ఢిల్లీ ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం.. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఈ మేరకు విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోద […]
Read Moreసామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించగలిగాం
– 59 స్థానాలు బీసీలకే – 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం – వైయస్సార్ సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్జగన్ ఈరోజు రిలీజ్ చేస్తున్న ఈ లిస్టు 25 పార్లమెంటులకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినది. ఇందులో ఒకే ఒక స్ధానం అనకాపల్లి ఎంపీ ఒక్కటి పెండింగ్ పెట్టాం. మిగతావి లిస్ట్ అనౌన్స్ అయినట్లే. ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో […]
Read Moreసమరానికి సిద్ధమవుతున్న ప్రజాగళం
– బొప్పూడి ప్రజాగళం సభకు సర్వం సిద్ధం (ఎం.ఎస్.రాజు) చిలకలూరిపేట16,మహానాడు న్యూస్: ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ప్రజాగళం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.మూడుపార్టీల నాయకుల నిర్విరామ కృషితో వేదిక నిర్మాణం శరవేగంగా పూర్తయింది. తదనంతరం వేదికను ఎన్ఎస్ జి అధికారులకు అప్పగించారు. ఇక ప్రధాని మోడీ రాక దృష్ట్యా 3 హెలీప్యాడ్లు, అలాగే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర నేతలకోసం మరో 3 హెలీప్యాడ్లు సిద్ధం […]
Read Moreలిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతుంది
-దేనికి సిద్ధం జగన్ సార్ ? -విశాఖ అమ్ముతుంటే చూస్తూ ఉండటానికి మీరు సిద్ధమా ? -రాష్ట్రం మొత్తం అవినీతి మయం -చిన్నాన్నను చంపిన హంతకులను కాపాడేందుకు మాత్రమే డిల్లీ పోతున్నాడు -విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాంగ్రెస్ ఒప్పుకోదు -మా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మీ పక్షాన పోరాటం -విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది -మీరు ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తామని మాట ఇస్తున్నాం -మీ చేతిలో […]
Read Moreవై.ఎస్ అసలైన వారసురాలు షర్మిలనే
* బీజేపీ అంటే బాబు, జగన్, పవన్… * ఏపీకి పాలకులు కాదు ప్రశ్నించే గొంతుకలు కావాలి…. * 5 ఎంపీ.. 25 ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీ హక్కులు సాధిస్తాం… * తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది పాలకులు కాదని ప్రశ్నించే గొంతుకలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్దరు (చంద్రబాబు నాయుడు, జగన్మోహన్రెడ్డి) పాలించే నాయకులు కావాలనుకుంటున్నారే తప్ప, ప్రశ్నించే గొంతుకలు […]
Read Moreచరిత్రలో నిలిచిపోయే ప్రజాగళం సభ
– ప్రత్తిపాటి పుల్లారావు ప్రజాగళం సభ చరిత్రలో పది కాలాలపాటు నిలిచిపోతుందని అన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఆ స్థాయికి తగిన రీతిలోనే సభ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కూటమి తరఫున ఇంత భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమం, ప్రధానమంత్రి తరలివస్తున్న సందర్భానికి చిలకలూరిపేట వేదిక కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. ప్రజాగళం సభతో పాటు చిలకలూరిపేట ఆతిథ్యం అందరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోవడం ఖాయమన్నారు. ఆదివారం బొప్పూడి […]
Read Moreఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు
– ఎన్నికల్లో ‘ఆరే’యబోతున్న మాజీ సీఎంల కొడుకులు – ఎమ్మెల్యే బరిలో కోట్ల, నందమూరి, నాదెండ్ల, నేదురుమల్లి, వైఎస్, నారా వారసులు (అన్వేష్) ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విచిత్రం చోటుచేసుకోబోతోంది. ఉమ్మడి -విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఆరుగురు.. రేపటి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు, కేంద్రమాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి డోన్ నుంచి, నందమూరి […]
Read Moreవైసీపీ అభ్యర్ధుల లిస్ట్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం
– స్థానాలన్నీ రెడ్డి సామాజికవర్గానికి కేటాయించి బీసీలకు ద్రోహం చేశాడు – మాజీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి – జగన్ రెడ్డి భజన చేస్తున్న అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోండి -టెయింటెడ్ అధికారులు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు – ఆనం వెంకట రమణారెడ్డి వైసీపీ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో బడుగు బలహీన వర్గాల గొంతునొక్కి సొంత వర్గానికి కొమ్ముకాశాడని మాజీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర […]
Read Moreజగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తేనే ‘ఛీ’ అని అసహ్యం వేస్తోంది
-తెలుగువారికొచ్చిన గుర్తింపు పొట్టి శ్రీరాములు చలువే -తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీ రామారావుదే -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుడి స్మరించుకునేటప్పుడు, కొంతమంది పనికిమాలిన వెధవలను కూడా గుర్తుంచుకోవలసిన అవసరం రావడం మన దౌర్భాగ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మే 20వ తేదీ తర్వాత అటువంటి పరిస్థితి రాష్ట్రానికి రాకూడదని ఆయన కోరుకున్నారు. వచ్చే ఏడాది పొట్టి […]
Read Moreఎన్నికలలో జరిగే అవకతవకలపై అప్రమత్తంగా ఉండాలి
– వ్యతిరేక ఓటు నిరోధించడానికే డీఎస్సీ పరీక్షలు – రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లా ల నుండి వైసీపీ, తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే జీ సమక్షంలో బిజెపి లో చేరారు. వారిని రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి […]
Read More