– పల్నాడు రైతుల సమస్యలు పరిష్కరిస్తా – కొండవీడులో తాగునీటి సమస్యపైనా రాజకీయం చేశారు – అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే వారికే ఓటేయండి – నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు – కొండవీడు, పుట్టకోటలో ఎన్నికల ప్రచారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట 30 మహానాడు న్యూస్: వ్యవసాయాధారితమైన పల్నాడులో పంట సీజన్కు తగ్గట్టుగా నీరు అందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నా రని నరసరావుపేట టీడీపీ ఎంపీ […]
Read Moreజెడ్ క్యాటగిరీ భద్రతలో లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2016 ఏఓబి ఎన్కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సి( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) సిఫార్సు చేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్ భద్రత తగ్గింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేష్ […]
Read Moreనర్సాపురం టీడీపీ ఎంపీ సీటు రాజుకే?
– ఉండి బీజేపీ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మ? – మార్పులకు ఉభయ పార్టీల ఆమోదం? – ఎంపీ రాజుకు పెరుగుతున్న మద్దతే కారణం – దేశ విదేశాల నుంచి టీడీపీపై ఒత్తిడి – సీటు ఇవ్వకపోతే కూటమిపై ప్రభావం పడే ప్రమాదం – సోషల్మీడియాలో వెల్లువెత్తిన పోస్టులు – ఒత్తిడి తీవ్రత గ్రహించిన టీడీపీ నాయకత్వం – చివరకు ఎంపీ,ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు – కేంద్ర బీజేపీ సుముఖం? – ఫలించిన […]
Read Moreజగన్ రెడ్డి బెండు తీయడం తథ్యం
రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకు నేనే డ్రైవర్ అవుతా విధ్వంసకారుడి పనితీరుకు ఐదేళ్ల అరాచక పాలన నిదర్శనం శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి కలిపి టెంపుల్ టూరిజం అభివృద్ధికి పునాదులేశాను ఎర్రచందనం స్మగ్లర్లపై టీడీపీ ఉక్కుపాదం మోపితే…జగన్ రెడ్డి టికెట్లు ఇచ్చాడు సామాజికాభివృద్ధి టీడీపీ మార్క్.. స్కీము స్కీమునా జగన్ రెడ్డి స్కాము మార్క్ శ్రీకాళహస్తిలో జరిగిన అభివృద్ధే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పనితీరుకు నిదర్శనం ఆస్తి కోసం ఒక చెల్లిని, న్యాయం […]
Read Moreరాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించండి
-యువత భవితను నిర్ధేశించబోతున్న ఎన్నికలివి -ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు -ప్రైవేట్ టీచర్లు, సిబ్బందితో సమావేశం -పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్: ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలే రాష్ట్ర యువత భవితను నిర్ధేంచబోతున్నాయని, రాష్ట్రానికి, యువతకు ఎవరు మేలు చేస్తారో ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం […]
Read Moreక్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులతో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు సమీక్ష
భట్టిప్రోలు, మహానాడు: భట్టిప్రోలు మండలం పల్లెకోన, వెల్లటూరు గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు శనివారం సమీక్షించారు. ముందుగా పల్లెకోన పరిధిలోని పల్లెకోన, రాచూరు, ఆళ్లమూడి, కోనేటిపురం, సురేపల్లి గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బూత్ల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. సాయంత్రం వెల్లటూరు పరిధిలోని పెదలంక, పెసర్లంక, […]
Read Moreజగన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశాడు.. మీరు క్షమిస్తారా?
దళిత ద్రోహి జగన్ రెడ్డి జగన్ జమానాలో 11 వేలకు పైగా దళితులపై దాడులు…188 మంది ఊచకోత జగన్ చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు క్షమించరు జగన్ రెడ్డి బచ్చాగా గోలీలు ఆడుకుంటున్న సమయంలోనే నేను సి.ఎం జగన్ చెవిలో పువ్వు పెట్టి రాజకీయ విరామం ఇవ్వండి సంపద సృష్టించే నాయకుడు కావాలా…దివాలా తీయించే నాయకుడు కావాలా? పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తాం సూళ్లూరుపేట నియోజకవర్గం, […]
Read Moreనెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ని తొలగించాలి
ముగ్గురు అధికారులపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య ముగ్గురు అధికారులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నెల్లూరు ఎస్పీ డాక్టర్ కె. తిరుమలేశ్వర్ రెడ్డి పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మామ అయిన దుగ్గిరెడ్డి గురువా రెడ్డి వైసీపీ నాయకుడు. గతంలో ఈయన నెల్లూరు జిల్లాలో […]
Read Moreబాధ్యతను గుర్తు చేస్తున్న ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ సీ.బీ.ఎన్’
– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి పాలకొల్లు: మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమం రాబోయే 2024 ఎన్నికల్లో మొదటగా ఓటు వేయబోతున్న యువతకు వారి బాధ్యతను గుర్తు చేయడానికి ఎంతో ఉపయోగపడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి కొనియాడారు. ఏ పి వారియర్స్ కార్యక్రమంలో భాగంగా ” […]
Read Moreదొంగ పోలీసు చెవులు
( మార్తి సుబ్రహ్మణ్యం) గట్టిగా అరవకు. గోడలకు చెవులుంటాయ్… నీవి పాము చెవులురా నాయనా.. అనే మాటలు మన చిన్నప్పుడు వినేవాళ్లం. ఇప్పుడు పోలీసు దొంగ చెవుల పుణ్యాన అవి మన ఫోన్లకూ పాకుతున్నాయ్. ఇదొక దౌర్భాగ్యం! పోలీసులే దొంగల అవతారమెత్తి మన ఫోన్లకు వాళ్ల చెవులు ఆనించడం దొంగతనం కంటే పెద్ద నేరం. టెర్రరిస్టులో, వామపక్ష తీవ్రవాదులో, జీహాదీశక్తుల ఫోన్లపై చెవులు ఆనిస్తే ఎవరికెలాంటి అభ్యంతరాలుండవు. అసలు ట్యాపింగ్ […]
Read More