బాబు వస్తేనే విద్యుత్‌ వెలుగులు

2014 – 19 మధ్యకాలంలో లోటు విద్యుత్ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది.. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పార్కులు, విండ్ మిల్స్ ఏర్పాటుతో.. పునరుత్పాదక ఇంధన వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. చార్జీలు పెంచకుండా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించారు దార్శనికుడు చంద్రబాబునాయుడు. ‘గృహవిద్యుత్ వినియోగదారులకు’ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ‘పరిశ్రమలకు’ పవర్ హాలిడేలు ప్రకటించలేదు, ఇప్పటిలా స్లాబులు మార్చి చార్జీల […]

Read More

కంటి చూపు సమస్యకు..

కంటి చూపు సమస్యకు కరక్కాయల పొడి 30 గ్రా, తానికాయల పొడి 60 గ్రా, ఉసిరికాయల పొడి 90 గ్రా, అథి మధురం పొడి 10 గ్రా, వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా, పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా, పటిక బెల్లం పొడి 440 గ్రా, (పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి), అన్ని పొడులు బాగ […]

Read More

భూములు కొల్లగొట్టే చట్టంతో బహుపరాక్

– ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ● భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా? ● చట్టం కు వ్యతిరేకంగా హైకోర్టు లో నడుస్తున్న కేసు. ●ఎన్నికల్లో గెలిచి అమలు చేయాలనుకుంటున్న వైసీపీ. ●ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందంటున్న న్యాయ నిపుణులు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ, పొలం కానీ ఉన్నాయా? అయితే ఇది మీరు తప్పక చదవాలి. […]

Read More

కూల్‌డ్రింక్స్ యమా డేంజరు గురూ..

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క […]

Read More

సుజనాకు బీజేపీ బెజవాడ వెస్ట్ సీటు

– విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి – అసెంబ్లీ బరిలో సత్యకుమార్? – ప్రముఖులను అసెంబ్లీ బరిలోకి దింపుతున్న బీజేపీ మార్తి సుబ్రహ్మణ్యం ఏపీలో బీజేపీ వ్యూహం మార్చింది. పొత్తులో తనకు కేటాయించిన అసెంబ్లీ సీట్లలో సమర్ధులు,బలమైన నేతలను ఎంపిక చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమయింది. ఈ నేపథ్యంలో అక్కడ రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకులను బరిలో నిలపాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా కేంద్రమాజీ […]

Read More

ప్రకృతి వైద్యంతో మధుమేహ నియంత్రణ

జీవనశైలి మార్పులతో, ఆహార మార్పులు, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు దృష్టి సారించి మధుమేహాన్ని నిర్వహించడానికి ప్రకృతి వైద్యం తోడ్పడుతుంది. మధుమేహం, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి, తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం బరువు తగ్గడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తుంది. అదృష్టవశాత్తూ, ప్రకృతి వైద్యం మధుమేహం నిర్వహణకు సమగ్ర విధానాన్ని అందిస్తుంది. కేవలం లక్షణాలు తగ్గించడం కంటే దాని మూల కారణాలు పరిష్కరిస్తుంది. ప్రకృతి […]

Read More