-రాష్ట్రంలో భూ మాఫియాపై ఒంటిమిట్ట, విశాఖ, తిరుపతి, పలమనేరు ఘటనలను ప్రస్తావించిన చంద్రబాబు -ఆన్ లైన్ విధానాన్ని వైసీపీ నేతలు అక్రమాలకు అనువుగా మలుచుకున్నారు -కుప్పంలో కుప్పి గంతులతో జగన్ అభాసుపాలు అయ్యాడు -టీడీపీ కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకున్న కుప్పంలో లక్ష మెజారిటీ లక్ష్యాన్ని దాటాలి -5 ఏళ్ల వైసీపీ పాలనలో కుప్పం అభివృద్ధి ఆగిపోయింది -అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్రణాళికతో కుప్పం సమగ్రాభివృద్ది -రూ.10 ఇచ్చి…రూ.100 దోచే ప్రభుత్వం […]
Read Moreటీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ను ఎప్పుడు ఉల్లంఘించలేదు
– ఎన్నికల కోడ్ ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు – శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఎ షరీఫ్ ఎన్నికల తరుణంలో రాష్ట్రంలో అప్రజాస్వామ్యక విధానాలను పోలీసులు, వైసీపీ అధికారులు వ్యవహరిస్తున్నారు. గత 40 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ను ఎప్పుడు ఉల్లంఘించలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ అనేది ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. […]
Read Moreడ్రగ్ కంటైనర్ ను సముద్రం మధ్యలో తనిఖీ చేశారా?
– 25 వేల కిలోల మత్తుపదార్ధులు కలిపియున్న డ్రై ఈస్ట్ కంటైనర్ కేసులో దొరికిన కీలక ఆధారాలను తిరిగి కంపెనీకే అప్పగించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి – సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వారి ఆఫీస్ను సిబిఐ తనిఖీ చేసే అవకాశం ఉందనే కీలక పత్రాలను, హార్డ్ డిస్క్లను బస్సులో నింపి బయటకు పంపారు – వైసీపీ నాయకుల డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రక్కదారి పట్టించేందుకే పోలీసులు 24 గంటలు శ్రమిస్తున్నట్టు ఉన్నారు […]
Read Moreహోలీ పండగ రోజు హిందువులే లక్ష్యంగా దాడులు
– ఇందిరమ్మ పాలన అంటే హిందువులపై దాడులా? – చెంగిచెర్లలో ముస్లింల దాడిని ఖండించాలి -పిట్టల బస్తిని కాళీ చేయించేందుకే పథకం ప్రకారం దాడులు -సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో ఘటన – గర్భిణీ, స్త్రీలపై దాడి జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు -పోలీసులు కళ్లెదుంటే విచక్షణారహితంగా దాడి చేసినా అరెస్టు చేయలేని దౌర్భాగ్యం -హోలీ పండుగ లక్ష్యంగా హిందువులపై దాడులు – […]
Read Moreసైనికులతో హోలీ జరుపుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
హోలీ సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ లోని లేహ్ సైనిక స్థావరాన్ని సందర్శించారు. సైనికులతో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్ సిబ్బందితో మాట్లాడారు. ‘‘ఢిల్లీ మన దేశ రాజధాని. ముంబై మన ఆర్థిక రాజధాని.. వీటి మాదిరి గానే లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని’’ అని పేర్కొన్నారు. హోళీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితం […]
Read Moreఅన్నయ్యలా అండగా ఉంటా..చదివిస్తా
-వైసీపీ ల్యాండ్ మాఫియాకి బలైన సుబ్బారావు కుమార్తె నిత్యకి నారా లోకేష్ హామీ వైసీపీ ల్యాండ్ మాఫియా అకృత్యాలకు చేనేతవర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం బలైపోయింది. వారి అమ్మాయి నిత్య అనాథగా మిగిలింది. టిడిపి అధినేత చంద్రబాబు ఆ అమ్మాయికి అండగా నిలుస్తామని ఇదివరకే ప్రకటించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో బృందం సోమవారం రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామానికి చేరుకుని నిత్యని పరామర్శించారు. […]
Read Moreఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
పండగ వేళ దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో 34 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా పొగ వ్యాపించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో ఇంకా తెలియలేదు.
Read Moreబీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులు వీరే
1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ) 2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత 3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ) 4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ 5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ) 6)చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ) 7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య 8 )నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ) 9 )జహీరాబాద్ […]
Read Moreఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్య కు వైసీపీ నేత అరాచకాలే కారణం
-జగన్ రెడ్డి ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాల ఆస్తులను కాజేస్తున్నారు -ఆత్మహత్యకు కారకులైన దోషులపై డీజీపీ 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సాక్షాధాలతో -పీఎం, కేంద్ర హోం శాఖలకు లేఖ రాస్తా -టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న రాష్ట్రంలో శాంతి భద్రతలతో వెలుగొందాలని శ్రీరాముడికి నిత్యం పూజలు అందుకుంటున్న ప్రాంతం ఒంటిమిట్ట. ఆ ప్రాంతంలోను వైసీపీ నేతలు ఎవరిని వదలటం లేదు. గతంలో వైసీపీ నేతల […]
Read Moreకుట్రపూరితంగానే లోకేష్ కాన్వాయ్ ని నాలుగు సార్లు తనిఖీ చేశారు
– మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కాన్వయ్ ని మూడురోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేశారు. లోకేష్ కాన్వాయ్ ని పోలీసులు కుట్ర పూరితంగానే తనిఖీ చేస్తున్నారు. కేవలం టీడీపీ నాయకులు కార్లను మాత్రమే తనిఖీ చేయడం దుర్మార్గం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కారును […]
Read More