-నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు -మాచర్ల నియోజకవర్గ వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం మాచర్ల, మహానాడు: బీసీ అంటే టీడీపీ… టీడీపీ అంటే బీసీ అని, బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నా రు. ఆదివారం మాచర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి వడ్డెర్ల ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
Read Moreబూతుల బొల్లా…చాల్లే ఆపిక!
-వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బూతు పురాణం -టీడీపీ నేతలపై పరుష పదజాలంతో దాడి -అసహ్యించుకుంటున్న నియోజకవర్గ ప్రజలు -ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం వినుకొండ 31, మహానాడు న్యూస్: వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు బూతు పురాణంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమైంది. తాజాగా ఆదివారం వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మరోసారి బూతు పురాణం విప్పారు. […]
Read Moreపించన్లు ఎవరిస్తే ఏమిటి?
పెన్షన్పై వైసీపీకి టెన్షన్ ఎందుకు? – వాలంటీర్లతో వద్దని సీఈసీ ఆదేశం – గతంలో వైసీపీ ఫిర్యాదుపై ఈసీ స్పందించలేదా? – సీఎస్, డీజీపీ, ఏజీడీలను తొలగించలేదా? – ఇప్పుడూ నిబంధనల ప్రకారమే చర్యలు – గత ప్రభుత్వాలు వాలంటీర్లతో ఇవ్వలేదు కదా? – ఇప్పుడు ఇవ్వమన్నది కూడా ఉద్యోగులతోనే కదా? – ఉద్యోగులను వైసీపీ నమ్మడం లేదా? – వాలంటీర్లే పించన్లు ఇవ్వాలా? – వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు […]
Read Moreరాజకీయ లబ్ధి కోసమే వైసీపీ విమర్శలు
– పింఛన్ల పంపిణీపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పింఛన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశపూర్వకంగా వ్యహరిస్తోంది.1.65 లక్షల మంది సచివాలయం సిబ్బంది 60 లక్షల పెన్షన్లు పంచడమంటే ఒక్కొక్కరు 40 మంది కి ఇవ్వాలి. ఒక గ్రామంలో , వార్డ్లో 40 మందికి ఇంటి దగ్గర కెళ్ళి ఇవ్వడానికి 10 రోజులు కావాలని ప్రధాన కార్యదర్శి చెప్పడం రాజకీయ ప్రేరేపిత […]
Read Moreరాత్రి పూట బాలినేని చీరలు కట్టుకుంటాడేమో!
పెన్షన్ అందకుండా జగన్ రెడ్డి కుట్రలు ఈసీ ఉత్తర్వులివ్వగానే జగన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నాడు వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే విధానంలో పొరపాటుందని చీఫ్ ఎన్నికల కమిషన్ గమనించింది పెన్షన్ల పంపిణీ సజావుగా సాగాలని, ఏ ఒక్క పెన్షన్దారుడు కూడా ఇబ్బందిపడకుండా చూడాలని చంద్రబాబు సీఎస్కు, సీఈవోకు లేఖలు రాశారు 1వ తేది నుంచి 5 తేది వరకు ప్రత్యామ్నాయ మార్గంలో పెన్షన్ సజావుగా అందేటట్లు చూడవలసిన బాధ్యత సీఎస్ […]
Read Moreరెండు లక్షల రుణ మాఫీ ఏమైంది?
ఇదేనా మీ తెలివి? – ఉన్నవాటిని వాడుకునే సోయి లేదా? – దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు – ఏప్రిల్ 6న వరి పంటకు బోనస్ కోసం దీక్షలు – బోనస్ ఇచ్చే దాకా కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదు – వరి పంటకు రూ.500 బోనస్ ఇయ్యాలె – వాళ్లకు తెలివిలేదు – నాలుగు నెలల తర్వాత నా గొంతు విప్పుతున్నా – రేవంత్ సర్కారుపై నిప్పులు కురిపించిన […]
Read Moreసింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం
జానపద గీతాలతో ప్రాచుర్యం లోకి వచ్చిన మంగ్లీ.. సినిమా పాటల తోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్లో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది.
Read Moreఅద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న పురస్కారం అందజేసిన రాష్ట్రపతి
భాజపా అగ్ర నేత, మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ కి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన […]
Read Moreఅధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా
మూడు గేట్లు పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి – అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి : మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం,బాలత్రిపుర సుందరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు, స్థానిక మహిళలు గుమ్మడికాయ తో దిష్టితీసి హారతులు […]
Read Moreచంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు
•పర్చూరులో అభివృద్ధిని పునః ప్రారంభిస్తా •అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా లక్ష్యం •పేదలందరికీ నివేశన స్థలాలు అందిస్తా •పర్చూరును రోల్ మోడల్ గా చేస్తా •తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి బాట పట్టించే సత్తా ముందుచూపు చంద్రబాబుకే ఉందని, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు […]
Read More