ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లు ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, లబ్దిదారులకు రేపు పెన్షన్ లు అందేలా చూడాలి.వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో… లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ […]

Read More

వినుకొండ టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు

వినుకొండ, మహానాడు: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు ఆదివారం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటవ వార్డు పరిధిలోని సిద్ధార్థ నగర్‌కు చెందిన వారికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

జగన్ రెడ్డి ఇచ్చేది గోరంత…ప్రచారం కొండంత

• పెన్షన్ డబ్బు బినామీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారు? • ఏప్రిల్ 1వ తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందించాలి • సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీకి ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలి • రేపు తెల్లవారుజామున పెన్షన్ ఇవ్వకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తాం – టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒకటో తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందేలా ఏపీ […]

Read More

ఏసు ప్రభువు పుట్టిన రోజు సాక్షిగా జగన్ ఏం చదివారో చెప్పాలి

-టీడీపీ పేదల పక్షం -వైసీపీ భూస్వాములు, పెత్తందారుల పక్షం -నా దగ్గర జగన్ బచ్చా -చట్టపరంగా కులగణన…దామాషా ప్రకారం నిధులు ఖర్చు -సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం -చివరి ఆయకట్టుకూ సాగునీరందించి వలసలు నివారిస్తాం -కురబ, బుడగజంగాలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి -సీమ ప్రాజెక్టులకు మేం రూ.12వేల కోట్లు ఖర్చు… జగన్ చేసిన ఖర్చు రూ.2వేల కోట్లు -ఎంపీటిసీకి ఎంపీ సీటు […]

Read More

వైసీపీ పాలనపై విసుగుచెంది టీడీపీలోకి 75 కుటుంబాలు

కండువా కప్పి ఆహ్వానించిన యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, 31 మహానాడు న్యూస్‌: పిడుగురాళ్ల పట్టణంలోని 6వ వార్డుకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 75 కుటుంబాలు వైసీపీ పాలనపై విసుగు చెంది ఆదివారం టీడీపీలో చేరారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో 6వ వార్డు పార్టీ ఇన్‌చార్జ్‌ బిజ్జిలి వెంకట్రావు ఆధ్వర్యంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. […]

Read More

అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

నిమ్మాడ : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు. కళావతమ్మ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు తెలుగుదేశం […]

Read More

వాకర్స్‌తో పెమ్మసాని మాటామంతీ

గుంటూరు, మహానాడు: గుంటూరులోని స్థానిక కొరిటపాడు ట్యాంక్‌ బండ్‌ వాకర్స్‌, గుజ్జనగుండ్ల వాకర్స్‌ గ్రౌండ్‌లో ఆదివారం గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నా రు. వాకర్‌లతో మాటామంతీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో మంచి చేసే వారికే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.

Read More

యువతకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ -తెలుగునాడు విద్యార్థి, ఐటీడీపీ ప్రతినిధులతో సమావేశం గుంటూరు, మహానాడు:టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తానని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలుగునాడు విద్యార్థి విభాగం, ఐటీడీపీ సంయుక్త సమావేశంలో ముఖ్యఅతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు […]

Read More

ఈస్టర్‌ వేడుకల్లో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి పట్టణం అంబేద్కర్‌ నగర్‌లోని ఎఫ్‌జీఏజీ చర్చి ప్రతినిధుల ఆహ్వానం మేరకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ ఈస్టర్‌ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఏసు ప్రభువు తన పునరుజ్జీవం ద్వారా మనలో మార్పును ఆశిస్తూ సన్మార్గంలో నడిపించాలని కోరుకున్న పవిత్రమైన రోజు ఈస్టర్‌ పర్వదినమని, అందరూ క్రీస్తు మార్గంలో నడవాలని సందేశమిచ్చారు. అనంతరం క్రైస్తవ సోదరులకు ఈస్టర్‌ […]

Read More

ఖాన్ గ్రెస్ కనీసం 100 సీట్లు గెలుస్తుందా?

పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ 14% నుండి 15% వరకు ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 350 నుంచి 400 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2024లో ఈ సంఖ్య దాదాపు 250 సీట్లకు పడిపోయింది. స్ట్రైక్‌రేట్‌ అలాగే ఉంటే కాంగ్రెస్‌ 35 దాటడం చాలా కష్టం. పశ్చిమ బెంగాల్, యుపి, బీహార్, ఢిల్లీ, ఒడిస్సాలలో కాంగ్రెస్ ఉనికిలో లేదు. ఈ అన్ని రాష్ట్రాలలో పార్టీ స్వంతంగా లేదా […]

Read More