దానం నాగేందర్‌ కు హైకోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ భారాస నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సుంకర నరేశ్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో ఓటర్లను దానం నాగేందర్‌ ప్రలోభపెట్టారని కోర్టుకు ఆయన తెలిపారు. డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న […]

Read More

జగిత్యాలలో డ్రగ్స్ కలకలం

-వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా? -ఓ విద్యార్థిని వింత ప్రవర్తన -సంచలన నిజాలు వెలుగులోకి మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి. మాయమాటలతో పిల్లలను డ్రగ్ రాకెట్‌లోకి లాగి, వారి చేత అసభ్యకరమైన పనులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. ఇలాంటి షాకింగ్ ఘటన తాజాగా జగిత్యాలలో వెలుగు చూసింది. ఓ తండ్రి చేసిన ఫిర్యాదుతో ఒళ్లు గగుర్పొడిచే ఈ డ్రగ్స్ బాగోతం బయటపడింది. జగిత్యాలలో పదో తరగతి చదువుతున్న ఓ […]

Read More

అక్రమ సంబంధం కేసులో పోలీసు అధికారిపై పోక్సో కేసు

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పోలీస్టేషన్ లో గతంలో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం సీఐగా భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి బండారు సంపత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కేయూ పోలీస్ అధికారి తెలిపారు. 2022 లో కేయూ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు పోలీస్ అధికారి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక మహిళతో అక్రమ […]

Read More

మోదీకి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ పురస్కారం

భూటాన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు కొవిడ్‌ సమయంలో 5 లక్షల టీకాలను అందజేయడం వంటి […]

Read More

ఐటి కేసులో కాంగ్రెస్‌ కు చుక్కెదురు

– పన్ను చెల్లింపుపై కాంగ్రెస్ పిటిషన్ కొట్టివేత తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీన్ని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషీంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది. అనంతరం తీర్పు వెలువరిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 20న ఈ కేసులో వాదోపవాదనలు విన్న తర్వాత తీర్పును […]

Read More

గురజాల అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల కేంద్రంగా పల్నాడు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా గురజాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన గురజాల మేనిఫెస్టోని యరపతినేని విడుదల చేశారు. గురజాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుకు […]

Read More

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు

కేజ్రీవాల్‌ అరెస్టు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు ఢల్లీ లిక్కర్‌ లాబీయింగ్‌ కేసు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యేడాది కాలంగా లిక్కర్‌ కుంభకోణంలో దేశంలో కీలక పార్టీల ప్రమేయం ఉన్నట్లు వెలుగుచూడగా యేడాది తిరక్క మునుపే తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అరెస్టు మరువక ముందే ఏకంగా ఢల్లీ ముఖ్యమంత్రినే అరెస్టు చేయడంలో దేశంలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ సంఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ […]

Read More

విచారణకు సహకరిస్తాం

– మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. – డ్రగ్ కంటైనర్ పై సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ రొయ్యల మేత లో వాడే ఈస్ట్ ను మొదటిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ రేట్ కు మంచి క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండడం తో ఐ సీ సీ – బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్ లో డబ్బు చెల్లించాం.జనవరి 14 న బ్రెజిల్ […]

Read More

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా

-మైనార్టీలకు రక్షణ, సంక్షేమం ఒక్క టిడిపితోనే సాధ్యం -2నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం -మరోమారు ఆర్కే మాటలు నమ్మి మోసపోవద్దు -మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ భరోసా మంగళగిరి: మైనార్టీలను మోసం చేసింది జగన్ ప్రభుత్వమేనని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ లేని విధంగా ముస్లీంలపై దాడులు, మైనార్టీ సంక్షేమ కార్యక్రమాల రద్దు, వక్ఫ్ ఆస్తుల కబ్జాలు వైకాపా హయాంలో జరిగాయని లోకేష్ అన్నారు. […]

Read More

డ్రగ్స్ వెనుక వైసీపీ

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి : జగన్ పాలనలో ఏపీని నాశనం చేశారు. గంజాయి, డ్రగ్ రవాణాలో అగ్రస్థానంలో ఏపీ నిలిచింది – విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‍గా మార్చారు. నిన్న విశాఖలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న 25వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి ఉన్న డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ కంటెయినర్ తనిఖీ చేయకుండా కొందరు అధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఈ […]

Read More