6న తెలంగాణ జనజాతర సభలో విడుదల తెలంగాణ ప్రాంతం, కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకం తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకం సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కలుగు నుంచి బయటకొచ్చారు రైతుబంధుపై మా లెక్కలు తప్పని నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధం హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం తుక్కుగూడ విలేకరుల సమావేశంలో సీఎం […]
Read Moreచంద్రబాబు -సత్యకుమార్ భేటీ
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యద ర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి వ్యవహారాలు, ఓట్లు బదిలీ, ప్రచారాంశాలపై చర్చించారు. ధర్మవరంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరి ఉమ్మడిగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సత్యకుమార్ చెప్పారు. ఓట్ల బదిలీపై సమిష్టి కృషి జరుగుతోందన్నారు. పరిటాల శ్రీరాం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి తన విజయం కోసం కృషి చేస్తున్నారని, బీసీ […]
Read Moreగజ్వేల్ అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి
100 రోజుల పాలనలో అన్నీ ఉద్దెర మాటలేనా రేవంత్రెడ్డి? కల్లబొల్లి మాటలతో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నావ్ ఓటు అడిగే నైతిక విలువ ఉందా? రైతు రుణమాఫీ, 4 వేల పెన్షన్, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు రూ.2,500 ఏమయ్యాయి? బీజేపీ చెప్పింతే వింటే జోడీ..లేకుంటే ఈడీనే పదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం దుబ్బాకలో పనికిరాని రఘునందన్…మెదక్లో పనికొస్తాడా? మెదక్ పార్లమెంట్లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి గజ్వేల్ కార్యకర్తల సమావేశంలో […]
Read Moreముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు
ఈ జగన్ మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదు వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడు వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారు – ఏపీసీసీ […]
Read Moreసుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్దేవ్
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు వచ్చిన వారిద్దరినీ తీవ్రంగా మందలించింది ధర్మాసనం. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత […]
Read Moreప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్న డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్)
అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు నేడు పెట్టె పేడ సర్దుకుంటున్నారు పెన్షన్ పంపిణీ వ్యవహారంపై వైసీపీ మూకలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఎన్నికల ప్రధాన అధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు ఇజ్రాయెల్ నుంచి పెగాసెస్ అనే సాఫ్ట్ వేర్ను కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాంపింగ్ చేసి దొంగతనంగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఏడిజి(ఇంటెలిజెన్స్) రామాంజనేయులు ఫోన్లు వింటున్నారని, తగిన […]
Read Moreనిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం
అవ్వా తాతల్ని అవస్థలపాలు చేయడం దుర్మార్గం నిధులుంటే ఏప్రిల్ 1కి ముందే బ్యాంకుల నుండి నిధులు విత్ డ్రా చేసి ఉండేవారు కదా! ముందే బ్యాంకుల నుండి విత్ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఎదురయ్యేది కాదు వైసీపీ దుష్ప్రచారాన్ని పెన్షనర్లు నమ్మవద్దు మీ వెంటే కూటమి పెన్షనర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బహిరంగలేఖ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ […]
Read Moreమాటిస్తున్నా పల్నాడుకు తాగు, సాగునీరు ఇస్తాం
– గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్, గోవిందాపురం లిఫ్ట్లు బాగు చేయిస్తాం – మాచవరంలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరందిస్తాం – టీడీపీ వస్తే చేసే మంచిని గడపగడపకు వివరించండి – ప్రజల్లో ఉండి సేవ చేసే వారినే గెలిపించుకోవాలి – నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు – మాచవరం మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం పల్నాడు జిల్లా […]
Read Moreవైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దాం
నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దామని నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పిలునిచ్చారు. పట్టణంలోని కాకాని నగర్లో మంగళవారం కూటమి పార్టీల నేతల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోట వీరబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ […]
Read Moreఔను…వాళ్లిద్దరూ కలిసిపోయారు!
ఒక్కటైన కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరామ్ జీవీ ఆంజనేయులు నివాసంలో చర్చలు సఫలం కలిసి పనిచేసేందుకు సిద్ధమని శివరామ్ వెల్లడి ఇక పల్నాడు టీడీపీలో పుల్ జోష్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐక్యతా రాగం గుంటూరు, మహానాడు : గత కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ కలయిక పల్నాడు టీడీపీలో జోష్ నింపింది. వాళ్లిద్దరూ కలిసి పనిచేస్తామని […]
Read More