– ఓటమి భయంతోనే జగన్ రెడ్డి చెప్పిన అబద్దానే పదే పదే చెప్తున్నాడు – ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పడు గుద్దులు గుద్దుతున్నాడు – మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ రెడ్డి బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యింది. ఓటమి భయంతోనే చెప్పిన అబద్దాన్నే పదే పదే చెప్పి ప్రజల్ని ఇంకా మోసం చేయాలనుకుంటున్నాడు. జగన్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో పీహెచ్డి సాధించారు. ఎన్నికల […]
Read Moreకారుచోలను అభివృద్ధి చేస్తాం
-మంచి చేసే వారికే ఓటేసి ఆశీర్వదించాలి -నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు -గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీంలతో సమావేశం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు: యడ్లపాడు మండలం కారుచోల గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. శనివారం ఆయన ప్రచారంలో భాగంగా కారుచోల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా […]
Read Moreవాలంటీర్లకు ఈసీ షాక్
వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోండి పథకాలు పంపిణీ చేయవద్దు ఈసీ సంచలన నిర్ణయం ‘మహానాడు’ వార్తకు స్పందన ఎట్టకేలకు కదిలిన ఎన్నికల సంఘం ( అన్వేష్) ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు […]
Read Moreఅధ్వాన పాలనతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
-రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం ఖాయం -రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కూటమిదే -సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో తనపై ప్రజల ఆదరణ మరువ లేనిదన్నారు. జగన్రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, ఈ అధ్వాన పాలన చూడలేక ప్రజలు మార్పు […]
Read Moreపవన్ ‘వారాహి’కి ఈసీ అనుమతి నిరాకరణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన ప్రచారానికి ఉపయోగించే ‘వారాహి’ వాహనానికి అనుమతి నిరాకరించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపాటి వాహనానికే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ రోడ్ షో లేకుండా నేరుగా హోటల్ నుంచి చేబ్రోలులో జనసేన ఏర్పాటు బహిరంగ సభకు వెళ్లనున్నారు.
Read Moreజగన్ హెలికాప్టర్లపై ఈసీకి రఘురామరాజు ఫిర్యాదు
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యయ నియమావళి ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్లను విజయవాడ ఒకటి, విశాఖలో ఒకటి పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3 కోట్ల 82 లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారానికే జగన్ ఈ […]
Read Moreలోకేష్-సుజనా భేటీ
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పొత్తులో భాగంగా జరుగుతున్న పరిణామాలు, మారుతున్న సమీకరణలపై వారిద్దరు చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, సుజనా విజయం కోసం పనిచేస్తారని లోకేష్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ […]
Read Moreప్రసన్నాంజనేయుడిని దర్శించుకున్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి మండలం గణపవరం గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి 95వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర, టీడీపీ నాయకులు ఉన్నారు.
Read Moreవర్మ ఇంటికి పవన్
వర్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ వర్మ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష జనం ఘన స్వాగతం పలికారు. జనసేన, టిడిపి శ్రేణులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వర్మ కుటుంబ సభ్యులు సత్కరించారు. ఆయన మాతృమూర్తి […]
Read Moreబ్యాంకులకు ఆదివారం సెలవు లేదు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ […]
Read More