-టీడీపీ కార్యకర్తల పై రాళ్ల,సీసాలతో మూకుమ్మడిగా దాడి -టీడీపీ శ్రేణులకు గాయాలు -టీడీపీ కార్యకర్తలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నరసరావుపేట పట్టణంలో స్థానిక 05 వార్డ్ క్రిస్టియన్ పాలెంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు తెగ పడుతున్నారు.మంగళవారం సాయంత్రం నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డా.చదలవాడ అరవింద బాబు,టీడీపీ కార్యకర్తలు వార్డులలో పర్యటిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు,నాయకులే లక్ష్యంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయి మూకుమ్మడిగా రాళ్ల,సీసాలతో దాడి […]
Read Moreతోక ముడిచిన స్టేట్ బ్యాంక్!
గత ఆరేళ్లుగా, మూడో కంటికి తెలియకుండా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో వేలాది కోట్లు సమర్పించుకుంటున్న వారి వివరాలు, అవి అందిపుచ్చుకున్న పార్టీల జాతకాలను వెల్లడి చేయాల్సిందేనని, ఈ తతంగానికి నోడల్ బ్యాంక్ గా వ్యవహరిస్తున్న స్టేట్ బ్యాంక్ ను సుప్రీం కోర్టు, గత నెల 15 న ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరో తేదీ లోగా ఆ పని చేయవలసి ఉన్న స్టేట్ […]
Read Moreశిద్దాకే దర్శి వైసీపీ టికెట్?
– ఫలించిన చెవిరెడ్డి ఒత్తిడి? – బాలినేని మద్దతు కూడా శిద్దాకే – బూచేపల్లికి జగన్ ఝలక్ – తాజాగా జగన్ను కలిసిన శిద్దా ( అన్వేషి) ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ అంతర్గత రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా వైసీపీకి టికెట్ బూచేపల్లి సుబ్బారెడ్డి తనయుడు శివప్రసాదరెడ్డికే ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే మాజీ మంత్రి, అక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన శిద్దా […]
Read Moreవైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంక రోజులే
– ఎన్నికల తర్వాత బంగాళాఖాతంలో కలిపేస్తాం – ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి , సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్చిలో ప్రార్థన నిర్వహించి అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం […]
Read Moreదుర్మార్గ అరాచకాలకు కేరాఫ్ మంత్రి కాకాని
– ఎన్నికల్లో ఆశీర్వదించండి.. మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తా – తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని దుర్మార్గాలకు, అరాచకాలకు మంత్రి కాకాని కేరాఫ్ గా మార్చారని మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కాకాని పుణ్యమా అంటూ అన్ని వర్గాల ప్రజలు బలైపోయినారు. 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలను, […]
Read Moreఏడాదిలోపే వరికెపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాం
– పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, నరసరావుపేట నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవిందుబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జివి ఆంజనేయులు మాట్లాడుతూ .. వరికెపూడిసెల ప్రాజెక్టు పల్నాడు రైతులకు 70 ఏళ్ల కల అని, దూరదృష్టితో ఆలోచించి ఆనాడు […]
Read Moreపర్యాటకులకు అపూర్వమైన అనుభూతి
– దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి – హుస్సేన్సాగర్ అలలపై.. లేజర్ ఆదారిత సౌండ్ అండ్ లైట్ షో ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – సంజీవయ్య పార్క్ లో లైట్ అండ్ షో ను ప్రజలకు అంకితం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , పాల్గొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..హైదరాబాద్ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. […]
Read Moreఎండాకాలం తాగునీటి ఎద్దడి తీర్చిన కన్నా
– నకరికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీలో సొంత నిధులతో బోరింగ్ పంపులు ఏర్పాటు నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో పేద ప్రజలు,గ్రామస్తులు ఎండాకాలంలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం అని తెలిపిన వెంటనే వారి కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి సొంత నిధులతో బోరింగ్ పంపులు ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. బోరింగ్ పంపులను కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసిన గుంటూరు నగర […]
Read Moreగవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్
– కేబినెట్ తీర్మానం హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ నియమితులైన విషయం తెలిసిందే.. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం వీరిద్దరి పేర్లను గవర్నర్కు తెలంగాణ ప్రభుత్వం పంపించనున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర […]
Read Moreమహిళలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
మహిళల సంతోషం ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు సీఎం రేవంత్ హామీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో స్వశక్తి మహిళా సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. స్వయం ఉపాధి కేంద్రాలతో మహిళలు రాణిస్తున్న తీరును సీఎం అభినందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక […]
Read More