ఎంపి లావు, ఎమ్మెల్యేగా జివి ఆంజనేయుల గెలుపే మా ధ్యేయం

గుంటూరులో వినుకొండవాసుల ప్రతిజ్ఞ గుంటూరు, మహానాడు న్యూస్: రాజకీయం అంటే తొడలు కొట్టడాలు బూతులు తిట్టడాలు కాదని పాజిటివ్ క్యాంపెయిన్ ద్వారా ప్రజాభిమానం పొంది ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సోమవారం గుంటూరులో జరిగిన వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహానాడు మీడియా సంస్థల ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా […]

Read More