– రాజంపేటను బీజేపీ వదులుకున్నట్లేనా? – అక్కడ బీజేపీ అభ్యర్ధి ఉంటే ముస్లింలు ఓటేయరని టీడీపీ అభ్యర్ధుల ఆందోళన – దానికితో విజయనగరం తీసుకోవాలంటున్న టీడీపీ – కాపు నేత గేదెల శ్రీనివాస్కు విజయనగరం సీటు? – టీడీపీ జాబితాలో బీజేపీ నేతలకు అవకాశం – బైరెడ్డి శబరి, డాక్టర్ పార్ధసారధి, కృష్ణప్రసాద్కు ఎంపీ సీట్లు – టీడీపీతో సజావుగా సాగుతున్న బీజేపీ సీట్ల సర్దుబాటు – కమలంలోనే కుదరని […]
Read Moreసద్దాం హుస్సేన్ లా సిద్ధం పోస్టర్లు
* జగన్ కోసం పని చేసిన కార్యకర్తలకు విలువేది? * మా కార్యకర్తలు సింహాలై దూకుతారు జాగ్రత్త * కారంపూడి పాడు సభలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ ఎక్కడ చూసినా సిద్ధం పోస్టర్లలో జగన్ ఓ సద్దాం హుస్సేన్ లా కనపడుతున్నారు. ఆ పోస్టర్ల కోసం చేసిన రూ. 200-300 కోట్లతో చేసిన ఖర్చు ఎవరిచ్చారు?’ అని టీడీపీ గుంటూరు పార్లమెంట్ టీడీపీ […]
Read Moreఅరవింద్ బాబుకు అండగా ఉంటాం
సమిష్టి కృషితో గెలిపించుకుంటాం : డాక్టర్ కడియాల నరసరావుపేట టీడీపీ టికెట్ డాక్టర్ అరవింద్ బాబుకు కేటాయించడం పై టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, డాక్టర్ వెనిగండ్ల మధుసూదన్ రావు డాక్టర్ పువ్వాడ సూర్యనారాయణ డాక్టర్ నాగోతు ప్రకాష్ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సంతోషం వ్యక్తం చేశారు. వారంతా టీడీపీ అభ్యర్ధి అరవిందబాబును కలసి మీ విజయానికి సమిష్టిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
Read Moreపెమ్మసానికి నా సంపూర్ణ మద్దతు
మాజీ ఎంపీ రాయపాటి గుంటూరు 22 మహానాడు న్యూస్: ‘అతి తక్కువ సమయంలోనే ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగారు. నా సంపూర్ణ మద్దతు మీకే. మీతో పాటు నేనూ ప్రచారానికి వస్తాను, సంపూర్ణ మద్దతు ఇస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తో, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. గుంటూరులో నివసిస్తున్న రాయపాటిని డా. పెమ్మసాని శుక్రవారం ఆయన ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ […]
Read Moreనడిరోడ్డుపై పాఠశాల బస్సు దగ్ధం.. విద్యార్థులు సేఫ్
దుర్గి 22 మహానాడు న్యూస్: దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. దుర్గి మండలంలోని కంచరగుంట గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘటన జరగ్గా.. మంటలు మొదలవగానే అందులోని 30 మంది విద్యార్థులను దించేశారు. బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు.విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.
Read Moreరాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు
– గుంటూరు వేలాంగిని నగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెదేపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు – ప్రచారం ప్రారంభించిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, పాల్గొన్న నియోజకవర్గ నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు(నాని) పెమ్మసాని చంద్రశేఖర్ ఏమన్నారంటే.. ఈ రోజే గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నన్ను ప్రకటించింది. నాకు ఆవకాశం కల్పించిన అధినేత చంద్రబాబు నాయుడుకి […]
Read Moreపార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దాం
-నూకల రామకోటేశ్వరావు కళ్యాణ మండపంలో ఆత్మీయ -సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ … గడిచిన ఇన్ని సంవత్సరాల్లో నాతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. గతంలో మనకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటాను. గడిచిన పలు దఫాల […]
Read Moreసూపర్సిక్స్ పథకాలతో మారనున్న ప్రజల జీవనచిత్రం
ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో రాష్ట్ర ప్రజల జీవనచిత్రమే మారనుంది. ఎంతో ఆలోచించిన తర్వాత అధినేత చంద్రబాబు గారి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ పథకాలతో పేదరికం, కష్టాలు లేని సమాజం స్థాపించడమే పార్టీ లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట 32, 33 డివిజన్లలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారితో ప్రత్తిపాటిఫుల్లారావు కలిసి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై […]
Read Moreటీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో రేపు వర్క్ షాప్
హాజరుకానున్న అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన కొన్ని మినహా దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలను చర్చించేందుకు అభ్యర్థులతో టీడీపీ వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ కు టీడీపీ […]
Read More100రోజుల్లో డ్రగ్స్, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం!
-జె-గ్యాంగ్ ధనదాహంతో ఒకతరం నాశనమైపోయింది -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: విశాఖతీరంలో దేశంలోనే తొలిసారిగా 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తతో యావత్ భారతదేశం నివ్వెరపోయింది, జగన్ అండ్ కో ధనదాహంతో ఒకతరం నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని యువనేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం డోలాస్ నగర్ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే […]
Read More