– సత్తెనపల్లి లో కన్నా భారీ ర్యాలీ సత్తెనపల్లి: పట్టణంలో టీడీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ-జనసేన కార్యకర్తలు మాదల గ్రామం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో సత్తెనపల్లి లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓపెన్టాప్ వాహనాలలో ఎంపి అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక టీడీపీ-బీజేపీ నేతలతో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం అంతరించి, రామరాజ్యం […]
Read Moreయరపతినేని కోసం గురజాల వెళదాం
– హైదరాబాద్లోని గురజాల నియోజకవర్గ ప్రజలతో యరపతినేని ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్: గురజాల టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాసరావు విజయం కోసం హైదరాబాద్లో నివసిస్తున్న గురజాల వాసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆ మేరకు హైదరాబాద్లో నివసిస్తున్న గురజాల వాసులతో యరపతినేని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు.. అందరికీ అందుబాటులో ఉంటూ, ఫోన్లో మాట్లాడినా స్పందించే యరపతినేనిని గురజాలలో గెలిపించుకోవలసిన అవసరం అందరిపైనా […]
Read Moreచర్లపల్లో..ఎర్రగడ్డనో జనం తేలుస్తారు
– జగన్పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు ఏపీ సీఎం జగన్పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పేపర్ చూడకుండా మాట్లాడలేడని ఎద్దేవా చేశారు‘‘ పేపర్ చూడకుండా ఒక్క నిమిషం కూడా చదవలేని వారు, చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునేవారు ఇవాళ సిద్ధం అట ప్రగల్భాలు పలుకుతున్నారు. దోపిడీ దొంగలు, ఆర్ధిక నేరస్తులు, అబద్ధాలకోరులకు జరుగుతున్న పరిణామాలు చూసి ఫ్యూజలు ఎగిరినట్టున్నాయి. ఎర్రగడ్డనో, చర్లపల్లో […]
Read Moreపేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
మచిలీపట్నం లో మాజీ మంత్రి పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడిని పేర్ని కిట్టు అనుచరులు చితకబాదారు. వైసీపీ శ్రేణులు యశ్వంత్ను కారులో ఎక్కించుకుని చితకబాది పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు పోలీస్ స్టేషన్కు వెళ్లి నిలదీశారు. వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన యశ్వంత్ను కొల్లు […]
Read Moreసంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం
రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం కోదండరాం సార్ ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది కేసీఆర్ కుటుంబమే ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు. […]
Read Moreనన్ను, వేమిరెడ్డిని గెలిపించండి
– అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూపిస్తాం – నేను మాటల మనిషి కాదు..చేతల మనిషిని – ఇండియాలోనే బెస్ట్ సిటీగా నెల్లూరుని తీర్చిదిద్దుతాం – పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి దోమలు లేని నగరంగా మారుస్తా – ఆర్యవైశ్యులు, పద్మశాలిల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ – రామాలయంలో కలిశం ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ – […]
Read Moreఇది కదా.. పెళ్లంటే!
పెళ్లంటే నూరేళ్ల పంట. యువతీ యువకులకదొక మధురమైన ఘట్టం. పెద్దలకు చిరస్మరణీయం. పూర్వం ఇటు వారం – అటు వారం రోజులు ఇల్లంతా సందళ్లు ఉండేవి. ఇవాళ ఆ వేళకు కుదుర్చుకుని మరీ వచ్చి అక్షింతలు వెళ్లే వారే ఎక్కువ. అడిగి మరీ వడ్డన చేసే బంధుగణం లేనేలేరు. బంతి భోజనాలు ఎక్కడో ఒకటీ అర. అన్నీ బఫేలే! అసలు చాలామందికి నేలమీద కూర్చుని నింపాదిగా అరటాకు భోజనము చేసేంత […]
Read Moreఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయండి
సమయం తక్కువగా ఉంది.. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటికి వెళ్లాలి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించండి పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు ఎన్నికలు ఇక ఎంతో దూరం లేవు. నాయకులు, కార్యకర్తలు ఇకనుంచి ప్రజాక్షేత్రంలోనే పూర్తిస్థాయిలో ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీల పరిధిలో ఉన్న నాయకులతో సమావేశం అయ్యారు. అనంతపురం నగరంలోని […]
Read Moreఓ పనైంది …. ఇంకో పని ఉంది !
రాష్ట్రం లో ఎన్నికల యుద్ధానికి సంబంధించి రాజకీయ పక్షాలు సిద్ధం అయిపోయి ఉన్నాయి . లంగోటాలు బిగించి , వంటికి నూనె రాసేసుకుని కబాడీ కి బరి లో ఎదురెదురు గా నిలబడ్డాయి . రిఫరీ విజిల్ ఊదడమే ఆలస్యం , ఆట మొదలైపోతుంది . ఒక పనై పోయింది. ఇంత వరకు బాగానే ఉంది.అయితే , ప్రతిపక్షాలు , అధికార పక్షమూ కలిసి చేయవలసిన పని ఇంకొకటి ఉంది […]
Read More40 అడుగుల బోరు బావిలో పడిపోయిన బాలిక
– సంఘటనా స్థలానికి ఎన్డిఆర్ఎఫ్ – బాలికను రక్షించేందుకు చర్యలు – చాలా సమయం పట్టే అవకాశం ఢిల్లీలోని కేశోపూర్ మండి సమీపంలో ఓ బాలిక 40 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బోర్వెల్కు సమాంతరంగా […]
Read More