తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ జాగ్రత్తలు తీసుకోండి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడంలేదు.. ఎండ […]
Read Moreవిజ్ఞాన్ విద్యార్థునులతో పెమ్మసాని సమావేశం
గుంటూరు, మహానాడు: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు, యువతకు ఉద్యోగాలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొన్నారు.
Read Moreసచివాలయం ఉద్యోగికి ఓటర్లకు సిరా మార్కు వేసే బాధ్యత
– శాశ్వత ఉద్యోగులకే పోలింగ్ విధులు గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న జరగనున్న పోలింగ్ ఏర్పాట్లపై గుంటూరు జిల్లా అధికారులు దృష్టి సారించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటారు. సచివాలయం ఉద్యోగికి కేవలం ఓటర్లకు సిరా మార్కును వేసే బాధ్యతను అప్పగిస్తారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నందున వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పోలింగ్ బాధ్యతలను […]
Read Moreగుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు
– గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిట ర్నింగ్ అధికారి(ఆర్వో) ఎం.గంగరాజు నోటీసు లు – వివరణ పంపిన పెమ్మసాని ఈ నెల 25న తాడికొండ మం డలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కొని ఉంటే తీసుకొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
Read Moreకాంగ్రెస్-బీజేపీ కలసి అంతిమదశ ఆపరేషన్లు
– గడ్చిరోలి ఎన్కౌంటర్కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన పేరుతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల […]
Read Moreరాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు, తానా పాత్ర మరువలేనిది
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -తానా అధ్యక్షుడు శృంగవరకు నిరంజన్కు సత్కారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ప్రవాస భారతీయులు, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, వినుకొండ టీడీపీ అభ్యర్థి ప్రశంసించారు. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా ఉన్న ఉత్తర అమె రికా తెలుగు సంఘం(తానా) మొదటి నుంచి […]
Read Moreకేసీఆర్ చేసింది ఏమి లేదు
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ :బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధ మైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈ మేరకు కుమార్తె కావ్యతో కలిసి, మంత్రుల నివాస ప్రాంగణం లో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు […]
Read Moreపీవీ ఎంతో విద్వత్తు గల పండితుడు
– తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తరఫున ఆయన కుమారుడు భారతరత్న అందుకున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘ప్రతి భారతీయుడూ, పీవీ నరసింహా రావు దేశానికి అందించిన సేవలను గుర్తుంచుకుంటాడు. ఆయనకు భారతరత్న లభించడం గర్వంగా భావిస్తాడు. ఆయన మన దేశ పురోగతినీ, ఆధునీకరణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విస్తృతంగా కృషి చేశారు. ఆయన ఎంతో విద్వత్తు […]
Read More‘కొండ’ంత ‘పెన్సిల్’ అభిమానం!
– వారం రోజుల పాటు శ్రమించి మంత్రి కొండా సురేఖ, మనవరాలు శ్రేష్ట పటేల్ పెన్సిల్ ఆర్ట్ ‘కొండ’0త అభిమానాన్ని చిత్రంగా మలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ‘కొండా’ కుటుంబం పై తన గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని పెన్సిల్ ఆర్ట్ ద్వారా అద్భుతంగా మలిచి మంత్రి కొండా సురేఖకు బహుమానంగా అందించారు మెదక్ చిత్ర కళాకారుడు డేనియల్. అహరహం జనానికి అండగా నిలిచే […]
Read Moreమనుబోలులో భారీ మెజార్టీ ఖాయం
సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి సర్వేపల్లి, మహానాడు: మనుబోలులో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి జోస్యం చెప్పారు. మనుబోలులో ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఏ ఇంటికెళ్లినా సొంత బిడ్డగా ఆదరిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే మనుబోలులో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. వరుసగా మూడో రోజూ మనుబోలులోనీ తూర్పు వీధి, గమళ్ళపాలెం, సంజీవయ్య కాలనీలలో ఆమె ప్రచారం […]
Read More