-వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయింది -కుప్పం వచ్చిన ప్రతి సారీ నాకు నూతన శక్తి వస్తుంది -కుప్పంలో నాడు ఇంటికి రెండు ఆవులు ఉండాలి అంటే ఎగతాళి చేశారు -నేడు అదే కుప్పం పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది -వైసీపీకి ఎవరు ఓటు వేసినా సమాజానికి ద్రోహం చేసినట్లే -సిద్దం అంటున్న జగన్ ను ఓడించడానికి జనమంతా సిద్ధం అంటున్నారు – కుప్పంలో మహిళా […]
Read Moreశ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న యువనేత లోకేష్
మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీవారి దివ్య రథోత్సవం వైభవంగా సాగింది. యువనేత నారా లోకేష్ సోమవారం మధ్యాహ్నం శ్రీవారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. శ్రీమాన్ మాడభూషి వేదాంతాచార్యులు నేతృత్వాన సాగిన ఈ ఉత్సవంలో నమో లక్ష్మీ నారసింహ నామస్మరణతో మంగళగిరి వీధులు హోరెత్తాయి. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి రథోత్సవంలో భక్తి పారవశ్యం పొంగిపొర్లింది. […]
Read More‘మేమంతా సిద్ధం’ అనే బస్సు యాత్రను ‘క్షమాపణ యాత్ర’గా మార్చాలి
-బస్సు యాత్రకు ముందే తానిచ్చిన హామీల మోసానికి సమాధానం చెప్పాలి -పాదయాత్ర, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 85శాతం అమలు చేయలేదు -హామీలు అమలు చేయకుండానే 99% చేశానంటూ ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి -అందుకే ‘మేమంతా సిద్ధం’ అనే బస్సు యాత్రను ‘క్షమాపణ యాత్ర’గా మార్చుకోవాలి -టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఐదేళ్లుగా గడప దాటి బయటకు రాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇప్పుడు బస్సు […]
Read Moreపొన్నూరు వైసీపీలో గ్రూపుల పోరు
పొన్నూరు నుండి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం! గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వైకాపాకు తిరుగుబాటు పతాక ఎగరేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రావి, రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రావి వెంకటరమణ ఎవరు? ఐదు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు 2004 ఎన్నికల్లో మాకినేని పెద్దరత్తయ్యను ఓడించి […]
Read Moreసజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదెపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న లేఖ… ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేసారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని […]
Read Moreహిందూపురంలో టీడీపీ కార్యకర్త అమర్నాథ్ రెడ్డిని హత్య చేయడం దుర్మార్గం
-టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అక్కసుతో దారుణం -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ప్రతిపక్షాలపై వరుస దాడులు చేయిస్తున్నారు. నిజాయితీగా గెలవడం చేతకాక రౌడీయిజం చేయిస్తున్నారు. ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదు. హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గం, కూటాలపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త అమర్నాథ్ రెడ్డిని వేట కొడవళ్లతో నరికి చంపటం దుర్మార్గం. టీడీపీ […]
Read Moreప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐదేళ్లుగా జగన్ సాగించిన ఆటవిక పాలన, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా కొనసాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైకాపా అధినేత జగన్ గొడ్డలితో తెగబడితే, వైకాపా కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ముమ్మాటికీ వైకాపా సైకోల […]
Read Moreడబుల్ ఇంజన్ లా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం!
-రాబోయే 20ఏళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు -చిన్నతరహా పరిశ్రమలతో యువతకు ఉపాధి -కల్పిస్తాంమంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: నేను, ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబుల్ ఇంజన్ మాదిరిగా పనిచేసి మంగళగిరి నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పైన్ వుడ్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత లోకేష్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా […]
Read Moreహింసా రాజకీయాల్లో జగన్ రెడ్డిని మించిపోయిన వైసీపీ మూకలు
-పెదకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం -వైసీపీ ఆగడాలు నచ్చక పార్టీ మారితే తప్పెలా అవుతుంది? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అచ్చెన్నాయుడు ఓటమి భయంతో వైసీపీ మూకలు హింసా రాజకీయాలు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారమదంతో టీడీపీ కార్యకర్తపై దాడులు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ కార్యాలయం తగలబడిన ఘటనలో టీడీపీ కార్యకర్తలు కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలపై అక్రమ కేసులు బనాయించారు. […]
Read Moreజగన్ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో చీలిక
-ఇండియాలోనే నెం.1 – 420 జగన్మోహన్ రెడ్డి! -ఇన్వెస్టర్లలో నమ్మకానికి 10ఏళ్లు ప్రజాప్రభుత్వం ఉండాలి -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో కులాలను రెచ్చగొట్టారు, ఈసారి కులం, మతం, ప్రాంతం పేరుతో సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]
Read More