బీ ట్యాక్స్, అధికారం పోతోందన్న ఉక్రోశం లావు, మక్కెన గురించి మాట్లాడే అర్హత ఉందా? శునక గర్జనతో ఏం సాధించాలనుకుంటున్నావు? హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించావు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హితవు అభివృద్ధి, అక్రమాలపై చర్చకు మక్కెన సవాల్ పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: బూతు బ్రహ్మనాయుడు తీరు మార్చుకోకపోతే ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి […]
Read Moreఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చారు
అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి తెలుగుయువత, తెలుగునాడు డిమాండ్ గుంటూరు ఎస్పీ తుషార్ డూండికి వినతిపత్రం గుంటూరు, మహానాడు: ఏపీపీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, గౌతమ్ సవాంగ్తో పాటు అవినీతికి బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షు డు మన్నవ వంశీకృష్ణ డిమాండ్ […]
Read Moreకేసీఆర్ కొత్త డ్రామా
త్వరలో కేసీఆర్ కు శ్రీకృష్ణజన్మస్ధానం తప్పదు కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ కు పాల్పడ్డారు 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం ధనిక రాష్ట్రం అప్పులపాలు మంత్రి కొండా సురేఖ వరంగల్ : కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారు. గతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఆర్థిక సహాయం చేయలేదు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం. ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. కవిత మద్యం కేసులో జైలులో […]
Read Moreనేను స్ధానిక వ్యక్తినే
విజయవాడ వాసినే విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు లభించడం అదృష్టం రాష్ట్రం కేంద్ర ఫలాలు అందిపుచ్చుకోవడం లేదు కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి సుజనా చౌదరి పదేళ్ల ఎన్డియే ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా విజయవాడ పశ్చిమ అభ్యర్ధి యలమంచిలి సుజనా చౌదరి పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం […]
Read Moreఆర్కే ఏ మొఖం పెట్టుకొని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారు?!
మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? అమితాబచ్చన్, కమలహాసన్ లుకూడా జగన్, ఆర్కేలకు సరిపోరు మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని లోకేష్ హామీ మంగళగిరి: గత ఎన్నికల్లో గెలిచినోళ్లు నియోజకవర్గాన్ని గాలికొదిలేసి వెళ్లిపోయారు, గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి నా సొంతమని భావించి ఇక్కడే ఉండి సేవ చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో నన్ను మీ బిడ్డలా నన్ను ఆదరించండి, మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని యువనేత నారా లోకేష్ […]
Read Moreదొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తాం
వాలంటీర్లకు పెన్షన్ బాధ్యత తప్పించడానికి వైసీపీనే కారణం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా మెరుగైన సంక్షేమం మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడానికి వైసిపినే కారణం, వారిని రాజకీయ అవసరాలకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మరింత పటిష్టపర్చి పెన్షన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని […]
Read Moreరికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు
మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 20.14 లక్షల కోట్లు 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు ప్రతి రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయంలో 8-21 శాతం పెరుగుదల వస్తువులు మరియు సేవల పన్ను అనేది ఏకీకృత పన్ను విధానంతో ఒక దేశం విధిస్తుంది మరియు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తుంది. దేశీయ విక్రయాలు మరియు దిగుమతుల కారణంగా మార్చిలో జీఎస్టీ ఆదాయం 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. […]
Read Moreవరంగల్ ఎంపీ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా
– బాబు మోహన్ వరంగల్ జిల్లా: బీజెపి పార్టీ తనకు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే దని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణ పురం నా అడ్డా అని అన్నారు. వరంగల్ ఎంపీ […]
Read Moreమే మొదటివారంలో టెన్త్ ఫలితాలు
గుంటూరు: పదో తరగతి పరీక్షల ఫలితాలను మే మొదటివారంలో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రశ్నపత్రాల మూల్యాంకనం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 26 జిల్లా కేంద్రాల్లో 47.88 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని, 25 వేల మంది టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించింది..
Read Moreకుంభకోణాల కాకాణి మాకొద్దు బాబోయ్…
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకం బెంబేలు జైలుకెళ్లే వ్యక్తితో వెళ్లలేమంటున్న క్యాడర్ ఊళ్లకు ఊళ్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పేదల పక్షపాతి సోమిరెడ్డితో కొనసాగాలని నిర్ణయం తోటపల్లి గూడూరు నుంచి భారీగా చేరికలు నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవర్థన్రెడ్డి పేరంటేనే హడలుతున్నారు. ఆయన కుంభకోణాలతో ఎప్పుడు జైలుకెళతారో తెలియదని ఆయనతో తాము ప్రయాణం చేయలేమని బహిరంగంగానే కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో […]
Read More