ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ-అమిత్ షా వల్ల కాదు

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముస్లింలకు 4శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ, అమిత్ షా వల్ల […]

Read More

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మి

అమ‌రావ‌తి:- అంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్‌గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్‌గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్ పదవికి […]

Read More

ఈ నెలలో 6 రోజులు బ్యాంకు బంద్

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న ఆదివారం రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇవి కాక హోళీ పండుగ సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27న బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More

దేశం కోసం, ధర్మకోసం బీజేపీకి ఓటు వేయండి

– మోదీ నాయకత్వాన్ని బలపరచండి – తెలంగాణలో17 సీట్లు గెలవడమే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం – హైదరాబాద్ లో ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం – వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి – అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో – కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: మరోసారి ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా […]

Read More

టీడీపీలో బైరెడ్డి శబరి

హైదరాబాద్: కర్నూలు జిల్లా సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నివాసంలో ఆమెకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలసికట్టుగా పనిచేసి, రేపటి ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో, టీడీపీ-జనసేన-బీజేపీ మిత్రపక్షాల అభ్యర్ధుల విజయానికి సహకరించాలని సూచించారు. కేంద్రమాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీదా రవిచంద్రయాదవ్, బైరెడ్డి […]

Read More

బిజెపి, కాంగ్రెస్ కుట్ర

-బిజెపి కాంగ్రెస్ లకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు -కవిత అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్త నిరసన -బి ఆర్ ఎస్ పిలుపు -మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, […]

Read More

బీఆర్‌ఎస్‌కు దానం షాక్

– ఒకేరోజు బీఆర్‌ఎస్‌కు రెండు షాకులు – కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే నాగేందర్ – సీఎం రేవంత్‌తో భేటీ ఒకేరోజు బీఆర్‌ఎస్‌కు రెండు షాకులు. ఒకటి కేసీఆర్ కూతురు కవిత అరెస్టు కాగా.. రెండవది ఆ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడం. ఎన్నికల ముందు ఈ పరిణామాలు కారును కలవవపరుస్తున్నాయి. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నాగేందర్ […]

Read More

విచారణకు కవిత సహకరించాలి

– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈడీ విచారణకు కవిత సహకరించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిసూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని అన్నారు. సహకరించలేదు కాబట్టే.. ఈడీనే ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని కిషన్‌రెడ్డి అన్నారు. కవితపై కక్ష సాధింపు అవసరం […]

Read More

‘ప్రజాగళం’ సభకు భారీ జనసమీకరణ

– తెలుగుదేశం కార్యాలయంలో బొప్పూడి సభ ఆహ్వాన కమిటీ సభ్యుల సమావేశం ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి ప్రజాగళం సభకు లక్షాలది మందిని సమీకరించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో బొప్పూడి సభ ఆహ్వాన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. చిలకలూరిపేటలో జరుగనున్న ప్రజాగళం భారీ భహిరంగ సభకు మూడు […]

Read More

సువర్ణాక్షరాలతో లిఖించేలా బొప్పూడి “ప్రజాగళం”

-సభను విజయవంతం చేయాలని కూటమి పిలుపు -రేపటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ కాబోతోందన్న నేతలు చిలకలూరిపేట: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 17న చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగళం బహిరంగ సభకు మూడుపార్టీల ముఖ్యనేతల సారధ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో పనులను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం […]

Read More