-నూతన గనుల ఏర్పాటు కోసం ప్రత్యేక కృషి -సింగరేణిలో బీసీ లైజన్ ఆఫీసర్ నియామకం -సింగరేణి ద్వారా మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు -సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల ప్లాంటు కు త్వరలో శంకుస్థాపన -రామగుండం బీ పవర్ ప్రాజెక్టు స్థానంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్… -సింగరేణి ఆధ్వర్యంలో నిర్మాణంపై పరిశీలన -సింగరేణిని కాపాడి అభివృద్ధి చేసే బాధ్యత మాదే -సింగరేణి […]
Read Moreగీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం
– శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం. సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎప్.ఐఆర్ నమోదు […]
Read Moreభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.. కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే బిజెపి ఎంపీ ఎలక్షన్ లో మాధవి లతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Read Moreబీజేపీ… అటునుంచి ఇటు…
ఆంధ్రప్రదేశ్ లో గత ఆరేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను నిర్ద్వందం గా, ఏకపక్షం గా, నిర్మొహమాటం గా, ప్రత్యక్షం గా పరోక్షంగా గా సమర్థిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం…. ఇప్పుడు ఆయనను హఠాత్తుగా వదిలేసింది. వదిలేయడం తో పాటు, తనకు పుట్టు రాజకీయ, సామాజిక ప్రత్యర్థి అని జగన్మోహనరెడ్డి భావించే చంద్రబాబు నాయుడు తో జతకట్టింది. ఇది కలయో… వైష్ణవ మాయో… జనానికి అర్ధం కానంత పొలిటికల్ […]
Read Moreఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం
– ఒకే పని పేరుతో మూడు, నాలుగు సార్లు బిల్లులు. పనులు చేయకుండానే వందల కోట్ల ప్రజల సొత్తు స్వాహా – రైతులు చందాలు వేసుకుని చేసుకున్న పనులకు కూడా బిల్లులు చేసేసుకున్న వైసీపీ నేతలు -ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ.300 కోట్లకు పైగా స్కామ్ – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీలైన శ్రీధర్, నిరంజన్ రెడ్డిల పేరుతో బిల్లుల డ్రా -ఒక్కసారి బిగిస్తే రెండు దశాబ్దాలు పాటు […]
Read Moreజగన్ రెడ్డి చెబుతున్న సంక్షేమ పథకాల లెక్కల్లో బొక్కలు తప్ప నిజాలు లేవు
– జగనే ఎందుకు కావాలంటే? అనే పుస్తకంపై చర్చించేందకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? – డబ్బులు నలుగురు పెద్ద రెడ్ల జెబుల్లోకి వెళ్ళాయి – తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర శేషు అబద్ధం, మోసం అనేవి జగన్ రెడ్డికి రెండు కళ్ళు. చేసే ప్రతీ పనిలో మోసం, మాట్లాడే ప్రతీ మాటలో అబద్ధం ఉంటుందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర […]
Read Moreతెలంగాణ అభివృద్ధి కోసం రూ.10లక్షల కోట్ల ఖర్చు
– నరేంద్రమోదీ కి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ నాయకుడు లేడు – బీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు లేదు – సోషల్ మీడియాలో ఐక్యమత్యంతో పని చేయాలి – సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ల సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వచ్చే ఏప్రిల్ మే నెలలో దేశం మొత్తం పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో, […]
Read Moreరేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా
– ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీ పై విమర్శలు చేయాలి – కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే – ప్రధాని మోడీపై ఎలాంటి అవినీతి మరక లేదు – కుటుంబ పార్టీలతో ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు సాధ్యం కాదు – సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం. సోషల్ మీడియా […]
Read Moreనేను కావాలనే యాదాద్రిలో చిన్న పీట మీద కూర్చున్నా
-ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు – నేనెవరికో తల వంచే వాడిని కాదు – డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా – ఈ ప్రభుత్వం అనవసరంగా దుబారా ఖర్చులు చేయదు – హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అతిథి గృహానికి శంకుస్థాపన లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – యాదాద్రి దేవాలయంలో నిన్న జరిగిన ఘటనపై […]
Read Moreఅసైన్డ్ భూముల్లో అక్రమాలంటూ చంద్రబాబుపై కేసు పెట్టడం దుర్మార్గం
• దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్న దళిత ద్రోహి జగన్ రెడ్డి • రాజధానికి భూములిచ్చిన దళిత రైతులకు కనీసం కౌలు, పెన్షన్ ఇవ్వలేని అసమర్ధుడు జగన్ రెడ్డి -తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ దళిత ద్రోహానికి జగన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని, ఐదేళ్లలో దాదాపు 14 లక్షల ఎకరాల దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్న […]
Read More