు.మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో […]
Read Moreరొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”
వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు గారు మరియు నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”. నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా నటించారు. రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్ సహ నిర్మాతలు.ఈ సినిమా మార్చి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
Read More