కోటంరెడ్డిని కలిసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు, మహానాడు: నెల్లూరు రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డిని వారి కార్యాలయంలో  మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు.

Read More

విశ్వాసఘాతుకానికి ట్రేడ్‌ మార్క్‌ జగన్‌

– ఒకసారి ఓటేస్తే రెండు దశాబ్దాలు వెనక్కి… -మరోసారి ఓటేస్తే రాష్ట్రం ఈ శతాబ్దం వెనక్కిపోతుంది -రూ.12 లక్షల కోట్ల అప్పులో రాష్ట్ర ప్రభుత్వం -కేంద్ర నిధులకు బటన్‌ నొక్కటం తప్ప అభివృద్ధి శూన్యం -మద్యం, గంజా, డ్రగ్స్‌తో మూడు రాజధానులు చేస్తారా? -రాష్ట్రంలో మోదీ మార్క్‌ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావటం ఖాయం -నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలబోతే జగన్‌ -త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యం -ఏపీ […]

Read More

నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల నీరు

– అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు.. ఇలాంటి చెట్లను ఏవిధంగా రక్షించుకోవాలో నల్లమద్ది చెట్టు కనివిప్పు చేసింది. ఒక చెట్టును ఎంపిక చేసుకున్న అటవీ శాఖ అధికారులు, ఆ చెట్టుపై కొద్దిగా కత్తితో గాట్లు పెడితే, అక్కడ ఏకబిగిన పదినిమిషాల పాటు చెట్టులోపల నుంచి జలధార పెల్లుబికింది. దానితో అధికారుల ఆశ్చర్యం. నల్లమద్ది […]

Read More

బుట్టమ్మ! నిరుపేదరాలేనట!

– బుట్టమ్మ పేదరాలంటూ ఎమ్మెల్యే అభ్యర్ధిని పరిచయం చేసిన జగనన్న (అన్వేష్) ఈవిడ పేరు బుట్టా రేణుక. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. గతంలో వైసీపీ కర్నూలు ఎంపిగా పనిచేశారు. ఈమె నిరుపేద. తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో ఏ రోజు బియ్యం ఆరోజు సంపాదించుకుని, పొయ్యిలో కట్టెల కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చుకుని జీవించేంత కడుపేద! కాకపోతే… హైదరాబాద్ నగరంలో మూడు సీబీఎస్సీ స్కూల్స్ ఉన్నాయి. పేరు మెరిడియన్ స్కూల్. […]

Read More

దేశంలో రూ. 3వేల పెన్షన్ ఇస్తున్నది మనమే

-తుగ్గలిలో ప్రజలు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ముఖాముఖి -నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే ఓటేసి మీ బిడ్డకు అండగా ఉండాలి -మీరు సూచనలు, సలహాలు ఇస్తే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను -మేమంతా సిద్ధం నాలుగోరోజు బస్సు యాత్ర -కర్నూలు జిల్లా, తుగ్గలిలో తుగ్గలి,రాతన ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్‌.జగన్‌ నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. […]

Read More

9 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్

నేడు విజయవాడలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు. 9 గ్యారెంటీలు ఇవీ.. 1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా… కాంగ్రెస్ పార్టీ […]

Read More

స్పెషల్ స్టేటస్ పేరిట జగన్ నాటకాలాడారు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 23 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని […]

Read More

వైసీపీ బెండు తీస్తారు

-క్విట్ జగన్ –సేవ్ ఏపీ -ప్రజల ట్రెండ్ మారింది -ఐదేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ కట్టలేని దద్దమ్మ జగన్ -సీమ అభివృద్ధిపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు -చిన్నాన్నను చంపిన నిందితున్ని ఎంపీగా నిలబెట్టి ఓట్లేయమంటావా.? -కులం, మతం, ప్రాంతం చూసి ప్రజలు మోసపోవద్దు -వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం స్వర్ణయుగం వైపు -రాచమల్లు…ప్రొద్దుటూరుకు రాచముల్లు -ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వరదరాజులు రెడ్డిని, కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని గెలిపించండి -ప్రొద్దుటూరు […]

Read More

పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్

-పేదవాడి కుమారుడు సంపన్నుడు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం -టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పేదవాడి కుమారుడు సంపన్నుడు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు అన్న క్యాంటీన్లను నెలకొల్పితే జగన్ […]

Read More

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే మొదటి దశ నుండి జూన్ 1న ముగిసే ఏడవ దశ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం నిషేధం. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. అదేవిధంగా, 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే […]

Read More