ఎన్డీఏ ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష వైఖరి

– ఎన్నికల సంఘానికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరైంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి హాజరయ్యారు. ప్రజాగళం సభకు భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఎన్డీఏ నేతలు లేఖ […]

Read More

ఎమ్మెల్యేగా ఆర్కే చేసిందేమిటి?

*వైసిపి నుంచి బయటకెళ్లి జగన్ మోసం చేశాడన్నాడు *ప్యాకేజి అందగానే జగనంత గొప్పోడు లేడంటున్నాడు *రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ ధ్వజం మంగళగిరి: రెండుసార్లు ఆర్కేని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి ఏం చేశారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గం చింతలపూడి, మంచికలపూడి, కాటంరాజు కొండూరు రచ్చబండ సభలకు హాజరైన యువనేత ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… […]

Read More

పేదరికం లేని మంగళగిరి

– అదే నా లక్ష్యం – కె.కొండూరు రచ్చబండలో యువనేత లోకేష్ కంఠంరాజు కొండూరు రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కె.కొండూరు […]

Read More

అవినీతి పిశాచి కాకాణి

ఎన్నికల కోడ్ వచ్చినా ఆగని కాకాణి దోపిడీ మొగళ్లూరు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియాకు చూపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి లోతైన గుంతలు, బ్లాస్టింగ్ ఆనవాళ్లతో మరో కేజీఎఫ్ ను తలపిస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతం రూ.4 వేలు కోట్లు దాటేసిన కాకాణి అక్రమ సంపాదన మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. […]

Read More

తమ్ముళ్ల త్యాగాలకు లోకేష్ తాయిలాలు

– అవకాశాలు కోల్పోయిన వారికి అందలం – పొత్తులో సీట్లు రాని త్యాగధనులకు పదవులు – పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసిన వారి జాబితా – పోలీసు కేసులు ఎదుర్కొన్న వారి చిట్టా సేకరణ – తెరవెనుక ఉండిపనిచేసిన వారి వివరాల సేకరణ – అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ పదవులు – కొందరికి ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, కార్పొరేన్ చైర్మన్లు – జిల్లా స్థాయి నేతలకు డైరక్టర్, మేయర్, […]

Read More

పవన్,బాలయ్య,లోకేష్‌ లపై వైసీపీ నారీ సమరం

– బలమైన అభ్యర్ధులు లేని ఫలితం ముగ్గురు కీలక నేతలను సమర్ధవంతంగా ఎదుర్కొనే నేతలు లేకపోవడంతో వైసీపీ వారిపై మహిళా నేతలను బరిలోకి దించడం ఆసక్తికరంగా మారింది. జనసేన దళపతి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మహిళలను పోటీకి దించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. దానితో సహజంగా ఆ మూడు నియోజకవర్గాలపై అందరి దృష్టి మళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న […]

Read More

జగన్ కు అన్ని అస్త్రాలు అయిపోయి…కుల, మత రాజకీయాలపై పడ్డాడు

-ముస్లింలకు మేలు చేసింది..చేసేది టీడీపీనే -పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసిన జగన్…నేడు మొసలి కన్నీరు – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. -పొత్తు పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ముస్లిం సంఘాలకు పిలుపు అమరావతి : సీఎం జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య […]

Read More

‘ప్రజాగళం’ విజయంతో జగన్ వెన్నులో వణుకు

-కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది -ప్రధాని సభకు భద్రత కల్పించడంలోనూ కక్ష పూరితంగా వ్యవహరిస్తారా? -డీజీపీ, పోలీసు అధికారులు పక్షపాతవైఖరి మానుకోకుంటే చర్యలు తప్పవు – కొల్లు రవీంద్ర ఒకవైపు ప్రజాగళం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్, మరోవైపు కూటమి బీసీ డిక్లరేషన్‌పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండడంతో జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది. ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమితోనే […]

Read More

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ

– భువనమ్మ వచ్చింది..భరోసా ఇచ్చింది పేరుతో పాట – పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన టీడీపీ నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమం పై పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పార్టీ […]

Read More

గౌతమ్ సవాంగ్ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి

– జగన్ రెడ్డి అవినీతి బురదలో దొర్లుతుంటే మీరు కూడా బురదలో దొర్లుతారా? – జగన్ రెడ్డి వేసే చిల్లరకు కక్కుర్తి పడి మన బిడ్డల ఉద్యోగాలను తెగనమ్ముతారా? • గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటు • అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసింది • ఈ […]

Read More