మాతో కలిసి అడుగు వేయండి రాష్ట్ర భవిష్యత్ మార్చి చూపిద్దాం

*ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ సిద్ధం *తొలి రోజు మూడు సమావేశాలు సూపర్ హిట్. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అన్ స్టాపబుల్ *రూ.200 వచ్చే కరెంటు బిల్లు రూ.800 ఎందుకైందో ఆలోచించి ఓటేయండి *మే 13న ఓటు వేసే ముందు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి *మద్య నిషేధమని ఓట్లేయించుకుని మద్యంపై అప్పులు తెచ్చిన వ్యక్తికి విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కుందా? *నీళ్ళు […]

Read More

సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

-చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది.అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ […]

Read More

వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది

యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు -రానున్న ఎన్నికల్లో అరాచక పాలన అంతానికి ఓటే ఆయుధం ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు నిడమర్రు: చంద్రబాబు పాలనలోనే మహిళలకు భద్రత దొరుకుతుందని, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు గ్రామంలో భువనేశ్వరి […]

Read More

కూతురా? కొడుకా?

అమ్మా.. కొడుకు.. ఒక కూతురు! విజయమ్మ ఎటు వైపు? కొడుకు జగన్ మళ్లీ సీఎం కావాలని ఆశీర్వాదం మరోవైపు కూతురు షర్మిలతో కలసి ఉంటున్న తీరు కొడుకుతో యుద్ధం చేస్తున్న కూతురు షర్మిల విజయమ్మ రెండు పడవల ప్రయాణం దానితో ఇదో ప్యామిలీ డ్రామా అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) కొడుకా? కూతురా?.. ఇదేదో తల్లా?పెళ్లామా సినిమా అనుకుంటున్నారా? యస్. కాకపోతే టైటిల్‌లో చిన్న ఛేంజ్! పులివెందులలోని […]

Read More

ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేయాలి

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇప్పటి వరకు పనిచేసిన విధానం ఒక ఎత్తు ఎన్నికల సమయంలో పనిచేయడం మరో ఎత్తు అందుకు అందరు సన్నద్దం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విస్తారక్ లకు ఉద్భోదించారు. విస్తారక్ ల తో రాష్ట్ర స్ధాయి సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ […]

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి

-నా ఫోన్ ట్యాపింగ్ చేశారు -కొనుగోలు చేసింది ఎవరు? -జడ్జిలు, సినీ నటుల ఫోన్లూ ట్యాపింగ్‌కు గురయ్యాయి -ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లపైనా ట్యాపింగ్ పెట్టారు – దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు – డీజీపీకి ఫిర్యాదు – చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది […]

Read More

మీ వల్లే పార్టీ నిలబడింది

– టీడీపీ కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ టీడీపీ అధినేత చంద్రబాయయుడును అరెస్టు చేసి జైల్లో పెట్టిన వార్త విని తట్టుకోలేక గుండెలాగిన పార్టీ కుటుంబసభ్యులను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరామర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు గ్రామం, తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్టు విప్పర్రు గ్రామంలో టీడీపీ కుటుంబసభ్యులను ఆమె ఓదార్చారు. అధైర్య పడవద్దని, తామున్నామని భరోసా ఇచ్చారు. మీ వల్లే పార్టీ నిలబడిందని చెప్పారు. తమ కోసం […]

Read More

ప్రజల ఆదాయం పెంపే లక్ష్యంగా సూపర్ సిక్స్ అమలు చేస్తా

-పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం సృష్టించి పేదలకు పంచుతా -నగరిలో ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు కల్పిస్తా -నగరి మీటింగ్ సూపర్ హిట్.. ఎన్డీఏ కూటమి అన్ స్టాపబుల్ -160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు మన లక్ష్యం -అన్న క్యాంటీన్‌తో అన్నం పెట్టినోడు పేదల నాయకుడా.. అన్న క్యాంటీన్లు కూల్చినోడు పేదల నాయకుడా? -దళితులకు 27 పథకాలు పెట్టినవాడు పెత్తందారుడా.. ఆ పథకాలన్నీ […]

Read More

లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. కేజ్రీవాల్ కోర్టులోనే వెల్లడిస్తారు

– శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే – కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె […]

Read More

మైక్రోసాఫ్ట్ లో మరో అగ్ర పదవిని పొందిన భారతీయుడు పవన్

మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా.. తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నియమించింది. పవన్ దావులూరి 2001 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.  

Read More