హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..

అద్భుతమైన హిమాలయాలకు ఉన్న అందాలు మాటల్లో వర్ణించలేనివి. హిమాలయాల్లో పర్యటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని విధంగా అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి. హిమాలయాలు అంటేనే గుర్తొచ్చేవి మానస సరోవరం, కైలాష్, అమర్ నాథ్ మొదలైన పవిత్ర స్థలాలు. ఇవి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన హిమాలయాల్లో రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి. హిమాలయాల్లోని ఈ రహస్యాలను సైన్స్ […]

Read More

సారీ రాజుగారు..

క్రూర రాజకీయం..ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాము..! గత నాలుగు సంవత్సరాలు గా మడమతిప్పని పోరాటం చేశారు..! రాజ్యహింసకు గురయ్యారు..! చావు అంచులకు వెళ్ళి వచ్చారు..! ప్రజల గొంతై నిలిచారు..! పాలకుల క్రూరత్వం అవకతవక నిర్ణయాల మీద నిరంతరం తన స్వరాన్ని వినిపించారు..! పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజల మనస్సు గెలిచారు..! రాష్ట్రంలో పొత్తులు పొడవటానికి రాజు గారు తనవంతు ప్రయత్నాలు చేసారు. కేంద్రపెద్దల సహకారం వారి నిష్పాక్షికత […]

Read More

పెన్షనర్లకు పైసలిచ్చేదెవరు?

– ఏపీలో పెన్షన్..టెన్షన్ – ఒకటో తేదీ పెన్షన్ ఎవరిస్తారు? -వాలంటీర్లను తప్పించిన ఈసీ – పెన్షనర్ల డేటా వాలంటీర్ల దగ్గరే – పెన్షనర్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తున్న వాలంటీర్లు – వచ్చే నెల వారికిపెన్షన్లు ఇచ్చేదెవరు? – పోస్టాఫీసుల ద్వారా ఇస్తారా? -ఇప్పటిదాకా ప్రత్నామ్నాయంపైఆలోచించని ఈసీ – సిమ్ కార్డులు స్వాధీనం చేయని వాలంటీర్లు – మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్‌కార్డులూ వారివద్దనే – కలెక్టర్లకు ఆదేశాలివ్వని ఈసీ – ముందుచూపు […]

Read More

మాదిగలు-టీడీపీ బంధం విడదీయలేనిది

-టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ భేటీ – మాదిగల సమస్యలపై చర్చ -ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మంద కృష్ణ మాదిగ -దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని కోరిన మందకృష్ణ అమరావతి: తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని […]

Read More

బాపట్ల ఎంపీ ఆధ్వర్యంలో కంకర తొవ్వేస్తున్నారు

– అమరావతిలో దొంగతనాలు సిగ్గుచేటు -టీడీపీ మహిళా నాయకురాలు పాలడుగు వినీల జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ప్రశ్నార్థం చేశాడు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేశారు. రాజధానిపై పగబట్టి ఆనవాళ్లు చెరిపేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అమరావతిలో దొంగతనాలు జరుగుతున్నాయి. అమరావతిలో అరాచకాలను చూస్తూ జగన్ పాలన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. […]

Read More

రైతు సంక్షేమం లేదు.. సంక్షోభం మిగిలింది

నూతన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం మూలాధారం. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు ఆ వ్యవస్థ బలోపేతం చేయడం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, నిల్వ సామర్థ్యం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేదీ గిట్టుబాటు ధర కానీ మార్కెట్లో ధరలు పడి పోయి రైతు తీవ్రంగా నష్టపోతే పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు […]

Read More

నవ మోసాలతో ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్ర

1. దొంగ ఓట్లు చేర్పించడం.. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం మొదటి మోసం 2. అవినీతి సొమ్ముతో పోలీసులు, అధికారులను, ఉద్యోగులను కొనడం రెండవ మోసం 3. రాష్ట్రంలో కులాలు, మతాలు మధ్య చిచ్చులు పెట్టి అశాంతి సృష్టించడం మూడవ మోసం 4. మాధకద్రవ్యాలతో యువతను నాశనం చేయడం నాలుగవ మోసం 5. పోలీంగ్ బూతుల్లో రౌడీలను పెట్టి బూత్ ఆక్రమణలు చేయడం ఐదవ మోసం 6. మాఫీయాల అండ ఉన్నా.. […]

Read More

నాణ్యతలేని హోటల్స్ పై నియంత్రణ లేదు

– డబ్బే పరమావధిగా దోచుకుంటున్న హైవే దాబాలు బ్రిటిష్ హయాంలో 1800 లో ఏర్పడిన ఇండియన్ సరైస్ చట్టంలో హోటళ్లు లాడ్జీలు టాయిలెట్ కి అనుమతి ఇవ్వాలని బాటసారులకు ఉచిత నీటిని అందించాలని ఉంది. దీని అర్థం కస్టమర్ అయినా కాదా అనే దానితో సంబంధం లేకుండా యాక్సెస్ ఉచితం . ఈ చట్టం ప్రకారం, హోటళ్లలో నీటిని ఉచితంగా అడగవచ్చు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు. దేశంలోని అనేక రాష్ట్రాలు జిల్లాలు […]

Read More

పగ కూడా మనిషిని బతికిస్తుంది…కొన్ని సార్లు

  అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ …..అక్కడ ఓ చిన్నతోటలో …. రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు. ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది.. ఆ […]

Read More

ఎన్జీఓ నేతల్లారా… అమ్ముడుపోకండి!

-పెన్షనర్లు, ఉద్యోగులను పాలకులకు తాకట్టుపెట్టకండి -ఏపీ ఎన్జీఓ ప్రతిష్ఠను నిలబెట్టండి -ఉద్యోగ నాయకులకు బహిరంగ లేఖ బారతదేశంలో కెల్లా ఉన్నత మైన, పేరెన్నికగన్న ఉద్యోగ సంఘం ఏపీ ఎన్జీఓ సంఘం. ఆనాడు సంఘ నిర్మాత కీ.శే ఆమనగంటి శ్రీ రాములు ప్రతి పట్టణం, ప్రతి తాలూకా ప్రతి జిల్లా పర్యటన చేసి ఉద్యోగులను సంఘటితం చేసి,చైతన్య పరిచి ఏపీ ఎన్జీవో సంఘాన్ని నిర్మించిన సంగతి ఇంకా ఈనాటికీ జీవించి వున్న […]

Read More