కోడ్‌లోనూ వాలంటీర్ల చేతికే పింఛనర్ల డబ్బు

వాలంటీర్ల ద్వారానే పించన్ల పంపిణీ పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు ఆథరైజేషన్ పేపర్లు జారీ ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై సెర్ప్ సీఈఓ సర్క్యులర్ జారీ ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎన్నికల కోడ్ దృష్ట్యా పెన్షన్ నిధులను […]

Read More

అనుమతుల మేరకు రాజకీయ ప్రకటనలు

వీటికి అనుగుణంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్ల అనుమతి పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్కు అనుమతి ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీచేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ […]

Read More

తాడేపల్లి కంటైనర్‌నోట్ల కట్టలను ఆర్టీసీ ద్వారా పంచేందుకు పథకం

– మత్తు పధార్దాల కంటెయినర్, డబ్బు కంటెయినర్లు పంపడానికా? సిద్దం.. జగన్ రెడ్డి? • విశాఖ డ్రగ్ కంటెయినర్ అంశం మరువకముందే నిన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయల్దేరిన కరెన్సీ కంటెయినర్ అంశం వెలుగులోకి వచ్చింది • రేణిగుంటలో కుక్కర్లు, మిక్సీలు, వాచీలు వంటి తాయిళాలతో ఉన్న వైసీపీ డంప్ బయటపడిన 24 గంటల్లోనే నేడు కరెన్సీ కంటెయినర్ వ్యవహారం బట్టబయలైంది. • జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ల్యాండ్, […]

Read More

ఎన్నికల స్వామ్యమా! నీ భవిష్యత్తు ఏమిటి?

1. ఒక మిత్రుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక “వాయిస్ మెసేజ్” పంపాడు. అది మా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినది. ఒక పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో వాళ్ళ నాయకుడితో చేసిన వాదన. 2. మా నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో స్వతంత్ర పార్టీకి కంచుకోట. కాంగ్రేస్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ. తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గాల […]

Read More

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కంటైనర్‌లో ఏం తరలించారు జగన్?: జీవీ

వినుకొండ – మహానాడు న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న తాడేపల్లి ప్యాలెస్ కంటైనర్ ఉదంతంపై సీఎం జగన్‌కు ఘాటు ప్రశ్నలు సంధించారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. అంత గుట్టుగా, అంత ఆగమేఘాల మీద ఏం తరలించారు? ఏమేం వస్తువులు ఎక్కడికి ఎవరికి కోసం పంపించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో ఒకవైపు డ్రగ్స్‌ కంటైనర్ కలకలం, మరోవైపు ఓటమి మేఘాలు కమ్ముకుంటున్న […]

Read More

ఏప్రిల్ 23న వీర హనుమాన్ విజయ యాత్ర

హిందువులపై దాడిని సహించం “హిందూ శక్తి ప్రదర్శన” యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువుకు హనుమాన్ జయంతి ఆహ్వానం చెంగిచెర్లలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితులపైనే కేసులు నమోదు చేయడం అ ప్రజాస్వామ్యం.. దోషులను వదిలి నిందితులపై కేసులు పెడుతుంటే.. రజాకారుల పాలన గుర్తుకు వస్తోంది బజరంగ్ దళ్ “తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి […]

Read More

సంపద సృష్టించి ప్రజల ఆదాయం పెంచాలనేది నా విజన్

సాగునీటి రంగాన్ని నాశనం చేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి ఒక్క ఎకరాకు నీరివ్వకున్నా.. ప్రతి గ్రామానికీ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ పారించాడు ప్రజలు నాశనమైపోయినా తన జేబులు నిండితే చాలు అనేది జగన్ రెడ్డి విజన్ సూపర్ సిక్స్ తో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటా డబ్బు కోసం కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నాడు అరాచక శక్తిని […]

Read More

మేఘా వెయ్యికోట్లిచ్చింది.. అందుకే కాళేశ్వరంపై విచారణ లేదు

– బీజేపీ- మేఘా కృష్ణారెడ్డిది వెయ్యి కోట్ల బంధం – నా భర్త ఫోన్లపైనా ట్యాపింగ్ – కవిత అక్రమ సారా వ్యాపారం చేశారు – మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు వరంగల్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్తుడైన మేఘా కృష్ణారెడ్డికి బీజేపీతో వెయ్యికోట్ల రూపాయల బంధం. ఆ కంపెనీ బీజేపీకి వెయ్యికోట్ల ఎన్నికల చందా ఇచ్చింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ నోరెత్తడం లేద’’ని మంతి […]

Read More

స్వతంత్రుడిగా బరిలో నిలవండి

– మిమ్మల్ని గెలిపించుకుంటాం – రఘురామకృష్ణంరాజును కలిసిన బాలకోటయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యులు కె. రఘురామకృష్ణంరాజును అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హైదరాబాదులో బుధవారం ఆయన స్వగృహంలో కలిశారు. ఇటీవల నరసాపురం పార్లమెంట్ ఎంపీ సీటును పోత్తులలో భాగంగా తెలుగు దేశం పార్టీ బిజెపికి కేటాయించటం, బిజెపి పార్టీ తన పార్టీకి చెందిన శ్రీనివాస్ వర్మకు ప్రకటించడంతో రఘురామకృష్ణం రాజు పోటీ రాష్ట్రవ్యాప్తంగా […]

Read More

కోడ్‌ తో పాలన మారినా ఇంకా జగన్ రెడ్డి పెత్తనం ఏంటి?

• రాష్ట్ర పాలన ఎన్నికల సంఘం పరిధిలోనే సాగుతోందా? • జగన్ రెడ్డి పరిపాలన అప్రజాస్వామికం… రాజ్యాంగ విరుద్ధం • చంద్రబాబు నాయుడు గెలుస్తారనే జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నాడు -తెదేపా పొలిట్‌‌బ్యూరో సభ్యుల వర్ల రామయ్య అమరావతి: రాష్ట్ర పాలన ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళ్లినా ఇంకా జగన్ సర్కార్ పెత్తనం చేయడం రాష్ట్ర ఎన్నికల కమీషన్ అసమర్ధతను చూచిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు వర్ల […]

Read More