‘సీ-విజిల్’ యాప్ తో ఎన్నికల అక్రమాల అడ్డుకట్ట

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

Read More

అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా

– యువనేత లోకేష్ సమక్షంలో టిడిపి లోకి 130 కుటుంబాలు అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని అన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. యువనేత మాటలకు ఆకర్షితులైన వివిధపార్టీల […]

Read More

ఒక్క జనవరి మాసంలోనే రూ.10 వేల కోట్లు రెవెన్యూ ఖర్చు దేనికి చేశావ్ జగన్ రెడ్డి?

-ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏపీఎండీసీ బాండ్లు ఎలా వాడుకొంటుంది? -ప్రభుత్వ ఖర్చులపై ఈసీ నియంత్రణ విధించాలి -అస్మదీయ కంపెనీలకు పేమెంట్లు -ఏపీఎండీసీ బాండ్లు జగన్ రెడ్డి ఎలా లాక్కుంటారు? -రూ.7000 కోట్ల నిధులు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? -ఒక్క నెలలో నాలుగున్నర వేల కోట్లు అదనంగా ఖర్చు -300 కోట్లు ఏ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి, ఎవరికి పేమెంట్లు చేశారు? – రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం […]

Read More

జగన్ రెడ్డికి ముప్పు ఉందని చెప్పిన డీజీపీ – బస్సు యాత్రకు ఎలా అనుమతినిస్తారు?

-ఇన్నాళ్లు ముప్పు పేరుతో ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి బస్సు యాత్ర మొదలు పెట్టాలి -జగన్ రెడ్డి వస్తున్నాడంటే బారికేడ్లు పెడతారు, పరదాలు కడతారు, చెట్లు కొడతారు, ప్రజలను ఇబ్బందులు పడతారు – రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఐదేళ్ల తరువాత ఎన్నికల కోసం మొట్ట మొదటి సారి జగన్ రెడ్డి ప్రజల మధ్యకు బస్సు యాత్ర పేరుతో బయటకు […]

Read More

ఆత్మీయ నేతకు అశృనివాళి

గుంటుపల్లి నాగేశ్వరరావు ఆకస్మిక మృతికి టీడీపీ నేతల సంతాపం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు. కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ కోసం తపించారు. అదే సమయంలో బీసీ వర్గాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. […]

Read More

గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్యను గొడ్డలితో నరికి చంపటం దుర్మార్గం

-సొంతబాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆధర్శంగా తీసుకున్నారు -ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి -తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ రాక్షస జాతికి చెందినపార్టీ. అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలపై దాడులు చేసినవారిని, […]

Read More

టీడీపీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతికి నారా లోకేష్ సంతాపం

టిడిపి సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. బీసీ నేతగా, జాతీయ టిడిపి క్రమశిక్షణ సంఘం సభ్యులుగా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు ఎనలేని సేవలందించారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

Read More

తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి రాధాకృష్ణన్

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ క్రమంలో ఝార్ఖండ్ గవర్నర్ సి .పి రాధాకృష్ణన్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేందుకు వీల్లేదు. దీంతో రాధాకృష్ణన్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ […]

Read More

మీలో ఒకడిగా ఉంటూ సేవలందిస్తా…ఆశీర్వదించండి

-మంగళగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా -తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు తాడేపల్లి: మంగళగిరి రాష్ట్రం మొత్తమ్మీద అభివృద్ధిలో ముందుంచాలన్నదే తన ధ్యేయమని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణంలోని పలువురు తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలుత తాడేపల్లి 20వవార్డులో నివాసం ఉంటున్న నిర్మాణసామగ్రి వ్యాపారి మలిశెట్టి […]

Read More

మంగళగిరి నియోజకవర్గ సమగ్రాభివద్ధే నా లక్ష్యం!

ఏడాదిలో తాగునీరు, రోడ్లు,డ్రైనేజి సదుపాయాలు కల్పిస్తా తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు నావద్ద ఉన్నాయి, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రైనేజి, పార్కులు, హెల్త్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ […]

Read More