ముస్లింలకు తీరని ద్రోహం చేసింది జగనే

-ముస్లింల పథకాల రద్దు చేశాడు…దాడులు చేయించాడు -బీజేపీతో పొత్తుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలి -చరిత్రలో నిలిచేలా చిలకలూరిపేట సభ -నేతల టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి : బీజేపీతో పొత్తు ప్రకటన అనంతరం వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ముస్లింలకు జగన్ ఏమీ చేయలేక మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని […]

Read More

ఏపీపీఎస్సీలోని అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి

-ప్రతిష్టాత్మకమైన సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు -సర్వీస్ కమిషన్ లో అక్రమాలతో విద్యార్థుల కలలు నాశనం -హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులను ఏమనాలి.? -పిన్నమ్మ తాళిబొట్టును తెంచిన జగన్ కు ప్రజలు ఓటేయాలా.? -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -ఏపీపీఎస్సీలో అక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబు అమరావతి : ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రధాన ముద్దాయి […]

Read More

కాసేపట్లో కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తరలింపు

మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి ఈ రోజు రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేశారు. కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ రోజు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. కాసేపట్లో కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వెళ్లి… అక్కడి నుంచి ఢిల్లీకి తరలిస్తారు. ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు […]

Read More

కూటమి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచే ఛాన్స్

– కచ్చితంగా 23 స్థానాలు మాత్రం కూటమివే – వైకాపా పరాజయం తథ్యం – ఒరేయ్… సాక్షి, నీకు ముందే చెబుతున్నా – హంతకుడు పెదనాన్న కొడుకా? – ముత్తాత ఫ్యామిలీ ద్వారా వచ్చిన మనవడా? – నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా, జనసేన, బిజెపి కూటమి 25 పార్లమెంటు స్థానాలకు గాను 25 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ […]

Read More

ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక

-అటవీ, పర్యాటక శాఖ కలిసి పని చేయాలి -ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం -కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు -ఐఎఫ్ఎస్ ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి -అటవీ శాఖ సమీక్ష లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ, పర్యాటక శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న […]

Read More

ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్… ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు […]

Read More

టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి

* ఒక‌ట్రెండు రోజుల్లో ఉత్త‌ర్వులు… * మూడు ల‌క్ష‌ల మందికి ఊర‌ట‌ హైద‌రాబాద్: డీఎస్సీకి ముందే టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 11,062 ఉపాధ్యాయుల నియామ‌కానికిగానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డీఎస్సీ రాయాలంటే టెట్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో మ‌రోసారి టెట్ నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థుల నుంచి విజ్ఞ‌ప్తులు రావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్ […]

Read More

ఎరిక్షన్ ని గెలిపించండి… అభివృద్ధి చేసే బాధ్యత నాది

-టీడీపీలో చేరిన యర్రగొండపాలెం వైసీపీ నేతలు -పసుపు కండువాకప్పి ఆహ్వానించిన నారా లోకేష్ అమరావతి :- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు పలువురు వైసిపికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఉండవల్లి నివాసం వద్దకు రాగా, వారందరికీ యువనేత లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు […]

Read More

పేదరికం లేని మంగళగిరి నా కల

-గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు -ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు -యువనేత సమక్షంలో పార్టీలోకి చేరికలు -మంగళగిరిలో కొనసాగుతున్న వలసల పర్వం! మంగళగిరి : మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న యువనేత నారా లోకేష్ నినాదంతో నియోజకవర్గంలో వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరికి పట్టణం 16, 19, 20వ వార్డులకు చెందిన 75 కుటుంబాలు, ఆత్మకూరుకు చెందిన 25 కుటుంబాలు టిడిపిలో చేరారు. వారందరికీ […]

Read More

హత్య సంగతి జగన్-భారతికి తెలుసు

– హత్య ఉదయం జరిగితే జగన్ సాయంత్రానికి ఎందుకొచ్చారు? – హంతకులను జగనే కాపాడుతున్నారు – అవినాష్-భాస్కరరెడ్డిని రక్షిస్తున్నది జగనే – మా ఇంట్లోనే శత్రువులున్నారు – కూల్చడంతో పాలన ప్రారంభించిన జగన్ కు పాలించే హక్కులేదు – మంచి పాలకుడు రాష్ట్రానికి రావాలి – నా రాజకీయ అరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుంది – వివేకా భార్య సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు రాజకీయ కారణాలతో నా భర్తను హత్య చేశారు. […]

Read More