పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని […]

Read More

భారత్‌లో సీఏఏ..

కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్‌ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌, జనసంఫ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన […]

Read More

బీసీలపై సానుభూతి లేని జగన్‌ ప్రభుత్వం అవసరమా?

-అడ్డగోలుగా దోచుకుని ఆస్తులు తనఖా పెడుతున్నారు -రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అధోగతిపాలు చేశారు -సచివాలయం తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు? -నాసిరకం మద్యంతో ఛిద్రమైన బతులకు ఎవరు సమాధానం చెబుతారు? -ప్రజలకు చేసిన మోసాలు, అవినీతిని ఎండగడతాం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, మహానాడు: నా బీసీలు అంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. […]

Read More

ఐపీఎల్ బెట్టింగుతో జేబు గుల్లైపాయె!

-ఐపీఎల్ తో సామాన్య జీవితాలు బుగ్గిపాలు -నిర్వీర్యం అవుతున్న యువత -ఆట తక్కువ జూదం ఎక్కువగా మారిన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్. ఇది 2008లో బిసిసిఐ స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మరియు లాభదాయకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని ఎనిమిది నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మార్చి […]

Read More

పేదరికం లేని మంగళగిరిని సాధించడమే లక్ష్యం!

-ప్యాలెస్ లో పెద్దనటుడు…మంగళగిరిలో చిన్ననటుడు -పన్నులు విధానాన్ని సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: మంగళగిరి పరిధిలో పెద్దఎత్తున వివిధరకాల పరిశ్రమలు రప్పించడం ద్వారా ఉద్యోగాలు కల్పించి, పేదరికం లేని మంగళగిరిని సాధించడమే తన లక్ష్యమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో యువనేత లోకేష్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… […]

Read More

కూల్ డ్రింక్ లో పురుగుల మందుల అవశేషాలు

-అవి కూల్ డ్రింక్స్.. కాదు కిల్ డ్రింక్స్! -పురుగుల మందులైన లిండేన్,డిడిటి, మలాథియాన్ -టాయిలెట్ క్లినర్స్ యాసిడ్ తో సమానం -శీతల పానీయాలు అనర్థదాయకం  -కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం వేసవి వచ్చిందంటే అన్ని అనర్థాలను దరిద్రాలను ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ప్రజలకు ఎందుకూ పనికిరాని ఐపీఎల్ ప్రసారాలు ఒకవైపు పోరింగ్ పాట్నర్ పేరుతో శీతలపానీయాల అడ్వార్టెజ్మెంట్ మరోవైపు. ప్రజలు కూల్ డ్రింక్ షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో కూల్ […]

Read More

జగన్ స్వార్థ ప్రయోజనాల కోసమే అవ్వాతాతలతో చెలగాటం!

-ఈసీ మీద వంకతో ఈ నెల పించన్లు ఎగ్గొట్టి ముసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర -ఒక్క పించన్ కూడా ఆగనివ్వం… చివరి లబ్ది దారునికి పింఛన్ ఇచ్చే వరకు వైసీపీని వదిలిపెట్టం -టిడిపి శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించింది. ఎన్నికల కోడ్ అమలులోకి […]

Read More

సెయింట్ పాల్స్ చర్చిలో లోకేష్ ప్రార్థనలు

మంగళగిరి: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిని యువనేత నారా లోకేష్ ఆదివారం సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. యువనేతను క్రైస్తవ మతపెద్దలు సాదరంగా ఆహ్వానించి ఆశీస్సులు అందించారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తుబోధనలు దోహదపడతాయని, శత్రువులపైన కూడా ఏసుక్రీస్తు చూపిన దయ, క్షమాగుణాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.

Read More

మట్టి కుండలో నీరు తాగితే ప్రయోజనాలు

సమ్మర్ సీజన్ వచ్చేసింది.. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాస కోశ సమస్యలు రావని, జీర్ణ క్రియ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించు కోవచ్చు.. జిడ్డు, […]

Read More

తాటిముంజలతో ప్రయోజనాలు

వేసవి కాలంలో తాటి ముంజలు శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. వీటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా దోహదపడతాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి సాయపడతాయని […]

Read More