50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ఇంత లేటు వయసులో కూడా పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఓ ఆడబిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం అతడి భార్య డా. గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చినట్లు మాన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ […]

Read More

కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు

– ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడమేనా? – అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు.. కేసులతో నోరునొక్కడమా? – చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులు ఎలా పెడ్తారు? – హిందువులను హింసించి దేశాన్ని నాశనం చేసేవాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి మాఫియాకు వంతపాడటం ఎంతవరకు సమంజసం? – రాష్ట్ర సర్కారు, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం చంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన […]

Read More

వైయస్సార్ సిపి అధికారంలోకి రావడం ఖాయం

– కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి – సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసి నుండి నిబంధనల ప్రకారం కంటైనర్ తీసుకున్నాం. – కంటైనర్ లో ఏదో ఉంది అని దివాళాకోరుతనంతో మాట్లాడుతున్నారు – మాట్లాడటానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు – సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండు – కూటమి ఏర్పాటు తరువాత ప్రజలు మరింతగా […]

Read More

న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు

-సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ – రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు రాజకీయ నేతలు న్యాయవ్యవస్థపై చేస్తున్న ఒత్తిళ్ల వల్ల జరుగుతున్న ప్రమాదంపై పలువురు న్యాయయకోవిదులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మేరకు 600 మంది ప్రముఖ లాయర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ”పొలిటికల్‌ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్‌లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను […]

Read More

దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల గొంతు కోశాడు

-మే 13 తర్వాత రాష్ట్రంలో జగనాసుర వధ తధ్యం -శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది -సభకు వచ్చిన ప్రజా ఉధృతి చెబుతోంది మే 13న జరిగే ఓట్ల సునామీ ఎలా ఉంటుందో -అనంతపురంలో కియా మన బ్రాండ్… జాకీ పారిపోవడం జగన్ రెడ్డి బ్రాండ్ -వివేకా హత్యపై జగన్ రెడ్డి చెప్పని అబద్దమంటూ లేదు -రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్ రెడ్డి -నీళ్లు ఇస్తే […]

Read More

బూడి ముత్యాలనాయుడుకి అభినందనల వెల్లువ

– అభినందనలు తెలిపిన పెందుర్తి ఎమ్మేల్యే అదీప్ రాజ్ – మద్దతు తెలిపిన పలువురు సీనియర్ జిల్లా నాయకులు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి ముత్యాలనాయుడని, కూటమి అభ్యర్థి సియం రమేష్ గతమంతా అవినీతి మయమని, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ముత్యాలనాయుడు కి., రమేష్ కి చాలా వ్యత్యాసం ఉందని పలువురు జిల్లా నాయకులు తెలిపారు. అనంతరం పెందుర్తి శాసన […]

Read More

గొడ్డలివేటు వేయించింది అవినాష్ రెడ్డి కాదా?

-జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరు -వివేకా హంతకులకు జగన్ రక్షకుడు -చొక్కా విప్పినంత అవలీలగా అబద్దాలు చెప్పగలడు -వివేకా చీటీ చించేయడం జగన్ కు ముందే తెలుసు -సీబీఐ ఎంక్వైరీ కోరి వెనక్కి తీసుకోలేదా? -గుమ్మడి కంటే ఎక్కువగా ఏడుస్తున్నారు -టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్దాలకోరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ […]

Read More

జగన్ రెడ్డిని ఓడించాలి

– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి నర్సాపురం: సంపూర్ణ మధ్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న హామీపై మాట తప్పి మడం తిప్పి, నాసిరకం మద్యం పోసి 30 వేల మంది ప్రాణాలు తీసి, 35 లక్షల మంది ఆరోగ్యాన్ని నాశనం చేసి న జగన్ రెడ్డి పార్టీని ఓడించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. […]

Read More

సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్ ఎందుకు వెళ్లిందో ఈసీ విచారణ జరపాలి

-చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పధకాలు రద్దు చేస్తారన్న వైసీపీ మాయ మాటలు ప్రజలు నమ్మెద్దు -రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం – ఎం.ఏ షరీఫ్ ఎన్నికల ముందే వైసీపీకి ఓటమి ఖాయమైంది, అందుకే ఓటమి భయంతో ప్రస్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ అన్నారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో […]

Read More

పోలీసుల అదుపులో మాజీ డీసీపీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును, గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేసిన గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ విచారిస్తున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్లిపోయారు. దర్యాఫ్తు బృందం లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. రాధాకిషన్, గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో […]

Read More