– బొప్పూడిలో జన సునామీ వచ్చిందా? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు బొప్పూడిలో జన సునామీ వచ్చిందా అనేలా ప్రజా గళం సభ ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన మాటలు.. చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో జరిగిన ప్రజాగళం మహాసభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది. […]
Read Moreప్రజాగళం లో ప్రత్తిపాటి శరత్ బైక్ ర్యాలీ – – -ఉత్సాహంగా పాల్గొన్న యువత
చిలకలూరిపేట17, మహానాడు న్యూస్: బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభకు యువత భారీసంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ నేతృత్వంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. శరత్ తాను కూడా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ యువతను ఉత్సాహపరిచారు. ముందుగా 9వ వార్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. శరత్ నేతృత్వంలో నిర్వహించిన బైక్ […]
Read Moreప్రజాగళం సభలో మహిళకు అత్య అవసర వైద్యం
తక్షణ వైద్యం అందించి కాపాడిన డా.చదలవాడ వెనువెంటనే స్పందించి ప్రాణాలు రక్షించిన చదలవాడ పై ప్రశంసలు మెడికల్ స్టాల్ కు పంపి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు చిలకలూరిపేట17, మహానాడు న్యూస్: బొప్పూడిలో నిర్వహించిన ప్రజా గళం సభలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అచేతన స్థితిలో ఉన్న మహిళా కార్యకర్తను రక్షించడానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జి డా౹౹చదలవాడ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. […]
Read Moreఅణకువతో ఆకట్టుకున్న లోకేష్
చిలకలూరిపేట17, మహానాడు న్యూస్:టీడీపి జనసేన బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పురికొల్పేందుకు లోకేష్ తీసుకున్న నిర్ణయం ప్రధానితో సహా కూటమి అగ్రనేతల ప్రశంసలు అందుకొంది. పార్టీ నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రజాగళం సభ ప్రధాన వేదిక మీదక 14 మంది టీడీపీ నేతలు ఆశీనులయ్యారు. ప్రధాన వేదిక పై చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల, అయ్యన్న, అశోక్, కళా వెంకట్రావు, షరీఫ్, రామానాయుడు, తంగిరాల […]
Read Moreకూటమిలో సమరోత్సాహం నింపిన ప్రజాగళం
టీడీపి జనసేన బీజేపీ ఉమ్మడి సభలో పలు ఆసక్తికర ఘటనలు కూటమి సభలో మోరాయించిన మైకులు ప్రధాని మోడీనే ప్రజలకు పలుసార్లు విన్నపం ప్రమాదం బారిన పడతారని యువకులని బ్రతిమాలిన మోడీ పలుసార్లు తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న మోడీ కోటప్పకొండ ప్రస్తావనతో జనాల కేరింతలు ప్రజాగళం లో పదనిసలు (వాసిరెడ్డి రవిచంద్ర) పల్నాడు జిల్లా చిలకలూరిపేట 17, మహానాడు న్యూస్: తెలుగుదేశం బిజెపి జనసేన ఓటమి ఉమ్మడి సభ బొప్పూడి […]
Read Moreచిలకలూరిపేటలో చిందేసిన తెలుగుజనసైన్యం
– బొప్పూడిలో కూటమి తొలి సభ సూపర్హిట్ – గోదార్లయిన రాదార్లు – జనంతో కనిపించని రోడ్లు – 20 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జాం – 15 కిలోమీటర్లు బొప్పూడికి నడిచివెళ్లిన జనం – ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల వైఫల్యం – ఫలించిన కూటమి నేతల కృషి – మోదీ ప్రసంగంపై జనం నిరాశ – జగన్పై దాడి చేయని వైనంపై అసంతృప్తి – పైపై విమర్శలతోనే సరి […]
Read Moreఏపీ డీజీపీ, సీఎస్కు స్థానచలనం?
ఏపీ కొత్త సారధులు ద్వారకా, నీరబ్? – సీఎస్ జవహర్రెడ్డిపైనా వేటు? – ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్రెడ్డి అవుట్? – అదే దారిలో నిఘా దళపతి పీఎస్సార్? – కూటమి లక్ష్యం వారే – ఇప్పటికే వారిపై విపక్షాల ఫిర్యాదులు – గత ఎన్నికల్లో జరిగిందీ ఇదే – గతంలో డీజీపీ, సీఎస్, నిఘా దళపతిపై ఎన్నికల ముందు వేటు – ఇప్పుడూ కొనసాగనున్న పాత సంప్రదాయం? – ఒకే […]
Read Moreదక్షిణ భారతదేశంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించబోతోంది
– గ్రామాలనుంచి పట్టణాల వరకు ప్రతిచోటా మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు లభిస్తోంది ‑ ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400+ సీట్లు దాటడం ఖాయమన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి – లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు – తప్పుచేస్తే, అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా వదిలిపెట్టబోమని మోదీ గారే స్వయంగా చెప్పారన్న కిషన్ రెడ్డి ‑ […]
Read Moreడాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డు అందుకున్న వైఎల్పి
-తెలుగు, హిందీ భాష అభివృద్దిలో యార్లగడ్డ సేవలు అజరామరం -మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -ఘనంగా డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల వేడుకలు తెలుగు, హిందీ భాషల అభివృద్ది ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అందిస్తున్న సేవలు ఎంచదగినవని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను ఆదివారం […]
Read More