తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో మెుట్టమెుదటి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్‌ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద హుగ్లీ నది దిగువన ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ అండర్‌ వాటర్ మెట్రో టన్నెల్‌ […]

Read More

నీటి ‘బెంగ’ళూరు

-మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది -నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి  -డిప్యూటీ సీఎం శివకుమార్ బెంగళూరులో రోజు రోజుకూ నీటి కొరత తీవ్రం అవుతోంది. దీంతో బెంగళూరు నగరవాసులకు కర్ణాటక ప్రభుత్వం.. కీలక సూచనలు చేస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. మరోవైపు.. బెంగళూరులోని దాదాపు అన్ని ప్రాంతాలు తగినంత నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే […]

Read More

ప్రజాపోరుతో బిజెపి జోరు

– సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు? – ప్రజాపోరుతో బిజెపి జోరు..విపక్షాలపై విమర్శల హోరు – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గుంటూరు: బిజెపి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి, ప్రజాపోరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మకుటం శివ అధ్యక్షతన “ప్రజాపోరు” బహిరంగ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోని బళ్లారి […]

Read More

బీసీ జన ఘోషతో దద్దరిల్లిన అమరావతి

-గుంటూరులో బీసీ జన గర్జన -ఊరంతా గుంటూరే -గోదార్లయిన రాదార్లు -బాబు-పవన్-లోకేష్ జయజయధ్వానాలతో ప్రతిధ్వనించిన జయహో బీసీ -బీసీలపై టీడీపీ-జనసేన వరాల జల్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) మళ్లీ చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ అక్కడే.. కాకపోతే అప్పుడు టీడీపీ ఒంటరిగా.. ఇప్పుడు జంటగా జనసేన. జనప్రభంజనం.. జయజయ ధ్వానాలు.. బీసీల బ్రహ్మరథం అంతా సేమ్ టు సేమ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో చెప్పేందుకు బీసీ […]

Read More