ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురండి పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు అని […]
Read Moreపొత్తును ఆశీర్వదించండి… కూటమిని గెలిపించండి
పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తా ఎంపీగా పోటీపై త్వరలో నిర్ణయం జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతాం శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం జగన్ ది అధికార మదం… సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయాడు ప్రభుత్వ ఆదాయంలో సగం జగన్ నొక్కేస్తాడు… ఇంకొంత సిద్ధం సభలకు, పోస్టర్లకుపోతుంది శ్రీలంక ప్రధానమంత్రి నివాసంలాగే తాడేపల్లి […]
Read More25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు!
టంగుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను […]
Read Moreగిరిజన ఉద్యోగుల ద్రోహమే జగన్ రెడ్డి ప్రభుత్వ విధానం
– ఉద్యోగుల జీతాల్లో కోత కోసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కడే – రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజన ఉద్యోగులు ఎన్నడూ లేనంతగా అన్యాయంకు గురయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహర ప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజన వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన జగన్ రెడ్డి రాబోయే […]
Read Moreమోదీనే మళ్లీ ప్రధానిని చేయడం భారతీయుల బాధ్యత
2024లో మోడీజీని అధికారంలోకి తీసుకు రావడం భారతీయులమైన మన బాధ్యత. ఎందుకో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1947 నుండి నేటి వరకు భారతీయులమైన మన నుండి చట్టబద్ధంగా దాచిన కొన్ని వాస్తవాలు నెహ్రూ – గాంధీ స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందంపై సంతకం చేశారు, త్వరగా అధికారం పొందాలనే దురాశతో సంతకం చేసిన గోప్యత ఒప్పందం. షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు […]
Read Moreఏపీపీఎస్సీ 150 కోట్ల స్కామ్ ను పూర్తిగా ఖండిస్తున్నాం
– భాజపా,తెదేపా,జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ : డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండున్నర కోట్ల రూపాయలు డీఎస్పీ పోస్టుకు కోటిన్నర చొప్పున 30 డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 25 డిఎస్సి పోస్ట్లు స్కామ్ జరిగింది. అర్హులైన వారికి న్యాయం జరగలేదు దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ గత తెలుగుదేశ ప్రభుత్వం మా హయాంలోనే విడుదల చేయడం జరిగినది. దీనికి సంబంధించిన ప్రక్రియ […]
Read Moreఇది ఎపిపిఎస్సి నా? వైసిపిఎస్సి నా?
– వైకాపా చేపట్టిన గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ నిలిపివేస్తూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు జగన్ సర్కారుకు చెంప పెట్టు – గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ – అక్రమార్కులపై సిబిఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశి,తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ 2018 గ్రూప్-1 మెయిన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి 2019 […]
Read Moreహైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు నూతన న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం […]
Read Moreరుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యత
-ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు -రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం హౌసింగ్ విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం […]
Read Moreచిలకలూరిపేట సభ భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ, ఐజీ సమీక్ష
– సభా ప్రాంగణంలో ఏర్పాట్లను వివరించిన మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే ఉమ్మడి సభ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం సమీక్షించింది. సభాస్థలి, పార్కింగ్, వాహన రాకపోకలకు ఉన్న మార్గాలు, చుట్టుపక్కల ప్రదేశాలను ఎస్పీజీ బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. సభకు ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది, ప్రధానితో పాటు ఇంకా ఎవరెవరు వేదికపై ఉంటారన్న సమాచారాన్ని […]
Read More