టీడీపీ కార్యకర్తల కుటుంబాలకి నారా భువనేశ్వరి పరామర్శ

•  పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, బయ్యనగూడెం గ్రామంలో పార్టీకార్యకర్త మార్గాని వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న గుండెపోటుతో మృతిచెందిన వెంకటేశ్వరరావు(63). • వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. చింతలపూడి నియోజకవర్గం • చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పేరంపాడు గ్రామంలో పార్టీకార్యకర్త భీమడోలు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • […]

Read More

జగన్ రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం

-ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, బేఖాతరు చేస్తున్న అధికారులపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు -జగన్ రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం -జగన్ రెడ్డి అక్రమ, అవినీతిని ఇక సహించేది లేదు -అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులను ఉపేక్షించేది లేదు – తెదెపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధ్యక్షతన అన్ని రాజకీయ […]

Read More

ప్లీజ్.. ఇంకొక్క సీటివ్వండి

– బీజేపీకి మరో సీటు కావాలట – అనపర్తి బదులు రాజమండ్రిపై క న్ను – సోము వీర్రాజు కోసమట – రాజమండ్రి కోరికపై కమలంలో ఆశ్చర్యం – సిట్టింగ్ సీట్లు ఎలా ఇస్తారంటున్న టీడీపీ – వీర్రాజుకు ఓటు బదిలీ ఎలా అవుతుందంటున్న సొంత పార్టీ నేతలు – ఆ సీటు తీసుకుని వైసీపీని గెలిపించడానికేనన్న ప్రశ్నలు – అదనంగా మరో అసెంబ్లీ అడుగుతున్న బీజేపీ – రాజంపేట […]

Read More

బిజెపిలో చేరగానే అక్రమార్కులు శుద్దులైపోతారా?

కేజ్రీవాల్ జైల్లో – గాలి బిజెపిలో… – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. లిక్కర్ స్కాం పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను జైలుకు పంపిన బిజెపి ప్రభుత్వం, భారీ మైనింగ్ అక్రమాలకు పాల్పడి, జైలుకెళ్లి, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డిని మాత్రం బిజెపిలో చేర్చుకుంటున్నదని; ఇవేనా బిజెపి చెప్తున్న నీతి రాజకీయాలు? ఎంతటి అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బీజేపీలో చేరగానే అక్రమార్కులంతా శుద్దులైపోతారా? అని సిపిఐ […]

Read More

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పంకు హంద్రీనీవా నీళ్లు

-జగన్ లాంటి సెట్టింగుల సీఎం వస్తాడని సినిమా డైరెక్టర్లు కూడా ఊహించలేదు -ట్యాంకర్ లో నీళ్లు తెచ్చి కాలువలో పోసి…బటన్ నొక్కి జగన్ వెళ్లిపోయాడు -జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే -వైసీపీ డ్రామా కంపెనీ…త్వరలో మూతబడుతుంది -హెలికాప్టర్ లో వస్తే చెట్లన్నీ నరికేశాడు…రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.? -అధికారంలోకి వచ్చాక రెస్కోను కొనసాగిస్తాం -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -కుప్పంలోని రాజుపేట వద్ద హంద్రీనీవా […]

Read More

ఏపీ ప్రభుత్వ పాలనకు జేపీ పూర్ మార్కులు!

లోక్‌సత్తా అధ్యక్షుడు ఏపీలో జగన్ పరిపాలనకు పూర్ మార్కులు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు జయ ప్రకాశ్ నారాయణ మార్కులు ఇచ్చారు. విద్యా వ్యవస్థ & వైద్యానికి 2 చొప్పున, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు. ప్రభుత్వ పాలనకు 1.5 మార్కులు, అభివృద్ధికి & పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక్కో మార్కు, కరప్షన్ నిర్మూలించడంలో వరెస్ట్ అని ఒక్క మార్కు ఇచ్చారు. తాను చెప్పేది ఫలితాలని, నేతల ఖర్చు కాదని […]

Read More

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి

– సీఈవో ముకేశ్ విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు

Read More

బిజెపి అభ్యర్థుల ఖరారు?

– ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా? ఎమ్మెల్యే స్థానాలకు సైతం పోటీకి దిగాల్సిందే రాష్ట్ర నేతలకు బీజేపీ బాసుల క్లాసు విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే, కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా అని […]

Read More

ఓటు నోటుకు కేసు..నాకు ఎటువంటి సంబంధం లేదు

ప్రణిత్ రావు నాకు తెలియదు విజయ్ మాకు బంధువు కాదు చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నా మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేశారు, పిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు.అతను బిజెపిలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుండీ సస్పెండ్ చేసింది.ఎన్‌ఐఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేస్తుండు.విజయ్ అనే వ్యక్తీ […]

Read More

గెలుపే లక్ష్యం

– ఏపీ బిజెపి ఎన్నికల సహా ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ మార్గదర్శనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి మరియు మిత్రపక్ష తెలుగుదేశం, జనసేన లతో కలసి సమన్వయంతో కార్యక్షేత్రంలో పనిచేయాలనే లక్ష్యంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అతిధిగా సిద్దార్ధ నాధ్ సింగ్ హాజరై పార్టీ అధికార ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి , అరాచకాల పైన […]

Read More