– ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు -చిలకలూరిపేట సభ దద్ధరిల్లాలి, ఢిల్లీలో చర్చ జరగాలి: ప్రత్తిపాటి అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడిని తలపిస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటకు కొత్తగా మూడో కృష్ణుడు వచ్చారని సెటైర్లు వేశారు. అతను ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు. దీన్నిబట్టే ప్రత్తిపాటి ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ప్రత్తిపాటి తనయుడు శరత్ను అన్యాయంగా […]
Read Moreరెండో జాబితా అభ్యర్థులు వీరే…
1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు 2. రంప చోడవరం – మిర్యాల శిరీష 3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు 4. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ 5. దెందులూరు-చింతమనేని ప్రభాకర్ 6. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజీర్ 7. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి 8. గిద్దలూర్-అశోక్ రెడ్డి 9. పెద్దకూరపాడు-భాష్యం ప్రవీణ్ 10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి 12. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు 13. కోవూరు(నెల్లూరు జిల్లా)- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 14. […]
Read Moreగీతాంజలిని వైసీపీనే హత్య చేసింది
– ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి? – తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసీపీనే హత్య చేసింది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారతాడని, ఆడపిల్ల చావును కూడా శవ రాజకీయాలకు వాడుకుంటాడని చెప్పడానికి గీతాంజలి మృతిపై చేస్తున్న శవ రాజకీయమే నిదర్శనం. అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య అని […]
Read Moreకిడ్నీ నుంచి 418 రాళ్లు తొలగించిన హైదరాబాద్ డాక్టర్లు
-హైదరాబాద్ ఏఐఎన్ యూ డాక్టర్ల ఘనత -కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు -27 శాతం మాత్రమే పనిచేస్తున్న కిడ్నీ -కిడ్నీలో వందల సంఖ్యలో రాళ్లను గుర్తించిన వైద్యులు -పీసీఎన్ఎల్ చికిత్సా విధానం ద్వారా రాళ్ల తొలగింపు -(శివ శంకర్. చలువాది) కిడ్నీలో ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 418 రాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ […]
Read Moreటీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
అమరావతి : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర […]
Read Moreగౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలి
-ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి -ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు -సర్వీస్ కమిషన్ ను జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడు -లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం -ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారు -రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతుకోశారు -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో 5 ఏళ్ల […]
Read Moreఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్
– హైకోర్టు తీర్పు చెంపపెట్టు – 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు – 49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేసిన వైసిపి గ్యాంగ్ – ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చేసిన జగన్ – నిరుద్యోగులను నిండా ముంచిన వైసీపీ సర్కారు – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా […]
Read Moreహృదయాన్ని కదిలించే ఫీల్ గుడ్ లవ్ స్టొరీ లంబసింగి : దర్శకుడు నవీన్ గాంధీ
భరత్ రాజ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో ఆనంద్.టి నిర్మిస్తున్న చిత్రం లంబసింగి. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. లంబసింగి మార్చి 15న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు నవీన్ గాంధీ ఇంటర్వ్యూ… 2001 లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ కు కో డైరెక్టర్ గా చేశాను. […]
Read Moreమార్చి15న ‘వెయ్ దరువెయ్’ సాయిరామ్ శంకర్కి మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను – ఆర్.నారాయణ మూర్తి
సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ […]
Read More‘ఫైటర్ రాజా’ గ్రాండ్ గా ప్రారంభం ఫస్ట్ లుక్
రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రలలో కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో రన్వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 2 పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. దినేష్ యాదవ్ బొల్లెబోయిన, పుష్పక్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫైటర్ రాజా’ అనే క్యాచి టైటిల్ ఖరారు చేశారు. రామ్జ్, మాయా కృష్ణన్, తనికెళ్ళ భరణి ఇలా ప్రధాన తారాగణంపై గన్స్ తో డిజైన్ చేసిన ఫైటర్ రాజా ఫస్ట్ లుక్ చాలా […]
Read More