ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు

-వైఎస్ సునీతా రెడ్డి హైదరాబాద్‌: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.. వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ”చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే […]

Read More

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మార్చి28: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. […]

Read More

దొంగ పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించా

– నూజివీడు పర్యటనలో భువనేశ్వరి వ్యాఖ్య ఆగిరిపల్లి: వైసీపీ పాలనలో దొంగలే దొంగ…దొంగ..అని అరుస్తున్నారని, అమాయకులను, ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా దొంగలుగా చిత్రీకరించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నూజివీడు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ…. • గంజాయి, డ్రగ్స్, ఇసుకమాఫియా, భూకబ్జాలతో రాష్ట్రాన్ని […]

Read More

కొల్లాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, మార్చి 28: ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి భారీ మెజారీతో విజయం సాధించబోతున్నారని ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను […]

Read More

గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకువస్తాం

-యువతకు 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు -తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే -బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ – రక్షణ చట్టం – స్పెషల్ సబ్ ప్లాన్ -ప్రజాగళం సభలు సూపర్ హిట్ – సిద్ధం సభలు అట్టర్ ఫ్లాప్ -డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలతో రైతును రాజు చేస్తాం -జగన్ కట్టుకథలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు -రాప్తాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షలు […]

Read More

ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లు అడుగుతున్నాడు?

-అరాచకానికి కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ -కంటెయినర్ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలి -నీకు అవసరం వస్తే చెల్లి, తల్లి కావాలి -బీజేపీ మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం విజయవాడ : జగన్మోహన్ రెడ్డి సిద్దం అంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి బయలుదేరారు. లక్ష మంది తో సభ అనుకుంటే.. ముప్పై వేల మంది కూడా రాలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన జనగ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. పురందేశ్వరి […]

Read More

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు […]

Read More

88 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

Read More

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు

– నిర్మలా సీతారామన్ ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ […]

Read More

కంటెంట్‌ క్లిక్‌ అయితే… ఈ సమ్మర్‌ కూల్‌

సమ్మర్‌ హీట్‌ మొదలైపోయింది. ఇంత హీట్‌లో ప్రేక్షకులను కూల్‌ చేయడానికి కూల.. కూల్‌.. సినిమాలు వచ్చేస్తున్నాయి. పరీక్షలు అయిపోయి విద్యార్థులంతా ఫ్రీ అయిపోతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. అందుకే సంక్రాంతి తర్వాత సమ్మర్ లో ఎక్కువ మూవీలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని అంతా ఆశలు పెట్టుకుంటారు. కానీ కొన్నేళ్లుగా ఎక్కువగా […]

Read More