-సరిహద్దుల్లో నిఘా నిద్రపోతుందా? -ఏపీ నుంచే వచ్చాయంటున్న పక్క రాష్ట్రాల పోలీసులు -అయినా నిద్రమత్తులో యంత్రాంగం -అధికార పార్టీ నేతల సౌజన్యంతోనే గంజాయి అమ్మకాలు అంటున్న ఎన్ డి ఏ కూటమి నేతలు – గంజాయి అక్రమ రవాణాపై తాజాగా చంద్రబాబు ట్విట్ – జగన్ కు సిగ్గుందా అంటూ ఫైర్ నాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నేడు గంజాయిప్రదేశ్ (పి అనిల్) ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయింది కానీ […]
Read Moreజగన్ కు సిగ్గుందా?
– గంజాయి అక్రమ రవాణాపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయి. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖ లోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. మన రాష్ట్రంలో గంజాయి […]
Read Moreవైసీపీ-టీడీపీని నమ్మవద్దు
బీసీ తయువజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరొక్క సారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయి ఉన్న వాటిని పూర్తిగా దోపిడీ చేయడానికి నేను సిద్దం […]
Read Moreప్రజల అభివృద్ధికి సూపర్సిక్స్ పథకాలు
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట, మహానాడు : ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో రాష్ట్ర ప్రజల జీవనచిత్రమే మారనుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి ఫుల్లారావు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట 32, 33 డివిజన్లలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో ప్రత్తిపాటి ఫుల్లారావు కలిసి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎంతో ఆలోచించిన తర్వాత […]
Read Moreపొన్నూరులో గ్రావెల్ అక్రమాలు
పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు :పొన్నూరులో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాల అవినీతికి కారకులు ఎవరని పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. శనివారం కారంపూడి నియోజకవర్గంలోని వట్టిచేరుకూరులో క్లస్టర్, యూనిట్ ఇంచార్జులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు డా. పెమ్మసాని ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Read Moreఫేక్, మార్ఫింగ్ చేయడానికి అలవాటు పడిన వైసిపి కిరాయి మూకలు
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ తిట్టే నోరు, తిరిగే కాలు, చేసే చెయ్యి ఆగదంటారు.. ఫేక్, మార్ఫింగ్ చేయడానికి అలవాటు పడిన వైసిపి కిరాయి మూకలు.. పోలీసుల సాధారణ ఎన్నికల తనిఖీలను వక్రీకరించి ఫేక్ పోస్టులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నా కాన్వాయ్ తనిఖీ చేసి వెళ్లిపోయారు. నోట్ల కట్టలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ, ఫేక్ పోస్టులు వేస్తున్న వారిపై ఎన్నికల సంఘం, […]
Read Moreఫేక్ లెటర్ వెనుక వైసీపీ సోషల్ మీడియా
డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ హస్తం చాక్లెట్ లో మత్తు పదార్థాల తయారీ సంస్థ వైసీపీ నాయకుడు పుత్ర రత్నానిది బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పేరిట సృష్టించిన ఫేక్ లెటర్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర శాఖ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు – బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ విజయవాడ:సంధ్య ఎక్స్పోర్ట్ కేసుకు మనస్తాపం చెంది పురంధేశ్వరి రాజీనామా చేసినట్టు […]
Read Moreఢిల్లీ అధికారుల ఫిర్యాదు మేరకే లిక్కర్ స్కాం కేసు
ఆర్జీ ట్యాక్స్ పేరుతో రాహుల్ గాంధీ వసూళ్లు లిక్కర్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించడం నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురువింద గింజ సామెత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదు లిక్కర్ కుంభకోణానికి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాల పార్టీ బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం – మీడియా […]
Read Moreనారా లోకేష్ కాన్వాయ్ తనిఖీ
అమరావతి, మహానాడు : ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపి తనిఖీ చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధుల్లో బాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తనిఖీలకు లోకేష్ సహకరించారు. కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి లోకేష్ వెళ్తున్నారు. కాన్వాయ్లో […]
Read Moreకలసికట్టుగా పార్టీని గెలిపిద్దాం
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, మహానాడు : వ్యక్తిగత స్వలాభం కోసం కాకుండా పార్టీని నిలబెట్టుకోవడానికి పార్టీని గెలిపించుకోవడానికి మనమంతా కలసికట్టుగా పని చేద్దామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరావు కళ్యాణ మండపంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి […]
Read More