ప్రజలకు సౌకర్యాలు కల్పించరా?

-నీటి ఎద్దడి, కాలుష్యంతో దెబ్బతింటున్న ప్రజారోగ్యం -పదేళ్ల టీడీపీ, వైసీపీ పాలనలో పదవులు వెలగబెట్టిన వారు ఏం చేశారు -సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు విజయవాడ, మహానాడు : విజయవాడ సెంట్రల్‌లో సీపీఎంను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు కోరారు. గురువారం 59వ డివిజన్‌ అజిత్‌ సింగ్‌ నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచినీటి ఎద్దడి, నీటి కాలుష్యం, […]

Read More

రైతుల ముఖం చూడని జగన్‌ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా ?

-చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తున్నా..రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోని జగన్‌ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. గురువారం చిలకలూరిపేట 6, 7 డివిజన్లకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. 6వ వార్డు నుంచి […]

Read More

సేవాతత్పరులు వేమిరెడ్డి దంపతులను గెలిపించండి

నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు, మహానాడు : కోవూరు నియోజకవర్గంలో మొదటసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మహిళకు అవకాశం కల్పించిందని, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోరారు. ప్రశాంతిరెడ్డితో కలిసి గురువారం కోవూరు మండలంలోని మొడేగుంట గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేమిరెడ్డి దంపతులు తమ […]

Read More

కడపలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు

కడప, మహానాడు : కడప నగరానికి చెందిన పలువురు వైసీపీ మాజీ కార్పొరేటర్లు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మదనపల్లిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ చైతన్య, 31వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సురేష్‌, 44వ డివిజన్‌ మెస్‌ రాజశేఖర్‌, 20వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీదేవి […]

Read More

అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి

-మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి -బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి పరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి లీకు వీరుడు కాదు.. గ్రీకు […]

Read More

ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ చిచ్చు

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాలల సమకాలీన సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై గురువారం సంగారెడ్డి అంబేద్కర్‌ భవన్‌లో మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగిం ది. ముఖ్యఅతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. మాలలపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయని, మాలలను అణగదొక్కే […]

Read More

‘కారు’ దిగిన కేకే

– కాంగ్రెస్‌కు ‘కేకే’సిన కేశవరావు! – కారు దిగుతున్నానని వెల్లడి – కేసీఆర్‌కు కలిసిన కేకే – కేసీఆర్‌కు ఒకేరోజు రెండు షాకులు ( అన్వేష్) హైదరాబాద్: కాలం కలసివచ్చినంత వరకే ఎవరి చక్రమైనా తిరిగేది. తెలంగాణలో పదేళ్లు నిర్నిరోధంగా సాగిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ఓటమి తర్వాత శరపరంపరగా అవిఘ్నాలు, అపశృతులు, చేదువార్తలే. అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా ఒకే రోజు రెండు షాకులు. ఆయన సొంత ఇలాకాలో సొంత […]

Read More

ఓటమి భయంలో మంత్రి కాకాణి

-సర్వేపల్లిలో వైసీపీ ఖాళీ -సోమిరెడ్డికి మద్దతుగా వెల్లువలా వలసలు సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఖాళీ అవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో పెద్దఎత్తున ఆ పార్టీని వీడి టీడీపీ బాట పట్టారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తోటపల్లిగూడూరు మండలం వరిగొం డ బిట్‌ -2కు చెందిన 40 కుటుంబాల వారు వైసీపీని వీడి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి […]

Read More

కేసీఆర్‌కు బిగ్ షాక్

– సొంత ఇలాకాలోనే తిరుగుబాటు – కాంగ్రెస్ ఎంపీపీ గెలుపు – అవిశ్వాసంలో ఓడిన బీఆర్‌ఎస్ – ఇది కే సీఆర్ నైతిక ఓటమి ( మార్తి సుబ్రహ్మణ్యం)  ఆయన వందరోజుల క్రితం వరకూ రారాజు. పాలన కూడా రాచరికమే. తెలంగాణ గడ్డ కేంద్రంగా దేశ రాజకీయాలను ఏకం చేయబోయిన నేత. మహారాష్ట్ర-కర్నాటక-ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా గులాబీని పరిమళింపచేయాలన్న పట్టుదలతో పనిచేసిన గులాబీదళపతి. సొంత జిల్లాలో ఏ ఒక్క పార్టీ […]

Read More

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధి..

హైదరాబాద్‌: ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు ‘అనరాక్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దేశం లోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే సగటు ధరలు 10-32 శాతం పెరిగాయని తెలిపింది. ఇక, ముంబై (24%), పుణె (15%), బెంగళూరు (14%) ఉండగా, […]

Read More